బిజినెస్

ప్రపంచ నెంబర్‌ వన్‌ షట్లర్‌గా సైనానెహ్వాల్‌

హైదరాబాద్‌, మార్చి 30(జనంసాక్షి) : భారతీయ బాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్‌ సైనా నెహ్వాల్‌ మరో అరుధైన ఘనతను సృష్టించింది. ప్రపంచ నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించిన తొలి …

గుట్టు విప్పుతున్న కాక్‌పిట్‌

తలుపులు తీయమని కెప్టెన్‌ అరుపులు ప్రయాణికుల ఆర్తనాదాలు ‘జర్మన్‌ వింగ్స్‌’ ప్రమాదంపై బిల్డ్‌ పత్రిక కథనం డ్యూజెల్‌డార్ఫ్‌, మార్చి 30(జనంసాక్షి) : జర్మన్‌వింగ్స్‌ విమానంలో కాక్‌పిట్‌ వాయిస్‌ …

కుండపోత వర్షంలో లీక్వాన్‌ యు కు కన్నీటి వీడ్కోలు

అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్రమోదీ సింగపూర్‌్‌,మార్చి 30(జనంసాక్షి) : సింగపూర్‌ జాతిపితగా ఖ్యాతిగాంచిన సింగపూర్‌ వ్యవస్థాపకుడు, సింగపూర్‌ మాజీ ప్రధాని  లీ క్వాన్‌ అంతిమ సంస్కారాలు ఘనంగా …

బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు

5 మంది మృతి ఎస్‌.రాయవరం, మార్చి 30(జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా ఎస్‌. రాయవరం మండలం గోకులపాడులో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు …

ఆపిల్ నుంచి మరో మూడు ఐఫోన్లు

     ప్రముఖ స్మార్ట్ ఫోన్ల ఉత్పత్తి సంస్థ ఆపిల్ స్పీడ్ పెంచింది. ఈ ఏడాది చివరిలోగా మరో మూడు కొత్త ఐఫోన్ మోడళ్లను విడుదల చేయడానికి …

ఆ ఇద్దరి వెలి

జాతీయ కార్యవర్గం నుంచి యోగేంద్రయాదవ్‌ ప్రశాంత్‌ భూషణ్‌ల వేటు న్యూఢిల్లీ,మార్చి28(జనంసాక్షి): ఆప్‌లో గత కొంతకాలంగా నెలకొన్న సంక్షోభానికి తెరపడింది. వ్యవస్థాపక సభ్యులు యోగేంద్ర యాదవ్‌, ప్రశాంత్‌ భూషణ్‌లపై …

తెలంగాణ మండలిలో తెదేపా ఖాళీ

హైదరాబాద్‌,మార్చి28(జనంసాక్షి):తెలంగాణ శాసనమండలిలో ఇప్పుడు తెలుగుదేశం వాణి లేకుండా పోయింది. ఆ పార్టీ నాయకుడుగా ఉన్న అరికెల నర్సారెడ్డి, మరో సభ్యుడు పోట్ల నాగేశ్వరరావు ఇద్దరూ పదవీ విరమణ …

కో పైలట్‌ సైకో

జర్మన్‌ వింగ్స్‌ ప్రమాదంపై కొత్తకోణం ప్యారిస్‌,మార్చి28(జనంసాక్షి): జర్మన్‌ వింగ్స్‌ విమాన ప్రమాదానికి కోపైలట్‌ సైకో కావడమే కారణమని మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాదంపై రోజుకో …

భద్రాచలం అభివృద్ధికి పక్కా ప్రణాళిక

దివ్య క్షేత్రంగా తీర్చిదిద్దుతాం విద్యు.త్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్‌ భద్రాచలం,మార్చి28(జనంసాక్షి): స్థపతులతో మాట్లాడి భద్రాచలాన్ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. భద్రాచలాన్ని …

రాములోరికి ముత్యాల తలంబ్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్‌

భద్రాచలం,మార్చి28(జనంసాక్షి): ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం కన్నుల పండువగా అత్యంత వైభవంగా జరిగింది. వేదపండితు మంత్రోఛ్ఛరణాల మధ్య స్వామి కళ్యాణం జరిగింది.  చైత్రశుద్ధ నవమి అభిజిత్‌ …