బిజినెస్

పెట్టుబడులకు స్వర్గధామం భారత్‌: ప్రధాని నరేంద్ర మోడీ

ముంబై,ఫిబ్రవరి14(జనంసాక్షి):పెట్టుబడులకు భారతే స్వర్గధామమని ప్రధాని నరేంద్ర మోదీ మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాజెక్టు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపార …

నేడు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ ప్రమాణం

రాంలీలా మైదాన్‌లో భారీగా ఏర్పాట్లు న్యూఢిల్లీ,ఫిబ్రవరి13(జనంసాక్షి):  ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌ శనివారం ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నారు. ఈ మేరకు రాంలీలా మైదానంలో భారీగా ఏర్పాట్లుచేశారు. కేవలం …

సాగర్‌ సమస్యపై చర్చలకు సిద్ధం

తెలంగాణ సీఎంకు ఏపీ సీఎం ఫోన్‌ నేడు గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో చర్చలు హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జనంసాక్షి):  నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తతలు తగ్గించటానికి, సమస్యను సానుకూలంగా పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం …

మీరు రిక్వెస్ట్‌ లెటరిస్తే నీటి విడుదలపై ఆలోచిస్తాం

సాగర్‌ డ్యాం పగులగొడతామంటే చూస్తూ ఊరుకోం మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి13(జనంసాక్షి): సాగర్‌ జలాల విషయంపై ఏపీ ప్రభుత్వం రిక్వెస్ట్‌ లెటర్‌ ఇస్తే నీటి విడుదలపై తెలంగాణ ప్రభుత్వం …

సాగర్‌వద్ద ఆంధ్ర పోలీసుల దౌర్జన్యం

నల్లగొండ,ఫిబ్రవరి13(జనంసాక్షి): నాగార్జున సాగర్‌ డామ్‌ వద్ద మళ్లీ ఉద్రిక్తత ఏర్పడింది. నీటి విడుదలలో ఏర్పడ్డ ప్రతిష్టంభన ఇరు ప్రాంతాల్లో ఉద్రిక్తతలకు దారితీస్తోంది. సాగర్‌ కుడి కాలువకు నీరు …

కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఘోరం

పట్టాలు తప్పిన ఎర్నాకులం ఇంటర్‌సిటీ 10 మంది మృతి, 100మందికి పైగా గాయాలు బెంగుళూరు,ఫిబ్రవరి13(జనంసాక్షి): కర్ణాటక- తమిళనాడు సరిహద్దులో మరో రైలు దుర్ఘటన చోటు చేసుకుంది. అనేకల్‌ …

ప్రధానిని కలిసిన కేజ్రీవాల్‌

ప్రమాణ స్వీకారానికి రాలేను:మోదీ దిల్లీ డిప్యుటీ సీఎంగా శిసోడియా! న్యూఢిల్లీ,ఫిబ్రవరి12(జనంసాక్షి): దిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆప్‌ అధినేత అరవింద్‌ కేజీవ్రాల్‌ గురువారం ఉదయం …

రియల్‌ఎస్టేట్‌ వ్యాపారుల కోసం తెలంగాణ సాధించలేదు

వాస్తు ప్రకారం పాలనవద్దు రాజ్యాంగం ప్రకారం పాలించాలి చెస్ట్‌ ఆసుపత్రిని తరలించొద్దు జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనంసాక్షి) : రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అభివృద్ధి లక్ష్యంగా …

మేనిఫెస్టో ప్రతిబింబంగా బడ్జెట్‌:ఈటెల

హైదరాబాద్‌,ఫిబ్రవరి12(జనంసాక్షి): ఎన్నికల సందర్భంగా తాము ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్‌ ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ స్పష్టంచేశారు. తను ప్రవేశపెట్టబోయే తెలంగాణ బడ్జెట్‌ ప్రయోగాత్మకంగా …

బానిసత్వం నుంచి బయటపడదాం

తెలంగాణకు ప్రతిరూపంలా సిలబస్‌ టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి కరీంనగర్‌, ఫిబ్రవరి 12 (జ నంసాక్షి) : తెలంగాణలోని ప్రతి అవకాశం ఇక్కడి బిడ్డలకు దక్కాలనే ఆతృతతో …