బిజినెస్

వాస్తవ విరుద్ధంగా బడ్జెట్‌

అంకెల గారడీ జానా విమర్శ హైదరాబాద్‌,మార్చి13(జనంసాక్షి): ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత ప్రభుత్వాని దేనని ప్రతిపక్ష నేత జానారెడ్డి అన్నారు. తెలం గాణ రాష్ట్రంలో ఆచరణకు దూరంగా …

ఉసుకుడికిన కేరళ అసెంబ్లీ

బడ్జెట్‌ ప్రవేశ పెట్టకుండా అడ్డుకున్న విపక్షాలు సభ వెలుపల గందరగోళం పోలీసుల లాఠీచార్జ్‌ తిరువనంతపురం,మార్చి13:  కేరళ శాసనసభలో కూడా కిష్కింధకాండ కొనసాగింది.  శాసనసభలో ఆర్దిక మంత్రి బడ్జెట్‌ …

లంకతో నాలుగు కీలక ఒప్పందాలు

వీసా ఆన్‌ అరైవల్‌ సదుపాయం శ్రీలంక అభివృద్ధికి చేయూత జాలర్ల సమస్యలపై చర్చలు ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం ప్రధాని నరేంద్ర మోడీ కొలంబో,మార్చి13 పొరుగు …

మన్మోహన్‌జీ మేం నీవెంట

సోనియా నేతృత్వంలో సంఘీభావ పాదయాత్ర న్యూఢిల్లీ,మార్చి12(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు సమన్ల నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కాంగ్రెస్‌ సంఘీభావం ప్రకటించింది. ఆయనకు …

బీమా బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ,మార్చి12(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బీమా బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ఇవాళ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బీమా బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు …

లోటుపాట్లతో ఆంధ్ర బడ్జెట్‌

రాబడి తక్కువ వ్యయం ఎక్కువ విభజనతో కోలుకోలేని నష్టం..యనమల మొత్తం బడ్జెట్‌  – రూ. 1,13,049.00 కోట్లు ప్రణాళికేతర వ్యయం – రూ.78,637.00 కోట్లు ప్రణాళికా వ్యయం  …

మారిషస్‌ ఓ మినీభారత్‌

పలు కీలక ఒప్పందాలు బిజీబిజీగా ప్రదాని మోదీ న్యూఢిల్లీ,మార్చి12(జనంసాక్షి): భారత్‌ మారిషస్‌ల బంధం మరింత బలపడాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. మారిషస్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ …

ఆలం కేసు తిరగదోడండి…హోం మంత్రి రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ,మార్చి12(జనంసాక్షి): ఆలంఫై ఉన్న కేసులను తిరిగి పరిశీలించాలని జమ్నుకశ్మీర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సూచించారు. జమ్మూ కశ్మీర్‌ వేర్పాటు వాది మస్రత్‌ ఆలం …

బెంజ్ నుంచి బీ-క్లాస్ న్యూ వెర్షన్

లగ్జరీకార్ల సంస్థ మెర్సిడెజ్ బెంజ్.. బీ-క్లాస్లో కొత్త వెర్షన్ ను విడుదల చేసింది. పె ట్రోల్, డీజిల్ రకాల్లో లభించనున్న ఈ కారు ముంబై షోరూంలో రూ.27.95 …

బడ్జెట్‌ అంకెల గారడీ..ఉత్తమ్‌

హైదరాబాద్‌,మార్చి11(జనంసాక్షి):  ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ రాష్ట్ర ప్రజలను అగౌరవపర్చేలా ఉందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు  ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ఇది ఆచరణ సాధ్యం …