బిజినెస్

మహానుభావుల కృషితో దేశ నిర్మాణం జరిగింది

ప్రభుత్వాలు దేశాన్ని నిర్మించలేవు పేదరికంపై యుద్ధం, స్వచ్ఛభారత్‌కు కృషి ప్రభుత్వ లక్ష్యాలు రాష్ట్రపతి ప్రసంగంలో పేర్కొన్నారు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ న్యూఢిల్లీ,ఫిబ్రవరి27(జనంసాక్షి): ఈ …

రెండేళ్ల కాలంలో ఆర్థిక’వృద్ది’

సిల్క్‌ ఇండియా, మేకిన్‌ ఇండియాకు బడ్జెట్‌ ఊతం లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన జైట్లీ ఆశల పల్లకిలో మధ్యతరగతి నేడు బడ్జెట్‌ సమర్పించనున్న ఆర్థిక మంత్రి న్యూఢిల్లీ,ఫిబ్రవరి27(జనంసాక్షి): …

పురోగతిలేని బడ్జెట్‌…సోనియా

న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జనంసాక్షి):  లోక్‌సభలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ పూర్తిగా నిరాశపరిచిందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. బడ్జెట్‌ అంశంపై ఆమె …

అందర్నీ సంతృప్తిపరిచా..సురేష్‌ప్రభు

న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జనంసాక్షి): ఇక  దేశంలోని అన్నిప్రాంతాలు, వర్గాలను సంతృప్తి పరిచేలా రైల్వేబ్జడెట్‌ రూపొందించామని కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభు అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… రైలు కోసమేనన్న …

దూరదృష్టితో రైల్వే బడ్జెట్‌.. ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జనంసాక్షి):  రైల్వే మంత్రి ప్రవేశపెట్టిన రైల్వే బ్జడెట్‌ ముందు చూపుతో, భవిష్యత్‌ అవసరాలను తీర్చేలా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ప్రయాణికుల సౌకర్యం, ఇతర లక్ష్యాలను …

వెంకయ్యా క్షమాపణలు చెప్పు… విపక్షాల పట్టు

నేను అన్‌పార్లమెంటరీ వాడలేదు.. వెంకయ్య న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జనంసాక్షి):  కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు వ్యాఖ్యలపై గురువారం లోక్‌సభ దద్దరిల్లింది. విపక్ష సభ్యుల నిరసనలతో సభ ప్రారంభం అయిన కొద్దిసేపటికే 15 …

విద్యుత్‌ కొరత లేకుండా చూస్తాం

కరెంటు అవసరాలపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి26(జనంసాక్షి): ఎట్టిపరిస్థితుల్లో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఆటంకం కలుగకుండా విద్యుత్‌ సరఫరా జరిగేలా జాగ్రత్తలు తీసుకోవాలని సిఎం కెసిఆర్‌ …

రైల్వే బడ్జెట్‌కు రంగం సిద్ధం

మేక్‌ఇన్‌ ఇండియా లాంటి కీలకాంశాలకే ప్రాధాన్యం ఆశగా ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రజలు న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 25(జనంసాక్షి): పార్లమెంట్‌లో నేడే రైల్వే బడ్జెట్‌ను కేంద్ర రైల్వే మంత్రి …

భూసేకరణపై కాంగ్రెస్‌ రణం

పార్లమెంట్‌ ముంధు ధర్నా చర్చకు సిద్ధమన్న పాలకపక్షం న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 25(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ బిల్లును వ్యతిరేకిస్తూ జవిూన్‌ వాపసీ పేరిట కాంగ్రెస్‌ …

కృష్ణజింకల కేసులో తుదితీర్పు నేడే

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 25(జనంసాక్షి):  కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌కు శిక్ష పడనుందా లేదా అనేది ఇవాళ తేలనుంది. 1998లో హమ్‌సాథ్‌ సాథ్‌ …