బిజినెస్

మార్చి 7నుంచి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు

హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జనంసాక్షి): తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు  మార్చి 7 నుంచి జరగనున్నాయి. ఈ సమావేశాల్లో 2015-2016 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాల నిర్వహణపై స్పీకర్‌ మధుసూదనాచారితో సీఎం …

మీడియాపట్ల అప్రజాస్వామికంగా వ్యవహరించం

నేడు ప్రెస్‌ అకాడమీలో జర్నలిస్టులతో సమావేశం విధివిధానాల రూపకల్పనపై చర్చ తెరాస సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి20(జనంసాక్షి): విూడియాపై ఆంక్షలు విధింఛనున్నారని వస్తున్న …

మే 14న తెలంగాణ ఎంసెట్‌

ఈనెల 25న నోటిఫికేషన్‌ ఎంసెట్‌ కన్వీనర్‌ వెల్లడి హైదరాబాద్‌,ఫిబ్రవరి20(జనంసాక్షి): తెలంగాణలో మే 14న ఎంసెట్‌ పరీక్షను నిర్వహించనున్నారు. దీనికి  సంబంధించి ఈనెల 25న ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల …

మా తెలంగాణే పెట్టుబడులకు అనుకూలం

ఏరో ఇండియా సదస్సులో జూపల్లి కృష్ణారావు బెంగుళూరు,ఫిబ్రవరి20(జనంసాక్షి): భాతదేశ రక్షణ రంగంలో ప్రభుత్వ , ప్రైవేటు భాగస్వామ్యంలో దేశం  స్వావలంబన సాధించి మేక్‌ ఇన్‌ ఇండియా విధానం …

తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులుగా దేవీప్రసాద్‌,నరెందర్‌రెడ్డి

హైదరాబాద్‌,ఫిబ్రవరి20(జనంసాక్షి): తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులుగా టీఎన్జీవోనేత దేవీ ప్రసాద్‌, నల్గొండ జిల్లా తెరాస నేత నరేందర్‌ రెడ్డిలకు తెరాస అవకాశం కల్పించనుంది. శనివారం అందుబాటులో వుండాలని సీఎం …

బలప్రదర్షనకు ముందే మాంఝీ అస్త్రసన్యాసం

ముఖ్యమంత్రి పదవికి రాజీనామా బీహార్‌ సీఎంగా ఆదివారం నితీశ్‌ ప్రమాణం పాట్నా,ఫిబ్రవరి20(జనంసాక్షి): బిహార్‌ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అనేక మలుపులు తిరిగి, చివరకు శుక్రవారం …

ప్రభుత్వ లాంఛనాలతో రామానాయుడు అంత్యక్రియలు

సీఎం కేసీఆర్‌ ఘన నివాళి హైదరాబాద్‌,ఫిబ్రవరి19(జనంసాక్షి): మూవీ మొఘల్‌ రామానాయుడు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో ముగిశాయి. సినీ దిగ్గజానికి చిత్రపరిశ్రమ అశ్రునయనాలతో తుది వీడ్కోలు పలికింది. అంతిమ …

సెటిలర్ల కాళ్లకు ముళ్లు గుచ్చుకుంటే పంటితో తీస్తా

ప్రభుత్వానికి ప్రాంతీయ బేధాలు లేవు సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి19(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ప్రాంతీయ భేదాలు లేవని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో …

రైల్వే బాదుడు తప్పదు

రైల్వే మంత్రి గ్రీన్‌  సిగ్నల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి19(జనంసాక్షి): రైల్వే ఛార్జీలు పెరుగుతాయని కేంద్రం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది.  ఛార్జీలను  ఇంతకంటే తగ్గించే అవకాశం లేదని కేంద్ర రైల్వే శాఖ …

మండలి ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల..భన్వర్‌లాల్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి19(జనంసాక్షి):  తెలంగాణలో శాసనమండలి ఎన్నికల నోటిఫికేషన్‌ను  ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి మహబూబ్‌నగర్‌, వరంగల్‌, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నిక …