బిజినెస్

ఇరాక్‌లో మనవాళ్ల కోసం మొబైల్‌ టీంలు ఏర్పాటు చేశాం

అనుక్షణం అప్రమత్తంగా ఉన్నాం భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సయ్యద్‌ అక్బరుద్దీన్‌ న్యూఢిల్లీ, జూలై 6 (జనంసాక్షి) : ఇరాక్‌లో చిక్కుకున్న భారతీయుల ఆచూకీ కనుక్కునేందుకు …

ఈఎన్‌టీ భూములు వాపస్‌

సీఎం కేసీఆర్‌ హుకుం కబ్జాకోరులు, సీమాంధ్రుల గుండెల్లో గుబులు తెలంగాణ భూముల పరిరక్షణే ధ్యేయంగా సర్కార్‌ హైదరాబాద్‌, జూలై 5 (జనంసాక్షి) : ప్రభుత్వం అన్యాక్రాంతమైన భూములను …

ఇరాక్‌ నుంచి ఇంటికి

క్షేమంగా తిరిగొచ్చిన తెలంగాణ బిడ్డలు కేరళ నర్సులు హైదరాబాద్‌/కొచ్చి, జూలై 5 (జనంసాక్షి) : ఇరాక్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ బిడ్డలు కేరళ నర్సులు శనివారం స్వదేశానికి తిరిగివచ్చారు. …

కాంగ్రెస్‌కు స్పీకర్‌ షాక్‌

ప్రతిపక్ష హోదాపై నిర్ణయం తీసుకోలేదు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ న్యూఢిల్లీ, జూలై 5 (జనంసాక్షి) : కాంగ్రెస్‌కు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ షాక్‌ ఇచ్చారు. …

జెడ్పీ పీఠాల కోసం గింత దిగజారుడా?

జానారెడ్డి-చంద్రబాబు ములాఖత్‌పై హరీశ్‌ ఆశ్చర్యం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టామని ఆ పార్టీతోనే కలుస్తారా? బంగారు తెలంగాణ కోసమే మాతో కలిశారు : మంత్రి హరీశ్‌రావు మెదక్‌, జూలై …

గోవా మాజీ సీఎం రాణేపై అవినీతి కేసు

పనాజీ, జూలై 5 (జనంసాక్షి) : గోవా మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్‌సింగ్‌ రాణేపై ప్రత్యేక దర్యాప్తు బృందం అవినీతి కేసు నమోదు చేసింది. ఒక సంస్థ మైనింగ్‌ …

తెలంగాణాలో ఉత్తమ పారిశ్రామిక విధానం

పెట్టుబడులకు ఇదే అనువైన రాష్ట్రం రైల్వే ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదారబాద్‌, జులై 4 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ పారిశ్రామిక విధానం అమలు …

సీఎం మరో సంచలన నిర్ణయం

ఎఫ్‌డీసీ భూములు వెనక్కి సీమాంధ్ర సినిదిగ్గజాల గుండెల్లో రైళ్లు హైదరాబాద్‌, జులై 4 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ …

పోలవరం డిజైన్‌ మార్చాల్సిందే

ధరల అదుపులో భాజపా సర్కారు విఫలం సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ విజయవాడ, జులై 4 (జనంసాక్షి) : గిరిజన గ్రామాలను పూర్తిగా ముంచే ప్రస్తుత …

ఐఏఎఫ్‌ మాజీ చీఫ్‌ త్యాగిపై మనీ ల్యాండరింగ్‌ కేసు

న్యూఢిల్లీ, జులై 4 (జనంసాక్షి) : భారత వైమానికదళ మాజీ అధిపతి ఎస్‌పీ త్యాగిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. వీవీఐపీల కోసం …

తాజావార్తలు