బిజినెస్

కేసీఆర్‌ కార్యసాధన యాత్ర

ముంబై టు ఢిల్లీ న్యూఢిల్లీఫిబ్రవరి 15 (జనంసాక్షి):ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఢిల్లీ- ముంబై టూరుకు ఆయన ఆదివారం ప్రత్యేక విమానంలో బయలు దేరి వెళ్లారు. మూడురోజులే అయినా.. …

ఎన్‌డీఏలోకి టీఆర్‌ఎస్‌ మీడియా సృష్టే

వెంకయ్య నాయుడు హైదరాబాద్‌ ఫిబ్రవరి 15 (జనంసాక్షి): ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షంగా  టీఆర్‌ఎస్‌ చేరుతుందనడం వట్టి పుకారేనని అది మీడియా సృష్టేనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. …

స్పృహలోకి వచ్చిన సురేష్‌ భాయి

వాషింగ్టన్‌  ఫిబ్రవరి 15 (జనంసాక్షి): అమెరికాలో ఇద్దరు పోలీసు అధికారుల దాడిలో తీవ్రంగా గాయపడి, పక్షవాతానికి గురైన భారతీయ వృద్ధుడు సురేష్‌భాయ్‌ పటేల్‌ (57) ఆరోగ్యం  మెరుగుపడుతోంది. …

లక్షల్లో ఒకరికి ప్రజాసేవ చేసే అవకాశం

-ఐదేళ్ల వరకు అవిశ్వాసం లేకుండా చట్టం తెస్తాం -స్వచ్ఛ తెలంగాణ కోసం కృషి చేయండి -మేయర్లకు సీఎం కేసీఆర్‌ పిలుపు హైదరాబాద్‌, ఫిబ్రవరి14(జనంసాక్షి): లక్షల మందిలో ఒకరికి …

తెలంగాణ చేనేత అరుదైన జాతి సంపద

-ప్రోత్సాహం, మార్కెటింగ్‌ అవకాశాలు కల్పిస్తాం -సీఎం కేసీఆర్‌తో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి14(జనంసాక్షి): తెలంగాణలోని అరుదైన , సంప్రదాయ చేనేత వస్త్రలని  కేంద్ర, వాణిజ్య, పరిశ్రమల …

కమల్‌నాథ్‌ కమిటీ నివేదిక తరువాతే ఉద్యోగాలు

-హరగోపాల్‌ కమిటీ నివేదిక యధాతతంగా ప్రభుత్వానికి -టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంట చక్రపాణి హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జనంసాక్షి): కమల్‌నాధన్‌ కమిటీ నివేదిక తర్వాతే ఉద్యోగ నియమాకాలు ఉంటాయని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా …

ముగిసిన సాగర్‌ టీకప్పు తుపాను

-గవర్నర్‌ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు -రైతాంగాన్ని ఆదుకునేందుకు  ముఖ్యమంత్రుల నిర్ణయం హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జనంసాక్షి): ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ర మధ్య  ఉద్రిక్తతకు దారి తీసిన సాగర్‌ జల …

పెట్టుబడులకు స్వర్గధామం భారత్‌: ప్రధాని నరేంద్ర మోడీ

ముంబై,ఫిబ్రవరి14(జనంసాక్షి):పెట్టుబడులకు భారతే స్వర్గధామమని ప్రధాని నరేంద్ర మోదీ మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాజెక్టు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార …

నేడు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ ప్రమాణం

రాంలీలా మైదాన్‌లో భారీగా ఏర్పాట్లు న్యూఢిల్లీ,ఫిబ్రవరి13(జనంసాక్షి):  ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ శనివారం ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. ఈ మేరకు రాంలీలా మైదానంలో భారీగా ఏర్పాట్లుచేశారు. కేవలం …

సాగర్‌ సమస్యపై చర్చలకు సిద్ధం

తెలంగాణ సీఎంకు ఏపీ సీఎం ఫోన్‌ నేడు గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో చర్చలు హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జనంసాక్షి):  నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తతలు తగ్గించటానికి, సమస్యను సానుకూలంగా పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం …