బిజినెస్

కో పైలట్‌ సైకో

జర్మన్‌ వింగ్స్‌ ప్రమాదంపై కొత్తకోణం ప్యారిస్‌,మార్చి28(జనంసాక్షి): జర్మన్‌ వింగ్స్‌ విమాన ప్రమాదానికి కోపైలట్‌ సైకో కావడమే కారణమని మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాదంపై రోజుకో …

భద్రాచలం అభివృద్ధికి పక్కా ప్రణాళిక

దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతాం విద్యు.త్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌ భద్రాచలం,మార్చి28(జనంసాక్షి): స్థపతులతో మాట్లాడి భద్రాచలాన్ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. భద్రాచలాన్ని …

రాములోరికి ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్‌

భద్రాచలం,మార్చి28(జనంసాక్షి): ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం కన్నుల పండువగా అత్యంత వైభవంగా జరిగింది. వేదపండితు మంత్రోఛ్ఛరణాల మధ్య స్వామి కళ్యాణం జరిగింది.  చైత్రశుద్ధ నవమి అభిజిత్‌ …

వంటగ్యాస్‌ రాయితీ వదిలించుకున్నందుకు 100 కోట్లు ఆదా

ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,మార్చి27(జనంసాక్షి): కొందరు ఉన్నత వర్గాలు  ఎల్పీజీ రాయితీ వదులుకోవడం వల్ల వందకోట్ల ఆదా అయ్యిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఇది దేశ ఆర్థికాభివృద్దికి …

ఉద్యోగాల భర్తీ చేపడుతాం

యువత హృదయాల్లో స్థానం సంపాదిస్తాం..ఈటెల మండలిలో పలు బిల్లులకు ఆమోదం హైదరాబాద్‌,మార్చి27(జనంసాక్షి): త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపట్టి యువత హృదయాల్లో స్థానం సంపాదిస్తామని ఆర్థిక మంత్రి ఈటెల …

పోరు ఆగదు

భూసేకరణ బిల్లు ఉపసంహరించాల్సిందే..సోనియా న్యూదిల్లీ,మార్చి27(జనంసాక్షి): ఎన్డీఏ సర్కార్‌ తీసుకొచ్చిన భూసేకరణ బిల్లుపై అఖిల భారత కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ కన్నెర్ర చేశారు. ఇప్పటికే ఈ బిల్లుకు …

తెలంగాణలో విద్యుత్‌ చార్జీల పెంపు

200 యూనిట్ల లోపు వాడే గృహాలు, కుటీర పరిశ్రమలకు మినహాయింపు హైదారబాద్‌,మార్చి27(జనంసాక్షి): తెలంగాణలో విద్యుత్‌ చార్జీలు పెరగనున్నాయి. తెలంగాణలో విద్యుత్‌ చార్జీల పెరుగుదలకు విద్యుత్‌ నియంత్రణ మండలి …

సభకు నమస్కారం 17 మంది ఎమ్మెల్సీలకు వీడ్కోలు

హైదరాబాద్‌,మార్చి27(జనంసాక్షి):  రాష్ట్ర శాసనమండలిలో పదవీకాలం ముగుస్తున్న 17 మంది ఎమ్మెల్సీలకు తోటి సబ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు. మండలిని నిరవధికంగా వాయిదా వేసిన తర్వాత చైర్మన్‌ స్వామిగౌడ్‌ …

అసెంబ్లీ @ 78 గంటల 54 నిమిషాలు

హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి): అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. మొత్తం 14 రోజులు సమావేశాలు సాగాయి. ఈ కాలంలో 78 గంటల 54 నిమిషాలు పాటు సభ నిర్వహించారు. ఇందులో …

యెమెన్‌లో ముదురుతున్న సంక్షోభం

సనా, టెహ్రాన్‌,మార్చి26(జనంసాక్షి): గల్ఫ్‌లో మరో సంక్షోభం తలెత్తింది. ుౖమెన్‌లో పోరాటం ఉద్ధృత రూపం దాల్చింది. హుతి తిరుగుబాటుదారులను లక్ష్యంగా చేసుకొని… సౌదీ అరేబియా గురువారం వైమానిక దాడులు …