ముఖ్యాంశాలు

కెసిఆర్‌ పథకాలను కాంగ్రెస్‌, బిజెపిలు ‘నకల్‌’ కొడుతున్నయ్‌!

ఐటీ, మున్సిపల్‌, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ . సిరిసిల్లలో బిఆర్‌ఎస్‌ నూతన కార్యాలయం ప్రారంభం . కెసిఆర్‌ ను తిడితే ఓట్లు రావానీ పార్టీలు …

కాంగ్రెస్‌ గ్యారెంటీలపై తొలి సంతకం

. మీ జీవితాల్లో వెలుగులు రావాలంటే కాంగ్రెస్‌ చేతి గుర్తుకు ఓటేయాలి . 2023 ఎన్నికల సమరభేరి వికారాబాద్‌ నుంచి మొదలైంది . టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ …

‘చీలిక’ చేటెవరికి?

టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్‌టిపి ఓట్లు చీల్చేది ఏ పార్టీవి? కొన్నిచోట్ల 3`5వేల వరకు ఓట్లు సాధించనున్న ఆయా పార్టీలు ఈ సమీకరణంతో అధికార బీఆర్‌ఎస్‌కు కలిసొస్తుందని అంచనా …

కాంగ్రెస్‌ వస్తే ధరణి ఎత్తేస్తారు

మళ్లీ కౌలు రైతులు, వీఆర్‌ఓల బెడద . ‘గులాబీ’ని మళ్లీ గెలిపిస్తే పాత పథకాలు అమలు.. కొత్తవి ఆచరణ . రైతుల భూమి మీద రైతులకే హక్కు …

పెన్షన్లు, రైతుబంధు భారీగా పెంపు

హైదరాబాద్‌ : పెన్షన్లు, రైతుబంధు, రైతు బీమా విషయంలో సీఎం కేసీఆర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వాటికి పెంచే వివరాలను మేనిఫెస్టోలో ప్రకటించారు. తెల్ల …

అక్రిడేషన్‌ కార్డు ఉంటే రూ.400కే సిలిండర్‌

హైదరాబాద్‌ : అక్రిడిటేషన్‌ ఉన్న ప్రతి జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని, ఉద్యోగుల తరహాలో కేసీఆర్‌ ఆరోగ్య రక్ష పేరిట రూ.15 లక్షల ఆరోగ్య బీమా …

కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్

హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో ఓసీలకు 26 సీట్లు దక్కాయి. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి 17 సీట్లు వచ్చాయి. వెలమ వర్గానికి 7 …

రాహుల్‌తో తుమ్మల భేటి

దిల్లీ (జనంసాక్షి): ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పార్టీ అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. కేసీ వేణుగోపాల్‌ పిలుపు మేరకు దిల్లీలో కాంగ్రెస్‌ …

రైలు డ్రైవర్ల పనిసమయం 12 గంటలకు మించొద్దు

` రైల్వే బోర్డు మార్గదర్శకాలు జారీ న్యూఢల్లీి(జనంసాక్షి):ఒడిశా రైలు ప్రమాదం గుర్తుకు వస్తే ఇప్పటికీ హృదయాలు కదిలిపోతాయి..యావత్‌ దేశాన్ని కుదిపేసిన ఒడిశా రైలు ప్రమాద అంతటి భీతావహ …

ల్యాప్‌టాప్స్‌, ఎలక్ట్రానిక్స్‌ దిగుమతులపై ఆంక్షలు లేవు

` కేంద్రం నిర్ణయం న్యూఢల్లీి(జనంసాక్షి):దేశీయంగా ఎలక్ట్రానిక్స్‌ తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఈ వర్గానికి చెందిన మెషిన్ల దిగుమతిపై ఆంక్షలు …