బిజినెస్

శివసేన దుశ్చర్య

– కులకర్ణి ముఖానికి నల్ల రంగు – శివసేన చర్యను ఖండించిన అద్వానీ ముంబై,అక్టోబర్‌12(జనంసాక్షి): పాకిస్థాన్‌ మాజీ మంత్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించొద్దని నిరసన వ్యక్తం చేస్తూ …

దొడ్డు బియ్యం పాలిష్‌ చేస్తే సన్నబియ్యం కావు

– ఎన్నడైనా హాస్టళ్లలలో ఉన్నారా..? – కనీసం బస చేశారా? – రేవంత్‌పై ఈటెల ఫైర్‌ హైదరాబాద్‌  అక్టోబర్‌12(జనంసాక్షి): దేశంలో ఎక్కడా లేని విధంగా హాస్టల్‌ విద్యార్థులకు …

రైతులపట్ల సర్కారు అనుకూల ధోరణి ప్రదర్శించాలి

– ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌12(జనంసాక్షి): రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డ దృష్ట్యా కరువు మండలాలను గుర్తించి ప్రకటించాలని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ఆచార్య కోదండరాం …

నేపాల్‌ నూతన ప్రధానిగా కేపీ శర్మ ప్రమాణం

కాట్మాండ్‌ అక్టోబర్‌12(జనంసాక్షి): నేపాల్‌ నూతన ప్రధానిగా ఖడ్గ ప్రసాద్‌ శర్మ ప్రమాణం చేశారు.నిరాడబరంగా సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో నేపాల్‌ రాష్ట్రపతి బరన్‌యాదవ్‌ ఆయనచే ప్రమాణం చేయించారు.అంతకు …

ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించింది

– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ అక్టోబర్‌ 11 (జనంసాక్షి): ఎమర్జెన్సీ చీకటి రోజులు దేశ ప్రజాస్వామానికి తీవ్ర విఘాతం కలిగించాయని,  ఆ సమయంలోనే దేశంలో నూతన …

విరమణ ఉద్యోగానికే..

ఉద్యమం కొనసాగుతుంది – ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాడుతాం – ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌ అక్టోబర్‌ 11 (జనంసాక్షి): విరమణ ఉద్యోగానికేనని ఉద్యమానికి కాదని సంపూర్ణ ప్రజాస్వామ్మ …

నేపాల్‌ కోటపై ఎర్రజెండా

– నేపాల్‌ కొత్త ప్రధాని కెపీ.శర్మ కఠ్మాండు అక్టోబర్‌ 11 (జనంసాక్షి):నేపాల్‌ కోట పై ఎర్రజండా ఎగిరింది.  ఇటీవలే నూతన రాజ్యాంగాన్ని స్వీకరించిన నేపాల్‌ కు కొత్త …

నితీష్‌.. ఫేస్‌ బుక్‌లో ఫేస్‌ టూ ఫేస్‌

పట్నా అక్టోబర్‌ 11 (జనంసాక్షి): అసెంబ్లీ ఎన్నికల్లో ¬రా¬రీగా తలపడుతున్న బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ ఓటర్లను ఆకర్షించడానికి వీలున్న ఆ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. మరికొది …

ప్రముఖ నటి మనోరమ అంత్యక్రియలు పూర్తి

చెన్నై అక్టోబర్‌ 11 (జనంసాక్షి): శనివారం మృతి చెందిన మనోరమకు అదివారం నాడు అనారోగ్యంతో కన్నుమూసిన సీనియర్‌ నటి మనోరమ అంత్యక్రియలు చెన్నైలోని మైలాపూర్‌ స్మశానవాటికలో ఆదివారం …

మైనార్టీ కమీషన్‌ గుర్తింపుతోనే ప్రభుత్వ నిధులు

మైనార్టీ సంస్థలు వాణిజ్య ధోరణులు విడనాడాలి పేదమైనార్టీలకు విద్యా బుద్దుల కల్పనకు దోహదం జాతీయ మైనార్టీ విద్యాకమీషన్‌ సభ్యులు జాఫర్‌ ఆఘా కరీంనగర్‌, అక్టోబర్‌ 10(జనంసాక్షి): జాతీయ …