ముఖ్యాంశాలు

నామినేషన్లు షురూ..

` ఎన్నికలకు నోటిఫికేషన్‌ను విడుదల హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. దీంతో నామినేషన్ల  ప్రక్రియ కూడా షురూ అయింది. ఈ …

కాంగ్రెస్‌ గెలిస్తే అభివృద్ధిని ఆపేస్తారు

` 50 ఏండ్లు పాలించి ఏం ఉద్ధరించారు ` ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి ` గ్రామాల్లోకి వస్తే ఆ పార్టీ నాయకులను …

నేడు నోటిఫికేషన్‌ విడుదల

` మరింత వేడెక్కనున్న రాజకీయాలు ` నేటి నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ ` 13న నామినేషన్ల పరిశీలన..15 వరకు ఉపసంభరణ ` 30న పోలింగ్‌..3న …

గ్వాలియర్‌, కోజికోడ్‌ కు యునెస్కో గుర్తింపు

న్యూఢల్లీి(జనంసాక్షి): గ్వాలియర్‌, కోజికోడ్‌ సిటీలకు యునెస్కో గుర్తింపు లభించింది. సంగీ తం విభాగంలో మధ్యప్రదేశ్‌లోని గ్వాలి యర్‌,  సాహిత్యంలో కేరళలోని కోజికోడ్‌ యునెస్కో క్రియేటివ్‌ సిటీస్‌ జాబి …

మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలు..

` పోలీస్‌ అధికారి మృతి ఇంఫాల్‌(జనంసాక్షి): ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి ఉద్రితక్త పరిస్థితులు ఏ ర్పడ్డాయి. పోలీస్‌ అధికారి హత్యపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు.. తమకు …

మార్చిలో టెన్త్‌ పరీక్షలు

` పరీక్షఫీజు గడువు నవంబర్‌ 17 హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చిలో టెన్త్‌  ఫైనల్‌ ఎగ్జామ్స్‌ …

ఒకే లక్ష్యంతో ముందుకు సాగితేనే విజయం సాధిస్తాం

` ఇందుకు కెసిఆర్‌ జీవితమే ఒక ఉదాహరణ ` గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం ` ప్రత్యేక ఉత్పత్తుల కేంద్రం ఏర్పాటు ` గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సులో …

ఒంటరిగానే బరిలోకి…

` 17 స్థానాలతో సీపీఐ(ఎం) తొలిజాబితా ` ఈ పరిణామాలకు కాంగ్రెస్‌దే బాధ్యత ` బీజేపీని ఓడిరచడం మా లక్ష్యం ` రెండు, మూడు రోజుల్లో మిగతా …

భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య రైల్వే లైన్‌

` బంగ్లా ప్రధాని షేక్‌ హసీనాతో కలిసి వర్చువల్‌గా ప్రారంభించిన మోడీ అగర్తల(జనంసాక్షి): భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ, బంగ్లా …

మేడిగడ్డను సందర్శించిన రాహుల్‌

` ఇందుకు కేసీఆర్‌దే భాద్యత ` సొంత డిజైన్లతో ప్రాజెక్టుల డొల్లతనం ` ఇంజనీర్లు రూపకల్పన లేక ప్రమాదానికి కారణం ` లక్షకోట్లు ఖర్చు చేసివుంటే నాసిరకం …