బిజినెస్

తెలంగాణలో ఉద్యోగాల జాతర

ప్రైవేటు రంగంలో పెద్దయెత్తున ఉపాధి మంత్రి జూపల్లి హైదరాబాద్‌,ఫిబ్రవరి9(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ప్రయివేటు కొలువుల జాతర జరగనుందని పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ …

నేడు ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలు

సంపూర్ణ మెజారిటీ దిశగా ఆప్‌ రెండో స్థానంలో భాజపా కాంగ్రెస్‌కు చావుదెబ్బ తాజా సర్వేల సరళి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): దేశవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠకు గురిచేసిన దిల్లీ ఎన్నికల …

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములవుదాం

టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ రంగారెడ్డి, ఫిబ్రవరి8(జనంసాక్షి): తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినం. రేపటి తెలంగాణ పునర్‌ నిర్మాణంలో కూడా కలిసి పనిచేద్దామని జేఏసీ ఛైర్మన్‌, ప్రొ. కోదండరాం …

కరెంటు ఇవ్వని బాబు పర్యటనపై భగ్గుమంటున్న తెలంగాణ

అడుగడుగునా తెలంగాణను అడ్డుకున్నవ్‌ ఆంధ్ర బాబుకు తెలంగాణలో ఏంపని? కరెంటుపై స్పష్టమైన ప్రకటన చేసి బాబు పర్యటించాలి తెలంగాణవాదుల డిమాండ్‌ తెలంగాణకు అడుగడుగునా ద్రోహం తలపెడుతున్న చంద్రబాబునాయుడు …

రోడ్డు ప్రమాదంలో న్యూస్‌రీడర్‌ బద్రి దుర్మరణం

ఏలూరు,ఫిబ్రవరి8(జనంసాక్షి): టీవీ9 చానెల్‌ న్యూస్‌ ప్రజెంటర్‌ బద్రి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బద్రి ఛాతీకీ స్టీరింగ్‌ బలంగా నొక్కుకోవడం వల్ల ఊపిరాడక మరణించినట్లు తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా, …

అణు జవాబుదారీ చట్టం సవరించం

కేంద్రం స్పష్టీకరణ అమెరికాతో కుదిరిన అవగాహన ఇదే దిల్లీ,ఫిబ్రవరి8(జనంసాక్షి): అణు జవాబుదారీ చట్టాన్ని సవరించేదిలేదని కేంద్ర ప్రభుత్వం ఆదివారం స్పష్టంచేసింది. అణు ఒప్పందానికి సంబంధించి ఇటీవల అమెరికాతో …

సీఎం కేసీఆర్‌ను ప్రశంసించిన ప్రధాని

దిల్లీ,ఫిబ్రవరి8(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. నేడు ఢిల్లీలో నీతీ ఆయోగ్‌ తొలి భేటీ జరిగిన విషయం విధితమే. భేటీ ద్వారా పీఎం దేశాభివృద్ధికి …

విభజన చట్టాన్ని అమలు చేయండి

ప్రత్యేక ప్యాకేజీ, పన్ను మినహాయింపులు, కాకతీయ మిషన్‌కు ప్రోత్సాహకాలపై.. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో సీఎం కేసీఆర్‌ సమావేశం న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జనంసాక్షి): ఐదురోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌  …

దిల్లీ ఎన్నికలు ప్రశాంతం

67 శాతం ఓటింగ్‌ ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జనంసాక్షి): దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ సాయంత్రం 6గంటలకు ముగిసింది. 67.5శాతం పోలింగ్‌ నమోదైంది. పోటీలో 673 …

కాంగ్రెస్‌ నేతల పాదయాత్ర భగ్నం

నాంపల్లి వద్ద అడ్డుకున్న పోలీసులు పొన్నాల చేతికి తీవ్రగాయం కంటతడిపెట్టిన టీపీసీసీ చీఫ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి7(జనంసాక్షి): సచివాలయ తరలింపును నిరసిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పాదయాత్ర చేపట్టారు. గాంధీభవన్‌ …