బిజినెస్

రాహుల్‌ సెలవు చీటీ

కొంతకాలంపాటు అన్ని కార్యక్రమాలకు దూరం న్యూఢిల్లీ,ఫిబ్రవరి23(జనంసాక్షి): కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కొంతకాలంపాటు అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉండేందుకు నిర్ణయించుకున్నారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభం రోజే కాంగ్రెస్‌ …

సీ-బ్లాక్‌లో నో ఎంట్రీ

సచివాలయంలో మీడియాపై మొదలైన ఆంక్షలు హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జనంసాక్షి):  తెలంగాణ సచివాలయంలో విూడియాపై ఆంక్షలు మొదలయ్యాయి. సీఎం కార్యాలయం ఉండే సీబ్లాక్‌ లోపలికి మీడియా ప్రతినిధులకు అనుమతి లేకుండా చేశారు. …

సచివాలయంలో ఆంక్షలు లేవు

నియంత్రణ మాత్రమే ఉంటుంది లోతుగా మాట్లాడేందుకు సుముఖంగా లేను 3 శుభవార్తలు వింటారు అల్లం నారాయణ హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జనంసాక్షి): తెలంగాణ సచివాలయంలో విూడియాపై ఆంక్షల విషయంపై  ఎలాంటి జీవో …

నిప్పువైతే అగ్నిప్రవేశం చెయ్‌

పూర్తి ఆధారాలున్నాయి విచారణకు ఆదేశిస్తే నిరూపిస్తాం జగదీశ్వర్‌రెడ్డిపై ఆరోపణలకు కట్టుబడ్డా…పొన్నం హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జనంసాక్షి):  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలలో మాజీ విద్యాశాఖ మంత్రికి 5 శాతం ముడుపులు ముట్టాయని …

మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్రమోడీ

పిల్లల్ని ఇతరులతో పోల్చద్దు న్యూఢిల్లీ,ఫిబ్రవరి 22(జనంసాక్షి): తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చి చూడవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహా ఇచ్చారు. అలా పోల్చడం వల్ల వారు …

యూఏఈకి కేటీఆర్‌కు ఆహ్వానం

యూఏఈ వార్షిక పెట్టుబడుల సదస్సుకి మంత్రి కె.తారక రామారావు 140 దేశాలప్రతినిదులు హజరయ్యే సమావేశం ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న ప్రాంతాలపై చర్చ ఈ సమావేశంలో ప్రపంచానికి తెలంగాణలోని …

నేటి నుంచి వాడివేడిగా బడ్జెట్‌ సమావేశాలు

  ప్రజా వ్యతిరేక బిల్లులను వ్యతిరేకిస్తాం…తెరాస న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22(జనంసాక్షి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. …

హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీకి స్వైన్‌ఫ్లూ

9 మంది ఐపీఎస్‌ ట్రైనీలకు రోగనిర్ధారణ హైదరాబాద్‌, ఫిబ్రవరి 22(జనంసాక్షి): రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గినా స్వైన్‌ఫ్లూ వైరస్‌మాత్రం తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. దీంతో ప్రజలు …

సుపరిపాలన అందిస్తా

బీహార్‌ సీఎంగా నితిష్‌ ప్రమాణం పాట్నా, ఫిబ్రవరి 22(జనంసాక్షి): బీహార్‌ ముఖ్యమంత్రిగా ఆదివారం సాయంత్రం నితీష్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా …

యాదవుల పెళ్లిసందడి

హాజరైన ప్రధాని నరేంద్రమోదీ లక్నో,ఫిబ్రవరి21(జనంసాక్షి): సమాజ్‌వాదిపార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ మనవడి వివాహ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరైయ్యారు. బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ …