బిజినెస్

హైదరాబాద్‌ నేనే అభివృద్ధి చేశా..

తెలంగాణ కూడా నేనే.. 2019లో అధికారం మాదే కృష్ణపట్నం మిగులు విద్యుత్‌పై చర్చించుకుందాం రా! కరీంనగర్‌ సభలో చంద్రబాబు కరీంనగర్‌,మార్చి3(జనంసాక్షి): తెలంగాణ ప్రాంత అభివృద్ది, హైదారబాద్‌కు అంతర్జాతీయ …

ఉద్యోగుల వాణి వినిపిస్తా

సమరశీలంగా పోరాడతా దేవీప్రసాద్‌ హైదరాబాద్‌,మార్చి2(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాధనలో తనతోపాటు ఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులను మరువలేనని ఎమ్మెల్సీ పట్టభద్ర అభ్యర్థి దేవీప్రసాద్‌ అన్నారు. ఉద్యోగి కంటే పట్టభద్రుల …

అకాల వర్షంతో తెలంగాణలో భారీ పంట నష్టం

హైదరాబాద్‌,మార్చి2(జనంసాక్షి): అకాల వర్షాలు మరోమారు రైతు నెత్తిన పిడుగులా పడ్డాయి. తెలంగాణలో కురిసిన అకాల వర్షం కారణంగా కొన్నిచోట్ల భారీ పంటనష్టం వాటిల్లింది. ఎండలతో మండుతున్న జిల్లాలో …

ముఫ్తీ సయూద్‌ వ్యాఖ్యలపై ఉభయసభల్లో దుమారం

ప్రధాని వివరణకు విపక్షాల పట్టు కాంగ్రెస్‌ వాకౌట్‌ న్యూఢిల్లీ,మార్చి2(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో దుమారం రేగింది. దీనిపై …

తెలంగాణ పీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్‌కుమార్‌

సర్కారు ప్రజావ్యతిరేక చర్యలపై పోరాడతా అందర్నీ కులుపుకుపోతా టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ న్యూఢిల్లీ/హైదరాబాద్‌,మార్చి2(జనంసాక్షి): తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ చీఫ్‌గా సీనియర్‌ నేత, హుజుర్‌నగర్‌ ఎమ్మెల్యే ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని …

పునర్‌ వ్యవస్థీకరణ బిల్లులో తెలంగాణకు అన్యాయం

లోక్‌సభలో గళం విప్పిన వినోద్‌ న్యూఢిల్లీ,మార్చి2(జనంసాక్షి): ఆంధప్రదేశ్‌ పునర్‌వ్యవ్థసీకరణ చట్ట సవరణ బిల్లును సోమవారం కేంద్ర ¬ంశాఖ సహాయమంత్రి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. రెండు రాష్టాల్ల్రో ఎమ్మెల్సీ స్థానాల …

మెడికల్‌ హబ్‌గా హైదరాబాద్‌

తెలంగాణలో మరిన్ని దవాఖానాలు తెరవండి సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, మార్చి1(జనంసాక్షి): హైదరాబాద్‌ మెడికల్‌ హబ్‌గా మారిపోనుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. మాదాపూర్‌ లో సన్‌ షైన్‌ సూపర్‌ …

లంచం వద్దన్నడు.. సీఎం అభినందించిండు!

హైదరాబాద్‌, మార్చి1(జనంసాక్షి): అవినీతికి వ్యతిరేకంగా నగర పోలీసులు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయనే దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచాడు ఓ కానిస్టేబుల్‌. పాస్‌పోర్ట్‌ వెరిఫికేషన్‌కు వెళ్లిన స్పెషల్‌ బ్రాంచ్‌ …

జమ్మూకాశ్మీర్‌లో కొలువుదీరిన కొత్త సర్కార్‌

మార్చి1(జనంసాక్షి): జమ్మూ కాశ్మీర్‌ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. బీజేపీ మద్దతుతో పీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పీడీపీ నేత ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ జమ్మూ కాశ్మీర్‌ …

అధికార సమాచారం ప్రయివేటు మెయిళ్లకు నిషిద్ధం

దిల్లీ, మార్చి1(జనంసాక్షి): అధికారిక సమాచార మార్పిడి కోసం ప్రభుత్వ సిబ్బంది ప్రైవేటు ఈమెయిల్‌ సేవలను వినియోగించకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు సమాచార సాంకేతిక పరిజ్ఞానం వనరుల …