బిజినెస్

ఢిల్లీలో ఆప్‌కు తిరుగులేదు

సంపూర్ణ మెజారిటీ దిశగా కేజ్రీవాల్‌ తాజా సర్వే వెల్లడి న్యూఢిల్లీ: ఫిబ్రవరి 7న జరగనున్న హస్తిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య …

ఢిల్లీ ప్రజలకు సేవచేసే అవకాశమివ్వండి

ప్రధాని నరేంద్రమోదీ న్యూఢిల్లీ,ఫిబ్రవరి3(జనంసాక్షి): ఢిల్లీ ప్రజలు తమకు సేవ చేసే అవకాశం తనకివ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. దేశరాజధాని ల్లీ ప్రజల బాధలు తీర్చడమే గాకుండా …

ఎవరికి ఓటేసినా భాజపాకే

ఈవీఎంలు టాంపరింగ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 3(జనంసాక్షి): ప్రజలు ఎవరికి ఓటు వేసినా అది భాజపా ఖాతాలో చేరిపోయేలా ఈవీఎంలను టాంపర్‌ చేశారంటూ ఆప్‌ …

కాశ్మీర్‌లో మంచు దుప్పటి

స్థంభించిన జనజీవనం శ్రీనగర్‌,ఫిబ్రవరి3(జనంసాక్షి): మంచు ముసుగుతో కశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా విలవిల్లాడుతోంది. జమ్మూ నుంచి శ్రీనగర్‌ వెళ్లే హైవే మార్గం విపరీతమైన మంచుతో కప్పుకుపోయంది. మంచుగడ్డను తొలగించేందుకు …

కొందరికి మార్పు వశపడుతలేదు

పబ్లిక్‌ హెల్త్‌ ప్రాంతీయ క్యాంపస్‌కు శంకుస్థాపన 10 కోట్లు తక్షణం విడుదల సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి3(జనంసాక్షి): తమ ప్రభుత్వం చేస్తున్న పనులను, తలపెట్టిన మార్పును కొందరు సంప్రదాయవాదులు …

చెరువుల పునరుద్ధరణ ప్రతిష్టాత్మకం.. మంత్రి హరీష్‌

హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జనంసాక్షి): దేశంలో అత్యధిక చెరువులున్న రాష్ట్రం తెలంగాణనే అని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. చెరువుల పునరుద్దరణ కార్యక్రమం ఇప్పుడు ఇక ఉద్యమంగా …

స్థానిక సంస్థలు మూల స్థంభాలు

గ్రేటర్‌ ఎన్నికలపై హైకోర్టు ఆదేశం హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జనంసాక్షి): స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలని హైకోర్టు ఆభిప్రాయపడింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించకపోవటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల …

తీరుమారని టీడీపీ

కుట్ర@ ఆంధ్రోళ్లు విజయన్‌కు ఓటు వేయమని టీడీపీ అఫీషియల్‌ పేజ్‌ మెసేజ్‌పై మండిపడ్డ తెలంగాణ బిడ్డలు హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జనంసాక్షి): అందరూ ఊహించినట్టుగానే సీమాంధ్ర పార్టీ తెలుగుదేశం కుట్రలకు మరోసారి  …

ఘర్‌ వాపసీ జరగాలి

ముందు మోదీ నుంచే మొదలవ్వాలి నారాయణ ఎద్దేవా హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జనంసాక్షి):  ఘర్‌ వాపసీ ముందుగా నరేంద్ర మోడీ ఇంటినుంచే ప్రారంభం కావాలని సిపిఐ నారాయణ అన్నారు. ముందుగా ప్రధాని …

కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తా

సీఎంతో భేటీ అనంతరం రాజయ్య హైదరాబాద్‌,ఫిబ్రవరి2(జనంసాక్షి): తాను సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోనే పనిచేస్తానని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య స్పష్టం చేశారు. సోమవారం ఆయన సీఎంను కలిసిన …