బిజినెస్

తెలంగాణను నేనే అభివృద్ధి చేశా..ఏపీ సీఎం చంద్రబాబు

వరంగల్‌, ఫిబ్రవరి 12(జనంసాక్షి) తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది తనేనని టీడీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు అంటున్నరు. వరంగల్‌లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి …

తెలంగాణ కరెంటు వాటా తేల్చి అడుగుపెట్టు

బాబు వరంగల్‌ పర్యటనపై కేటీఆర్‌ ఫైర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): పక్కనున్న మహారాష్ట్ర, కర్నాటక సిఎంలు ఎంతో పక్కనున్న ఎపి సిఎం చంద్రబాబు కూడా తమకు అంతేనని తెలంగాణ ఐటిశాఖ …

44టీఎంసీల నీటిని అదనంగా వాడారు

సాగర్‌ కుడికాలువకు నీటిని నిలిపేయండి మంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి): సాగర్‌ కుడికాలువకు నీటి విడుదల నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జునసాగర్‌ జలవివాదంపై తెలంగాణ మంత్రి హరీశ్‌రావు …

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన భన్వర్‌లాల్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జనంసాక్షి):  ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ల్రో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయింది. ఏపీలో రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాల శాసనమండలి ఎన్నికలకు, తెలంగాణలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల మండలి ఎన్నికలకు …

భారత రాజకీయాల్లో ఓ ఆశాకిరణం

సంప్రదాయ రాజకీయాలకు ప్రత్యామ్నాయం సామాన్యుడి ప్రతిరూపం ఆమ్‌ఆద్మీ జడ్‌ ప్లస్‌ భద్రత వద్దన్న కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జనంసాక్షి): దిల్లీలో ఆమ్‌ఆద్మీ సాధించిన విజయం సామాన్యుని సగర్వంగా నిలబెట్టింది. సంప్రదాయ …

ప్రణబ్‌ జీ.. జర దేఖో!

129 మంది ఎమ్నెల్యేలతో నితీష్‌ పరేడ్‌ పాట్నా,ఫిబ్రవరి11(జనంసాక్షి): బీహార్‌ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఓ వైపు నితీశ్‌ తనకు మద్దతిస్తున్న 130 మంది ఎమ్మెల్యేలతో రాష్ట్రపతిని కలిశారు. …

ఓటమిని అంగీకరిస్తున్నం..కిరణ్‌ బేడీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి10(జనంసాక్షి): ఢిల్లీ ఎన్నికల్లో పరాజయాన్ని  కిరణ్‌బేదీ  అంగీకరించారు. ఆమె ఆప్‌ నేత బగ్గా చేతిలో ఓడిపోయారు. ఓటమికి కారణాలపై పార్టీలో విశ్లేషణ జరుపుతాం’ అని బేదీ ట్వీట్‌ …

మోదీ పతనం మొదలైంది

కేజ్రీవాల్‌ ప్రజల పక్షమే ఉండాలి అన్నా హజారే ఆకాంక్ష రాలెగాంవ్‌సిద్ధి, ఫిబ్రవరి 10(జనంసాక్షి)- ఆమ్‌ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్‌ కేజీవ్రాల్కు సామాజిక ఉద్యమ కర్త అన్నాహజారే …

పనిచేయని మోదీ మంత్రం

ప్రతిపక్ష హోదా దక్కని భాజపా న్యూఢిల్లీ,ఫిబ్రవరి10(జనంసాక్షి):  దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ మంత్రం పనిచేయలేకపోయింది. గత లోక్‌సభ ఎన్నికల్లో దిల్లీలోని 7 సీట్లు క్లీన్‌ స్వీప్‌ చేసిన …

అందరికంటే ముందే జనంసాక్షి చెప్పింది

కేజ్రీవాల్‌కే ఢిల్లీ పీఠం అని కథనాలు జనవరి 19న క్రేజ్‌ తగ్గని కేజ్రీవాల్‌, ఫిబ్రవరి 5న భారత రాజకీయాల్లో కొత్త శక్తి అంటూ జనంసాక్షిలో పలుకథనాలు హైదరాబాద్‌, …