బిజినెస్

టర్కీలో జంట పేలుళ్లు

– 86 మంది మృతి హైదరాబాద్‌ అక్టోబర్‌10(జనంసాక్షి): టర్కీలోని అంకారా రైల్వేస్టేషన్‌ సమీపంలో సంభవించిన జంట పేలుళ్లు ఘటనలో 86 మంది మృతి చెందినట్లు టర్కీ ¬ంశాఖ …

రైతులు ఆత్మహత్యలు చేసపకోవద్దు

– కర్ణాటకలో రాహుల్‌ పర్యటన హైదరాబాద్‌ అక్టోబర్‌10(జనంసాక్షి): సమస్యలకు రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం పరిష్కారం కాదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. కర్ణాటకలో కరువు పీడిత ప్రాంతాల్లో …

మంగారి రాజేందర్‌తో సహా సర్వీస్‌ కమీషన్‌కు ఐదుగురు సభ్యుల నియామకం

హైదరాబాద్‌,అక్టోబర్‌10(జనంసాక్షి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో అదనపు సభ్యులను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ప్రముఖ రచయిత, సెషన్స్‌ కోర్టు జడ్జి , జ్యూడిషరి …

బీహార్‌లో ముగిసిన మొదటి విడత ప్రచారం

– మహా కూటమి ముందంజ పాట్నా అక్టోబర్‌10(జనంసాక్షి): బిహార్‌ ఎన్నికలు అటు భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకు.. ఇటు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల పొత్తుతో ఏర్పడిన లౌకికకూటమికి ప్రతిష్ఠాత్మకంగా …

నేడు బంద్‌ విజయవంతం చేయండి

– తెలంగాణ ప్రజాస్వామిక వేదిక పిలుపు హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 జనంసాక్షి): రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, ఎన్‌కౌంటర్లపై ప్రభుత్వం విధానం ప్రకటించాలని తదితర డిమాండ్లతో తెలంగాణ …

ప్రముఖ సంగీత దర్శకుడు రవీందర్‌ జైన్‌ కన్నుమూత

హైదరాబాద్‌ అక్టోబర్‌ 9 జనంసాక్షి): ప్రముఖ సంగీత దర్శకుడు రవీంద్ర జైన్‌(71) శుక్రవారం కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ముంబయి లోని లీలావతి ఆస్పత్రిలో …

రైతులు ప్రధాని ఎజెండాలో లేరు

– కర్షక ఆత్మహత్య కుటుంబాలను పరామర్శించిన రాహుల్‌ పాట్నా అక్టోబర్‌ 9 జనంసాక్షి): రైతులను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ. …

ఆటవిక రాజ్యం అంతానికి ఎన్నికలు

– ప్రధాని మోదీ – ప్రధాని పదవికి మోడీ పనికిరాడు పాట్నా, అక్టోబర్‌ 9 జనంసాక్షి): బీహార్‌లో ఎన్నికలు ఇప్పుడు  కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి మాత్రమే జరగట్లేదని, …

ఆశా వర్కర్లపై ఉక్కుపాదం

– అడుగడుగునా అరెస్టులు – చలో అసెంబ్లీపై నిర్భంధం హైదరాబాద్‌, అక్టోబర్‌ 9 జనంసాక్షి): ఆశా వర్కర్ల ఛలో హైదరాబాద్‌పై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్‌ …

దాద్రిపై నేరుగా స్పందించని ప్రధాని

– పరస్పరదాడులు వదిలి పేదరికంపై పోరాడండి – బీహార్‌ ఎన్నికల ప్రచార సభలో మోడీ హైదరాబాద్‌ అక్టోబర్‌8(జనంసాక్షి): దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన దాద్రి ఘటనపై ప్రధాని …