బిజినెస్

నిప్పువైతే అగ్నిప్రవేశం చెయ్‌

పూర్తి ఆధారాలున్నాయి విచారణకు ఆదేశిస్తే నిరూపిస్తాం జగదీశ్వర్‌రెడ్డిపై ఆరోపణలకు కట్టుబడ్డా…పొన్నం హైదరాబాద్‌,ఫిబ్రవరి23(జనంసాక్షి):  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధుల విడుదలలో మాజీ విద్యాశాఖ మంత్రికి 5 శాతం ముడుపులు ముట్టాయని …

మన్‌ కీ బాత్‌లో ప్రధాని నరేంద్రమోడీ

పిల్లల్ని ఇతరులతో పోల్చద్దు న్యూఢిల్లీ,ఫిబ్రవరి 22(జనంసాక్షి): తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పిల్లలతో పోల్చి చూడవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సలహా ఇచ్చారు. అలా పోల్చడం వల్ల వారు …

యూఏఈకి కేటీఆర్‌కు ఆహ్వానం

యూఏఈ వార్షిక పెట్టుబడుల సదస్సుకి మంత్రి కె.తారక రామారావు 140 దేశాలప్రతినిదులు హజరయ్యే సమావేశం ప్రపంచంలో పెట్టుబడులను ఆకర్షిస్తున్న ప్రాంతాలపై చర్చ ఈ సమావేశంలో ప్రపంచానికి తెలంగాణలోని …

నేటి నుంచి వాడివేడిగా బడ్జెట్‌ సమావేశాలు

  ప్రజా వ్యతిరేక బిల్లులను వ్యతిరేకిస్తాం…తెరాస న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22(జనంసాక్షి): పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయి. …

హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీకి స్వైన్‌ఫ్లూ

9 మంది ఐపీఎస్‌ ట్రైనీలకు రోగనిర్ధారణ హైదరాబాద్‌, ఫిబ్రవరి 22(జనంసాక్షి): రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గినా స్వైన్‌ఫ్లూ వైరస్‌మాత్రం తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. దీంతో ప్రజలు …

సుపరిపాలన అందిస్తా

బీహార్‌ సీఎంగా నితిష్‌ ప్రమాణం పాట్నా, ఫిబ్రవరి 22(జనంసాక్షి): బీహార్‌ ముఖ్యమంత్రిగా ఆదివారం సాయంత్రం నితీష్‌ కుమార్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులుగా …

యాదవుల పెళ్లిసందడి

హాజరైన ప్రధాని నరేంద్రమోదీ లక్నో,ఫిబ్రవరి21(జనంసాక్షి): సమాజ్‌వాదిపార్టీ అధినేత ములాయంసింగ్‌ యాదవ్‌ మనవడి వివాహ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరైయ్యారు. బీహార్‌ మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ …

జగదీశ్వర్‌రెడ్డికు ముడుపులు అందాయి

సర్కారు విచారణకు సిద్ధమైతే ఆధారాలు అందిస్తా…పొన్నం ప్రభాకర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జనంసాక్షి): తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా గతంలో పనిచేసిన జగదీశ్‌ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని, అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన …

మిషన్‌ కాకతీయకు నాబార్డు నిధులు

సీఎంను కలిసిన నాబార్డ్‌ సీజీఎం హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జనంసాక్షి):  సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నాబార్డ్‌ సీజీఎం మెమెన్‌ కలిశారు. మిషన్‌ కాకతీయకు ఈ ఏడాది రూ. 360 కోట్లు అందిస్తామని …

జర్నలిస్టులపై ఆంక్షలు లేవు

హెల్త్‌ కార్డులు, అక్రిడేషన్లు ఇవ్వాలని నిర్ణయం సంక్షేమానికి రూ.10 కోట్ల నిధులు విడుదల సీఎంతో సమీక్ష అనంతరం అల్లంనారాయణ వెల్లడి హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జనంసాక్షి): రాష్ట్ర సచివాలయంలో జర్నలిస్టులపై ఆంక్షలు …