బిజినెస్

ఇది అగ్ని పరీక్ష

కడిగిన ముత్యంలా బయటపడతా..రాజయ్య వరంగల్‌,ఫిబ్రవరి9(జనంసాక్షి): తనకిది అగ్ని పరీక్ష అని, తాను కడిగిన ముత్యాంలా  బయటకు వస్తానని ఉద్వాసనకు గురైన తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య …

ఈజిప్టులో ఘోరం

ఫుట్‌బాల్‌ తొక్కిసలాటలో 25 మందు మృతి కైరో,ఫిబ్రవరి 9(జనంసాక్షి): ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా 25 మంది మృతి చెందిన సంఘటన ఈజిప్టులో చోటు చేసుకుంది. టికెట్ల …

నల్లధనంపై చట్టబద్ధంగా వ్యవహరిస్తాం..అరుణ్‌జైట్లీ

న్యూఢిల్లీ,ఫిబ్రవరి9(జనంసాక్షి): నల్లధనం కేసులో చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. దీనిని తీసుకుని వచ్చేందుకు ప్రభుత్వం కఠినంగానే ఉందన్నారు. బ్లాక్‌మనీపై దర్యాప్తులో …

తెలంగాణలో ఉద్యోగాల జాతర

ప్రైవేటు రంగంలో పెద్దయెత్తున ఉపాధి మంత్రి జూపల్లి హైదరాబాద్‌,ఫిబ్రవరి9(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ప్రయివేటు కొలువుల జాతర జరగనుందని పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ …

నేడు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు

సంపూర్ణ మెజారిటీ దిశగా ఆప్‌ రెండో స్థానంలో భాజపా కాంగ్రెస్‌కు చావుదెబ్బ తాజా సర్వేల సరళి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): దేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠకు గురిచేసిన దిల్లీ ఎన్నికల …

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుదాం

టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ రంగారెడ్డి, ఫిబ్రవరి8(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినం. రేపటి తెలంగాణ పునర్‌ నిర్మాణంలో కూడా కలిసి పనిచేద్దామని జేఏసీ ఛైర్మన్‌, ప్రొ. కోదండరాం …

కరెంటు ఇవ్వని బాబు పర్యటనపై భగ్గుమంటున్న తెలంగాణ

అడుగడుగునా తెలంగాణను అడ్డుకున్నవ్‌ ఆంధ్ర బాబుకు తెలంగాణలో ఏంపని? కరెంటుపై స్పష్టమైన ప్రకటన చేసి బాబు పర్యటించాలి తెలంగాణవాదుల డిమాండ్‌ తెలంగాణకు అడుగడుగునా ద్రోహం తలపెడుతున్న చంద్రబాబునాయుడు …

రోడ్డు ప్రమాదంలో న్యూస్‌రీడర్‌ బద్రి దుర్మరణం

ఏలూరు,ఫిబ్రవరి8(జనంసాక్షి): టీవీ9 చానెల్‌ న్యూస్‌ ప్రజెంటర్‌ బద్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బద్రి ఛాతీకీ స్టీరింగ్‌ బలంగా నొక్కుకోవడం వల్ల ఊపిరాడక మరణించినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా, …

అణు జవాబుదారీ చట్టం సవరించం

కేంద్రం స్పష్టీకరణ అమెరికాతో కుదిరిన అవగాహన ఇదే దిల్లీ,ఫిబ్రవరి8(జనంసాక్షి): అణు జవాబుదారీ చట్టాన్ని సవరించేదిలేదని కేంద్ర ప్రభుత్వం ఆదివారం స్పష్టంచేసింది. అణు ఒప్పందానికి సంబంధించి ఇటీవల అమెరికాతో …

సీఎం కేసీఆర్‌ను ప్రశంసించిన ప్రధాని

దిల్లీ,ఫిబ్రవరి8(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. నేడు ఢిల్లీలో నీతీ ఆయోగ్‌ తొలి భేటీ జరిగిన విషయం విధితమే. భేటీ ద్వారా పీఎం దేశాభివృద్ధికి …