ముఖ్యాంశాలు

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలికంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

 రామకృష్ణాపూర్, (జనంసాక్షి) : పట్టణ  మున్సిపాలిటీ ఆరవ వార్డు శేషపల్లి ప్రైమరీ పాఠశాల లో  కంటి వెలుగు కార్యక్రమాన్ని వార్డు కౌన్సిలర్, వైస్ చైర్మన్ ఎర్రం విధ్యా …

మరణించిన పెద్దలింగారెడ్డి పల్లి గ్రామస్థుడు మాజి (డి బి ఎఫ్) జిల్లా అధ్యక్షుడు కోదాది

ఇటీవల అనారోగ్య కారణంగా ఆకస్మికంగా మరణించిన పెద్దలింగారెడ్డి పల్లి గ్రామస్థుడు మాజి (డి బి ఎఫ్) జిల్లా అధ్యక్షుడు కోదాది రవి కుటుంబం ఆసరా కోల్పోవడం చాలా …

అక్రమంగా డిస్మిస్ చేసిన 47 మంది కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి. – ఎస్జికేఎస్ డిమాండ్.

బెల్లంపల్లి, ఫిబ్రవరి 20, (జనంసాక్షి ) సింగరేణి యాజమాన్యం అకారణంగా డిస్మిస్ చేసిన 47 మంది సింగరేణి కార్మికులను తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని సింగరేణి గని …

రూ.10,000 ఆర్థిక సాయం అందజేత

జనంసాక్షి, కమాన్ పూర్ : పెద్దపెల్లి జిల్లా కమాన్ పూర్ మండలం జూలపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలోని 6వార్డ్ మెంబర్ ఇరుగురాల లక్ష్మీ-నారాయణ కుమార్తె చనిపోయినందున సాన …

ఎల్ – 31 కు సాగునీరు విడుదల చేసి జూలపల్లి చెరువును నింపాలి – మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబును కలిసిన జూలపల్లి రైతులు

జనం సాక్షి, కమాన్ పూర్ : ఎస్సార్ఎస్పీ ప్రాజెక్టు పరిధిలోని డి-83 కెనాల్ నుంచి 31- ఎల్ ఉప కాలువకు సాగునీరు అందించి తమ పంటలను కాపాడాలని …

నిరుద్యోగ సమస్య నిర్మూలనకు కృషి

– అట్టడుగు వర్గాల అభ్యున్నతే మా ఆకాంక్ష – జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్ జనంసాక్షి, మంథని : మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ సమస్య నిర్మూలనకు …

చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా బజరంగ్దళ్ సేవకుల ర్యాలీ

(జనం సాక్షి )ఫిబ్రవరి 19 ముప్కాల్ మండల పరిధిలోనీ నల్లూరు గ్రామంలో బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో యువకులు చత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని …

ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి

 బషీరాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం జరిగిన సంఘటన పైన ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం పాముకాటుకు గురైన కదం …

ఘనంగా శివ పార్వతుల రథోత్సవం

జనం సాక్షి కొల్లాపూర్ రూరల్ ఫిబ్రవరి 20 శ్రీ.రామలింగేశ్వర స్వామి వారి రథోత్సవం పెంట్లవెల్లి మండల కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి వారి రథోత్సవ వేడుకలో పాల్గొని …

స్మశాన వాటికలో విచిత్ర ఘటనస్మశాన వాటికలో విచిత్ర ఘటన

(గాంధారి ఫిబ్రవరి జనంసాక్షి)గాంధారి మండలంలోని స్మశాన వాటికలో కాటి కాపరి డబ్బులు డిమాండ్ చేయడంతో అంత్యక్రియలకు వచ్చినా వారంతా షాక్కి కి గురయ్యారు వివరాల్లోకి వెళితే గాంధారి …