బిజినెస్

మండలి బరిలో స్వామిగౌడ్‌, హుస్సేన్‌

అనివార్యమైన ఎన్నిక స్వామిగౌడ్‌ ఎన్నిక లాంఛనమే.. గెలుపుపై ధీమాగా కాంగ్రెస్‌ హైదరాబాద్‌, జులై 1 (జనంసాక్షి) : శాసనమండలి చైర్మన్‌ పదవికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ నామినేషన్‌ …

భాజపాపై అమెరికా నిఘా

2010లో ఎన్‌ఎస్‌ఏకు కోర్టు అనుమతి వాషింగ్టన్‌ పోస్టు తాజా కథనం వాషింగ్టన్‌, జులై 1 (జనంసాక్షి) : కేంద్రంలో ఏకపార్టీగా అధికారాన్ని దక్కించుకున్న భారతీయ జనతా పార్టీపై …

తెలంగాణ హెరిటేజ్‌ ఆస్తులు కాపాడాల్సిందే

మొజంజాహి మార్కెట్‌, గన్‌పార్క్‌, సిటీ కాలేజ్‌, సాలర్జంగ్‌ మ్యూజియం మా వారసత్వ సంపద సొరంగ మార్గంలోనే మెట్రో రైలు తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్‌ మెట్రో అధికారులతో సమీక్ష …

నీళ్లు వదిలాం.. చేరకపోతే బాధ్యులెవరు?

పాండ్యా నిర్ణయం ఏకపక్షం సర్కారును సంప్రదించకుండా ఆదేశాలు వద్దు డెల్టాకు నీళ్లు వదలాలా వద్దా? నేడు సీఎం కేసీఆర్‌ సమక్షంలో నిర్ణయం : మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌, …

అవినీతిపై రాజీలేని పోరాటం

స్వచ్ఛమైన పాలనే సర్కారు లక్ష్యం డెప్యూటీ సీఎం మహమూద్‌ అలీ ఆకస్మిక తనిఖీలు హైదరాబాద్‌, జులై 1 (జనంసాక్షి) : అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తామని, స్వచ్ఛమైన …

మమ్మల్ని ఆంధ్రాకు పంపండి

సీమాంధ్ర ఉద్యోగుల వేడుకోలు హైదరాబాద్‌, జూన్‌ 30 (జనంసాక్షి) : తమను ఆంధ్రకే పంపాలని ఆ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు వేడుకుంటున్నారు. ఉద్యోగల విభజనపై కమలనాథన్‌ కమిటీ …

ఎన్‌ కన్వెన్షన్‌కు నోటీసులు

కబ్జాయే అని తేల్చిన జీహెచ్‌ఎంసీ త్వరలో కూల్చే అవకాశం హైదరాబాద్‌, జూన్‌ 30 (జనంసాక్షి) : సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌కన్వెన్షన్‌ సెంటర్‌ అక్రమ …

ఉసురు తీసిన ఈత

డిండి రిజర్వాయర్‌లో మునిగి ఐదుగురు విద్యార్థుల మృతి నల్గొండ, జూన్‌ 30 (జనంసాక్షి) : నల్లగొండ జిల్లాలోని డిండి రిజర్వాయర్‌లో ఈతకెళ్లిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. …

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

కాకతీయ, నిజాం వైభవాన్ని చాటుదాం తెలంగాణాను సస్యశ్యామలం చేద్దాం నీరు పారుదల అధికారులతో మంత్రి హరీశ్‌ సమీక్ష హైదరాబాద్‌, జూన్‌ 30 (జనంసాక్షి) : తెలంగాణలో గొలుసుకట్టు …

కమల్‌నాథన్‌ కమిటీ కిరికిరి

ఆప్షన్లు ఉండాలి నో నెవర్‌! సర్వీసు పుస్తకాలే ఆధారం దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌ హైదరాబాద్‌, జూన్‌ 30 (జనంసాక్షి) : రాష్ట్ర పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ కోసం …

తాజావార్తలు