బిజినెస్

మా యుద్ధం ఇస్లాంపై కాదు..ఒబామా

వాషింగ్టన్‌, ఫిబ్రవరి19(జనంసాక్షి): తమ పోరు ఒక మతంపై కాదని… మతాన్ని తప్పుదోవ పట్టించే వారిపై నిరంతరాయంగా పోరు కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పేర్కొన్నారు. సిరియా- …

వ్యవసాయ రంగాన్ని ఆదుకోండి

నిధుల్ని పెంచండి: మంత్రి పోచారం న్యూఢిల్లీ,ఫిబ్రవరి18(జనంసాక్షి): రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి నిధులను కేటాయించాలని కేంద్రాన్ని కోరామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ …

రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలి: ప్రధాని మోదీ

ఏరో ఇండియా ప్రారంభం బెంగళూరు,ఫిబ్రవరి18(జనంసాక్షి): రక్షణరంగంలో స్వయం సమృద్ధిని సాధించడమే లక్ష్యమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.  రక్షణ రంగ సామగ్రి ఎగుమతి చేసే స్థాయికి మనం చేరాలని …

వ్యవసాయ రంగాన్ని ఆదుకోండి

నిధుల్ని పెంచండి: మంత్రి పోచారం న్యూఢిల్లీ,ఫిబ్రవరి18(జనంసాక్షి): రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి నిధులను కేటాయించాలని కేంద్రాన్ని కోరామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌ …

22న లోక్‌సభ అఖిలపక్షం: స్పీకర్‌ సుమిత్ర మహాజన్‌

న్యూఢిల్లీ,ఫిబ్రవరి18(జనంసాక్షి):  పార్లమెంట్‌ బ్జడెట్‌ సమావేశాల దృష్ట్యా లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఈనెల 22న అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. 23వ తేదీ నుంచి బ్జడెట్‌ సమావేశాలు ప్రారంభం …

మోదీ సూటుకు భలే గిరాకీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి18(జనంసాక్షి):అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ధరించిన రూ. 10 లక్షల విలువైన సూట్‌ను సురేష్‌ అగర్వాల్‌ అనే వ్యాపారవేత్త రూ. కోటికి …

మహారాష్ట్ర రాజ్‌భవన్‌లో కేసీఆర్‌ జన్మదిన వేడుకలు

61వ సంవత్సరంలోకి మన సీఎం శుభాకంక్షలు తెలిపిన గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, సీఎం ఫడ్నవిస్‌ ముంబై, ఫిబ్రవరి17(జనంసాక్షి): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు 61వ పడిలోకి అడుగుపెట్టారు. సీఎం …

మతహింసను సహించం

పరమత సహనం రత్‌ డీఎన్‌ఏలో ఉంది చర్చిలపై దాడులను ఖండించిన ప్రధాని న్యూఢిల్లీ,ఫిబ్రవరి17(జనంసాక్షి): చర్చిలపై దాడులను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. పరమత సహనం భారత్‌ …

నో నెవర్‌.. ఎన్‌డీఏలో చేరం..మంత్రి జగదీశ్వర్‌రెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి17(జనంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్డీఏలో చేరుతుందని వస్తున్న వార్తలు అవాస్తవమని మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇవన్నీ ఊహాగానాలేనని కొట్టి పారేశారు. తమ పార్టీకి ఎన్డీఏలో చేరే …

ఆ మంచిరోజులు బడాపెట్టుబడిదారులకే…అన్నా హజారే

రాలెగాంసిద్ధి, ఫిబ్రవరి 17(జనంసాక్షి): ఎన్నికల్లో గెలుపొందేందుకు బీజేపీ చేపట్టిన ప్రచారంలో భాగంగా చెప్పినట్లు మంచి రోజులు వచ్చాయని, అయితే అవి కేవలం పెట్టుబడిదారులకు మాత్రమేనని, సామాన్యుడి పరిస్థితిలో …