బిజినెస్

ఉసురు తీసిన ఈత

డిండి రిజర్వాయర్‌లో మునిగి ఐదుగురు విద్యార్థుల మృతి నల్గొండ, జూన్‌ 30 (జనంసాక్షి) : నల్లగొండ జిల్లాలోని డిండి రిజర్వాయర్‌లో ఈతకెళ్లిన ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు. …

గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ

కాకతీయ, నిజాం వైభవాన్ని చాటుదాం తెలంగాణాను సస్యశ్యామలం చేద్దాం నీరు పారుదల అధికారులతో మంత్రి హరీశ్‌ సమీక్ష హైదరాబాద్‌, జూన్‌ 30 (జనంసాక్షి) : తెలంగాణలో గొలుసుకట్టు …

కమల్‌నాథన్‌ కమిటీ కిరికిరి

ఆప్షన్లు ఉండాలి నో నెవర్‌! సర్వీసు పుస్తకాలే ఆధారం దేవీప్రసాద్‌, శ్రీనివాస్‌గౌడ్‌ హైదరాబాద్‌, జూన్‌ 30 (జనంసాక్షి) : రాష్ట్ర పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో ఉద్యోగుల పంపిణీ కోసం …

పీఎస్‌ఎల్వీ సీ-23 ప్రయోగానికి సర్వం సిద్ధం

ప్రత్యక్షంగా వీక్షించేందుకు శ్రీహరికోట చేరుకున్న ప్రధాని నెల్లూరు, జూన్‌ 29 (జనంసాక్షి) : పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్‌ సీ-23 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఏపీలోని పొట్టిశ్రీరాములు …

మండలి చైర్మన్‌గా స్వామిగౌడ్‌!

డెప్యూటీ చైర్మన్‌ భానుప్రసాద్‌ ‘ఆట’ రద్దుచేసుకోండి మంత్రులు అందుబాటులో ఉండండి : సీఎం కేసీఆర్‌ హుకుం హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ శాసనమండలి చైర్మన్‌గా …

ఎక్కడివారక్కడే

రిటైర్మెంట్‌ పరిమితి 60కి పెంచండి ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయండి పోలవరం ఆపండి సీఎంను కోరిన టీఎన్‌జీవోలు హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు …

జెడ్పీలపై గులాబీ జెండా ఎగరాలి

షరిషత్‌ల కైవసంపై కేసీఆర్‌ నజర్‌ హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) : జిల్లా పరిషత్‌లపై గులాబీ జెండా ఎగరాల్సిందేనని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంత్రులను ఆదేశించారు. ఆదివారం …

గంగాజమున తెహజీబ్‌

అటు రంజాన్‌.. ఇటు బోనాలు తొలి తెలంగాణ రెండు పండుగలు షురూ హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి) : గంగాజమున తెహజీబ్‌కు ప్రతీకయిన మన హైదరాబాద్‌ నగరంలో …

నాగార్జున చెరువు మింగాడు

ఎన్‌ కన్వెన్షన్‌ కబ్జాయే నిర్దారించిన జీహెచ్‌ఎంసీ అధికారులు హైదరాబాద్‌, జూన్‌ 28 (జనంసాక్షి) : గురుకుల ట్రస్టు భూముల్లో పాగా వేసిన బడాబాబుల భరతం పట్టేందుకు ప్రభుత్వం …

రాజకీయ విలువల్ని పాటించండి

కొత్త ఎంపీలకు మోడీ ఉద్బోధ న్యూఢిల్లీ, జూన్‌ 28 (జనంసాక్షి) : ప్రజా జీవితంలో ఉన్నత విలువలతో జీవించాలని ప్రజాస్వామ్య విలువలు పరిక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ …