బిజినెస్

రైల్వే బడ్జెట్‌కు రంగం సిద్ధం

మేక్‌ఇన్‌ ఇండియా లాంటి కీలకాంశాలకే ప్రాధాన్యం ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలు న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 25(జనంసాక్షి): పార్లమెంట్‌లో నేడే రైల్వే బడ్జెట్‌ను కేంద్ర రైల్వే మంత్రి …

భూసేకరణపై కాంగ్రెస్‌ రణం

పార్లమెంట్‌ ముంధు ధర్నా చర్చకు సిద్ధమన్న పాలకపక్షం న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 25(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ జవిూన్‌ వాపసీ పేరిట కాంగ్రెస్‌ …

కృష్ణజింకల కేసులో తుదితీర్పు నేడే

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 25(జనంసాక్షి):  కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు శిక్ష పడనుందా లేదా అనేది ఇవాళ తేలనుంది. 1998లో హమ్‌సాథ్‌ సాథ్‌ …

ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్‌ వరాలు

నీళ్లు ఫ్రీ, కరెంటు చార్జీలు సగం న్యూఢిల్లీ,ఫిబ్రవరి25(జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో విద్యుత్‌ ఛార్జీలను తగ్గిస్తూ దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల   ఇచ్చిన హావిూల …

పాఠ్యాంశాలుగా తెలంగాణ మహనీయుల జీవిత చరిత్ర

ఈశ్వరీబాయి రాజకీయ ఫైర్‌ బ్రాండ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జనంసాక్షి): స్వర్గీయ ఈశ్వరీబాయి మెమోరియల్‌ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ …

భగ్గుమన్న పార్లమెంట్‌

భూసేకరణ ఆర్డినెన్సుపై విరుచుకుపడ్డ విపక్షాలు న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జనంసాక్షి): పార్లమెంటు ఉభయసభల్లో భూ సేకరణ ఆర్డినెన్స్‌ దుమారం లేపింది. ప్రభుత్వ తీరును విపక్షాలు దుయ్యబట్టాయి. లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రభుత్వ తీరును …

అమెరికాతో తెలంగాణకు బలమైన బంధం

సీఎం కేసీఆర్‌తో అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ భేటీ హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జనంసాక్షి): అమెరికాతో తెలంగాణకు చాలా అనుబంధమున్నదని సీఎం కెసిఆర్‌  తెలిపారు. సచివాలయంలో సీఎం కేసీఆర్‌తో అమెరికా రాయబారి …

రాష్ట్రాలకు 42 శాతం వాటా

11 రాష్ట్రాల్లో రెవెన్యూ లోటు పార్లమెంటు ముందుకు ఆర్థిక సంఘం నివేదిక..అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ,ఫిబ్రవరి24(జనంసాక్షి): దేశవ్యాప్తంగా 11 రాష్టాల్ల్రో రెవెన్యూ లోటు ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ …

గుట్టకు మహర్దశ

మాస్టర్‌ ప్లాన్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి24(జనంసాక్షి): యాదగిరిగుట్ట అభివృద్ధికి శరవేగంగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ యాదగిరి గుట్ట అభివృద్ధిపై సచివాలయంలో  ఉన్నతస్థాయి సవిూక్ష …

నల్లధనాన్ని వెనక్కు తెస్తాం

మేక్‌ ఇన్‌ ఇండియా లక్ష్యంతో డిజిటల్‌ ఇండియాను నెలకొల్పుతా దీన్‌దయాళ్‌ను ఆదర్శంగా తీసుకుంటాం పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం న్యూఢిల్లీ,ఫిబ్రవరి23(జనంసాక్షి): ఉపాధి కల్పన నుంచి సంపద …