బిజినెస్

రెడ్లకు కేసీఆర్‌ వరాలు

– 10 ఎకరాల స్థలం.. రూ.10 కోట్లు – ట్యాంక్‌బండ్‌పై సురవరం, రావినారాయణ రెడ్డి తదితరులు విగ్రహాలు హైదరాబాద్‌,అక్టోబర్‌18(జనంసాక్షి): పాతబస్తీలోని అలియాబాద్‌లో రెడ్డి జనసంఘం వజ్రోత్సవాలు ఘనంగా …

డబుల్‌ బెడ్‌రూంలు జనహృదయ్‌

– కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హన్మకొండ/,వరంగల్‌,అక్టోబర్‌18(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల పథకం భేష్‌ అన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. నిరుపేదల …

నోయిడాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్య

నోయిడా :అక్టోబర్‌18(జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీకి సవిూపంలోని నోయిడాలో తెలంగాణ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. తోటి స్నేహితులే దారుణంగా కాల్చిచంపారు. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ పట్టణంలోని …

మోదీని నిద్ర పోనివ్వను

– కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 18 (జనంసాక్షి):దేశ రాజధానిలో ఇద్దరు మైనర్‌ బాలికలపై సామూహిక అత్యాచారం ఘటనలను ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా ఆక్షేపించారు. పోలీసింగ్‌ను పర్యవేక్షిస్తున్న …

మా రాజధాని శంకుస్థాపనకు మీరంతా రండి

– ఏపీ మంత్రుల ఆహ్వానం హైదరాబాద్‌ అక్టోబర్‌17(జనంసాక్షి): అమరావతి శంకుస్థాపన ఆహ్వానపత్రాలను మంత్రులు బృందాలుగా విడిపోయి అందచేస్తున్నారు. ఈనెల 22న జరిగే అమరావతి శంకుస్థాపన మ¬త్సవానికి హాజరుకావాల్సిందిగా …

మత ఘర్షణల రాజ్యం.. వాక్‌ స్వాతంత్య్రం పూజ్యం

– మోడీ పాలనపై సోనియా ఫైర్‌ పాట్నా అక్టోబర్‌17(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీప్రధాన మంత్రి నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. ఈ రోజు …

బాబుకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన కేసీఆర్‌

హైదరాబాద్‌ అక్టోబర్‌17(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు…ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు.  ఆదివారం సాయంత్రం 5.30 గంటలకురి చంద్రబాబుకు కేసీఆర్‌తో అపాయింట్‌మెంట్‌ ఖరారైంది. ఏపీ రాజధాని …

నెలాఖర్లో వరంగల్‌ ఉపఎన్నికల నోటిఫికేషన్‌

– అధికారులు సిద్దంగా ఉండండి – భన్వర్‌లాల్‌ వరంగల్‌ అక్టోబర్‌17(జనంసాక్షి): వరంగల్‌ లోక్‌ సభ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ ఈ నెలాఖరులోగా వచ్చే అవకాశం ఉందని ఎన్నికల …

కేసీఆర్‌ 12 శాతం రిజర్వేషన్లు మరిచారు

– షబ్బీర్‌ అలీ హైదరాబాద్‌,అక్టోబర్‌17(జనంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే వెంటనే బీసీ కమిషన్‌ వేయాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ అన్నారు. గతంలో ప్రకటించిన విధంగా …

డబుల్‌ బెడ్‌రూంల ప్రారంభానికి రండి

– గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ ఆహ్వానం హైదరాబాద్‌ అక్టోబర్‌ 16 (జనంసాక్షి): గవర్నర్‌ నరసింహన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు భేటీ అయ్యారు. కేసీఆర్‌ అత్యంత …