బిజినెస్

అకాల వర్షం అపార నష్టం

హైదరాబాద్‌, మార్చి1(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి వ్యాపించింది. రాయలసీమ, తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఆకాశం మేఘావృతం కావడమే కాక …

అంగన్‌వాడీల జీవన ప్రమాణాలు పెంచుతాం

సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి28(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలోని అంగన్‌వాడి కేంద్రాలను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అన్నారు. అంగన్‌వాడి కార్యకర్తలు, హెల్పర్ల జీవన ప్రమాణాలు పెంచుతామని,గ్రామస్థాయిలో …

తెలంగాణ పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌

పొన్నాలకు ఎమ్మెల్సీ, జానాకు ఢిల్లీ పిలుపు న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జనంసాక్షి): తెలంగాణ పిసిసి అద్యక్షుడుగా మాజీ మంత్రి ఉత్తం కుమార్‌ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడుగా ఉన్న పొన్నాల …

బెంగుళూరు టు హైదరాబాద్‌ గుండె ప్రయాణం

యశోదలో అరుదైన ఆపరేషన్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి28(జనంసాక్షి): అప్పుడు బెంగళూరు….ఇప్పుడు హైదరాబాద్‌. భాగ్యనగరం మరోసారి గుండెమార్పిడికి వేదికైంది. . సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రిలోని ఓ మహిళకు అమర్చాల్సిన గుండెను బెంగళూరు …

పెరిగిన ‘పెట్రో’ ధరలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి28(జనంసాక్షి): మరోసారి పెట్రోల్‌, డీజీల్‌ ధరలను భారీగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. లీటరు పెట్రోల్‌పై రూ 3.18 పైసలు, డీజిల్‌పై రూ. 3.09 పైసలు …

విజన్‌ 2022 బడ్జెట్‌..ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జనంసాక్షి): ఆర్థికమంత్రి జైట్లీ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బ్జడెట్‌ భారత అభివృద్ధికి సోపానంలా ఉందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బ్జడెట్‌కు స్పష్టమైన విజన్‌ ఉందన్నారు. గృహ, విద్య, …

బడ్జెట్‌లో కార్పొరేట్‌లకే పెద్దపీట

ఉసురుతీసిన వేతనజీవులు,మధ్యతరగతి ఆదాయపన్నుల శ్లాబులో మార్పులేదు ఇవి ప్రియం , ఇవి చౌక న్యూఢిల్లీ,ఫిబ్రవరి28(జనంసాక్షి): ఇవి చౌక బడ్జెట్‌లో విధించిన పన్నుల ఆధారంగా వివిధ వస్తులపై ధరల …

ప్రమాణ స్వీకారానికి రండి

ప్రధానికి ముఫ్తీ ఆహ్వానం న్యూఢిల్లీ,ఫిబ్రవరి27(జనంసాక్షి):  జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రిగా తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీకి పీడీపీ చీఫ్‌ ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ ఆహ్వానాన్ని అందించారు. జమ్మూకశ్మీర్‌ …

గ్రామస్థాయికి భూసేకరణం

ప్రముఖ సామాజికవేత్త అన్నాహజారే ఉత్తరప్రదేశ్‌, ఫిబ్రవరి 27(జనంసాక్షి): ”ప్రధాని నరేంద్రమోదీకి నేనంటే మంట…. భూ సేకరణ బిల్లుపై నా సలహాలను ఆయన అంగీకరించర”ని సామాజిక కార్యకర్త, అవినీతి …

లక్ష్మినర్సింహునికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్‌

నల్లగొండ,ఫిబ్రవరి27(జనంసాక్షి):  ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలో బ్ర¬్మత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. శుక్రవారం స్వామివారికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబసమేతంగా పట్టు వస్త్రాలు, ముత్యాల …