బిజినెస్

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

పెరిగిన పసిడి, వెండి ధరలు ముంబై, ఫిబ్రవరి 16: స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 41 పాయింట్లు లాభపడి 29,136 పాయింట్ల వద్ద ముగిసింది. …

భవిష్యత్తులో సౌరవిద్యుతే సర్వం

-ప్రధాని నరేంద్ర మోడీ -సాంప్రదాయేతర ఇంధన వినియోగంలో  తెలంగాణ బెస్ట్‌ – అవార్డు అందుకున్న మంత్రి జగదీష్‌ రెడ్డి న్యూఢిల్లీఫిబ్రవరి 15 (జనంసాక్షి): దేశాభివృద్ధి కోసం ప్రత్యామ్నాయ …

భద్రత లేకుండా భార్యతో కలిసి ఢిల్లీ సీఎం మార్నింగ్‌ వాక్‌

న్యూఢిల్లీఫిబ్రవరి 15 (జనంసాక్షి):  సంచలనాలకు మారు పేరైన అరవింద్‌ కేజ్రివాల్‌ మరో సంచలనానికి  తెర తీశారు.  దిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మర్నాడే అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎప్పటిలా, …

కేసీఆర్‌ కార్యసాధన యాత్ర

ముంబై టు ఢిల్లీ న్యూఢిల్లీఫిబ్రవరి 15 (జనంసాక్షి):ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఢిల్లీ- ముంబై టూరుకు ఆయన ఆదివారం ప్రత్యేక విమానంలో బయలు దేరి వెళ్లారు. మూడురోజులే అయినా.. …

ఎన్‌డీఏలోకి టీఆర్‌ఎస్‌ మీడియా సృష్టే

వెంకయ్య నాయుడు హైదరాబాద్‌ ఫిబ్రవరి 15 (జనంసాక్షి): ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షంగా  టీఆర్‌ఎస్‌ చేరుతుందనడం వట్టి పుకారేనని అది మీడియా సృష్టేనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. …

స్పృహలోకి వచ్చిన సురేష్‌ భాయి

వాషింగ్టన్‌  ఫిబ్రవరి 15 (జనంసాక్షి): అమెరికాలో ఇద్దరు పోలీసు అధికారుల దాడిలో తీవ్రంగా గాయపడి, పక్షవాతానికి గురైన భారతీయ వృద్ధుడు సురేష్‌భాయ్‌ పటేల్‌ (57) ఆరోగ్యం  మెరుగుపడుతోంది. …

లక్షల్లో ఒకరికి ప్రజాసేవ చేసే అవకాశం

-ఐదేళ్ల వరకు అవిశ్వాసం లేకుండా చట్టం తెస్తాం -స్వచ్ఛ తెలంగాణ కోసం కృషి చేయండి -మేయర్లకు సీఎం కేసీఆర్‌ పిలుపు హైదరాబాద్‌, ఫిబ్రవరి14(జనంసాక్షి): లక్షల మందిలో ఒకరికి …

తెలంగాణ చేనేత అరుదైన జాతి సంపద

-ప్రోత్సాహం, మార్కెటింగ్‌ అవకాశాలు కల్పిస్తాం -సీఎం కేసీఆర్‌తో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి14(జనంసాక్షి): తెలంగాణలోని అరుదైన , సంప్రదాయ చేనేత వస్త్రలని  కేంద్ర, వాణిజ్య, పరిశ్రమల …

కమల్‌నాథ్‌ కమిటీ నివేదిక తరువాతే ఉద్యోగాలు

-హరగోపాల్‌ కమిటీ నివేదిక యధాతతంగా ప్రభుత్వానికి -టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంట చక్రపాణి హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జనంసాక్షి): కమల్‌నాధన్‌ కమిటీ నివేదిక తర్వాతే ఉద్యోగ నియమాకాలు ఉంటాయని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా …

ముగిసిన సాగర్‌ టీకప్పు తుపాను

-గవర్నర్‌ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు -రైతాంగాన్ని ఆదుకునేందుకు  ముఖ్యమంత్రుల నిర్ణయం హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జనంసాక్షి): ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ర మధ్య  ఉద్రిక్తతకు దారి తీసిన సాగర్‌ జల …