బిజినెస్

హైదరాబాద్‌లో విజృంభిస్తున్న స్వైన్‌ ఫ్లూ

ఒకే రోజు ముగ్గురు మృతి హైదరాబాద్‌, జనవరి20(జనంసాక్షి): స్వైన్‌ఫ్లూ హైదరాబాద్‌ను వణికిస్తోంది. ఈ వ్యాధితో ఈరోజు హైదరాబాద్‌లో మరో ముగ్గురు మృతి చెందారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఇద్దరు, …

ప్రతిపక్ష పాత్ర పోషించండి

ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా క్షేత్రంలోకి వెళ్లండి కాంగ్రెస్‌ శ్రేణులకు దిగ్విజయ్‌ పురమాయింపు హైదరాబాద్‌,జనవరి20(జనంసాక్షి): తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ పై ఇక దూకుడుగా వెళ్లాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి …

మోడీ పాలనలో మార్పు లేదు

యూపీఏ-3లా ఉంది సురవరం సుధాకర్‌రెడ్డి హైదరాబాద్‌,జనవరి20(జనంసాక్షి): నరేంద్ర మోదీ పాలన యూపీఏ పాలనకు కొనసాగింపుగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఏడు నెలల పాలనపై సీపీఐ జాతీయ …

గాలికి బెయిల్‌

నాలుగేళ్ల తర్వాత బందీఖానా నుంచి విముక్తి దిల్లీ,జనవరి20(జనంసాక్షి): దాదాపు మూడున్నరేళ్లుగా జైలుకే పరిమితమైన గాలి జనార్ధన్‌ రెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి …

కొత్త రైల్వే లైన్లు ఇవ్వండి

ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు పేరు మార్చండి వ్యాగన్ల పరిశ్రమ ఏర్పాటు చేయండి రైల్వే మంత్రితో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి): పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్లను పూర్తి చేసేలా చర్యలు …

ఈశ్వరీబాయి వర్థంతి అధికారికంగా..

69 ఉద్యమంలో ఆమె పాత్ర అమోఘం సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌తో మాజీ మంత్రి, ఈశ్వరీభాయి కుమార్తె గీతారెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణ ఉద్యమ స్పూర్తి ప్రధాతల్లో …

పిల్లల్ని కనడం తప్ప పనిలేదా?

భాజపా సహవాస దోషమా బాబు వ్యాఖ్యలపై నారాయణ ఫైర్‌ హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి): బిజెపి ప్రభావంతోనే ఎక్కువమంది పిల్లలను కనాలని చంద్రబాబు క ఊడా చెబుతున్నారని సిపిఐ నేత నారాయణ …

సమగ్ర చట్టాలు దేశానికి హితం

చట్టసభల్లో వీధి పోరాటాలు ఆర్డినెన్స్‌లపై ప్రణభ్‌ కీలక వ్యాఖ్యలు దిల్లీ,జనవరి19(జనంసాక్షి): ఆర్డినెన్స్‌ల జారీపై రాష్ట్రపతి సుతిమెత్తగా హెచ్చరిక చేశారు. ఇవి కేవలం వెసలుబాటు కోసం ఉద్దేశించినవేనని అన్నారు.   …

మన ఎంసెట్‌ మనమే

సెట్‌ల తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి హైదరాబాద్‌,జనవరి19(జనంసాక్షి): తెలంగాణలో చదువుకోవాలంటే ఇక్కడ నిర్వహించే పరీక్షలు రాయాల్సిందేనని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి స్పష్టం …

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ముంబై: భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్  145 పాయింట్లు లాభపడి 28, 267 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుండగా,  నిఫ్టీ 35 పాయింట్లు …