ముఖ్యాంశాలు

కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

..కెసిఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు.. ధర్మపురి (జనం సాక్షి )రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ధర్మపురి మండలంలో …

పావనంపల్లిలో కంటి వెలుగుపావనంపల్లిలో కంటి వెలుగు

)మండల పరిధిలోని పావనంపల్లి గ్రామంలో ఈనెల 14నుండి17 వరకు కంటి వెలుగు ప్రోగ్రాం కింద 431 మందికి కంటి పరీక్షలు చేయగా 27 మందికి రీడింగ్ గ్లాసెస్ …

బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలుబిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కెసిఆర్ జన్మదిన వేడుకలు

వీణవంక ఫిబ్రవరి 17(జనంసాక్షి) : వీణవంక మండల కేంద్రంలో  శుక్రవారం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  జన్మదిన వేడుకలను బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. …

బ్యాంక్  చోరికి గోడకు కన్నంవేసి చొరబాటు,బ్యాంక్  చోరికి గోడకు కన్నంవేసి చొరబాటు,

కాగజ్ నగర్ :చింతలమానేపల్లి మండలం:మండల కేంద్రములోని రవీంద్రనగర్  తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడి విఫలయత్నం చెందారు. శుక్రవారం ఉదయం బ్యాంక్ …

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం

దామెర మండలం. ఫిబ్రవరి 17(జనం సాక్షి ) దామెర మండలం ఒగ్లాపురం గ్రామం శివారిలోన విద్యుత్ ఘాతానికి గురై రెండు బర్లు చనిపోవడం జరిగింది.నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న విద్యుత్ …

హైకోర్టు న్యాయవాద దంపతులకు నివాళులు అర్పించిన మంథని బార్ అసోసియేషన్

జనం సాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని బార్ అసోసియేషన్ హాల్లో హైకోర్టు న్యాయవాద దంపతులైన గట్టు వామన్ రావు- నాగమణి దంపతులకి న్యాయవాదులు …

కొండమల్లేపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవము ప్రధానోపాధ్యాయుడు చీన్యా నాయక్ కొండమల్లేపల్లి ఫిబ్రవరి 17 (జనంసాక్షి) న్యూస్: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నందు స్వపరిపాల దినోత్సవము సందర్బముగా చిన్నారి విద్యార్థులే ఉపాద్యాయులై తరగతులు నిర్వహించి స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారని పాఠశాల ప్రదానోపాద్యాయులు చీన్యా నాయక్, అంజాచారి సహ ఉపాద్యాయుల పర్యవేక్షణలో పాల్గొన్న చిన్నారి ఉపాద్యాయులందరికి తరగతుల నిర్వహణ పరిశీలన అనంతరం ఉపాద్యాయులైన విద్యార్థులందరికీ బహుమతులు ప్రాధానం చేసి, భవిష్యతులో అందరు విద్యార్థిని, విద్యార్థులు అందరు బాగా చదివి మీ మీ లక్ష్యాలను సాధించి గొప్ప గొప్ప స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకి ఆకాంక్షిస్తూ ఉపాధ్యాయులైన వారందరినీ, సహకరించిన విద్యార్థులను అభినందించడం జరిగిందని ప్రధానోపాధ్యాయుడు చీన్యా నాయక్ ఒక ప్రకటనలో పేర్కొన్నా

కొండమల్లేపల్లి ఎంపీపీఎస్ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవము ప్రధానోపాధ్యాయుడు చీన్యా నాయక్ కొండమల్లేపల్లి ఫిబ్రవరి 17 (జనంసాక్షి) న్యూస్: కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ …

కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

జనం సాక్షి మంథని : చెక్ డ్యాం కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ డిమాండ్ …

రామగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దాసరి శివ

 జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా దాసరి శివ నియామకమయ్యారు. ఏఐసీసీ కార్యదర్శి మంథని శాసన సభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ …

వచ్చే ఎన్నికలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పండివచ్చే ఎన్నికలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పండి

డిసిసి అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డి మల్దకల్  ఫిబ్రవరి 17 (జనం సాక్షి)కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు గద్వాల్ …