బిజినెస్

నేడు ఢిల్లీకి ఛోటా రాజన్‌

బాలి నవంబర్‌ 5 (జనంసాక్షి): మాఫియా గ్యాంగ్‌స్టర్‌ ఛోటారాజన్‌తోపాటు సీబీఐ అధికారుల బృందం గురువారం సాయంత్రం బాలి విమానాశ్రయానికి చేరుకుంది. రాత్రిలోగా అతన్ని ఢిల్లీకి తరలించనున్నారు. ఈ …

వరంగల్‌లో భారీ మెజారిటీతో గెలుస్తాం

– ప్రత్యర్థులకు అభ్యర్ధుల కరువు – మంత్రి హరీశ్‌ వరంగల్‌, నవంబర్‌4(జనంసాక్షి): వరంగల్‌ లోక్‌సభ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వడం ద్వారా ఓరుగల్లు ప్రజలు …

‘తెలంగాణ రాష్ట్రోదయం’ ఆవిష్కరణ

– ప్రోఫెసర్‌ కోదండరాం పుస్తక రచన హైదరాబాద్‌,నవంబర్‌4(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పొలిటికల్‌ జేఏసీ ఛైర్మన్‌, ప్రొఫెసర్‌ కోదండరాం రచించిన..తెలంగాణ రాష్ట్రోదయం పుస్తక ఆవిష్కరణ …

వరంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా సర్వే సత్యనారాయణ

హైద్రాబాద్‌,నవంబర్‌4(జనంసాక్షి): కాంగ్రెస్‌లో రాజకీయాలు వేగంగా మారాయి. ప్రస్తుత ఎంపి అభ్యర్థి రాజయ్య ఇంట్లో అగ్ని ప్రమాద ఘటనతో కాంగ్రెస్‌ రంగంలోకి దిగింది.  వరంగల్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా …

సుప్రీం నూతన చీఫ్‌జస్టిస్‌గా ఠాకూర్‌

న్యూఢిల్లీ,నవంబర్‌4(జనంసాక్షి): సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జ్టసిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జ్టసిస్‌ దత్తు డిసెంబర్‌లో పదవీవిరమణ చేయనున్నారు. అనంతరం …

సుడాన్‌లో విమాన ప్రమాదం

– 40 మంది మృతి హైదరాబాద్‌ నవంబర్‌4(జనంసాక్షి): దక్షిణ సూడాన్‌ రాజధాని జుబాలో కార్గో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో దాదాపు 40 మంది మృతి చెందినట్లు …

పత్తి మద్ధతు ధర పెంచండి

– వారానికి కనీసం 5 రోజులైనా కొనండి – కేంద్ర మంత్రి సంజయ్‌ పాండాతో మంత్రి హరీశ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 3(జనంసాక్షి): పత్తికి మద్దతు ధర రూ.4,100 …

కేసీఆర్‌వి అహంకార రాజకీయాలు

– వరంగల్‌లో ఓడించండి – జైపాల్‌ రెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌ 3(జనంసాక్షి): వరంగల్‌ ఉప ఎన్నిక టీఆర్‌ఎస్‌ అహంకారానికి నిదర్శనమని కాంగ్రెస్‌ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి …

దావూద్‌తో ముంబై పోలీసులకు సంబంధం

– చోటారాజన్‌ సంచలన వ్యాఖ్యలు ముంబై,నవంబర్‌ 3(జనంసాక్షి): ముంబై చీకటి సామ్రాజ్యపు నేత ఛోటారాజన్‌ నోరువిప్పడమే గాకుండా సంచలన వ్యాఖ్యలుచేశాడు. ముంబయి పోలీసుల్లో కొందరికి మాఫియాడాన్‌ దావూద్‌ …

విభజన సమస్యలపై ఇరు రాష్ట్రాల సీఎస్‌ల కీలక భేటి

హైదరాబాద్‌,నవంబర్‌ 3(జనంసాక్షి): తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు భేటీ అయ్యారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో విద్యుత్‌, విద్య సంబంధిత తదితర అంశాలపై …