బిజినెస్

సీఎం మరో సంచలన నిర్ణయం

ఎఫ్‌డీసీ భూములు వెనక్కి సీమాంధ్ర సినిదిగ్గజాల గుండెల్లో రైళ్లు హైదరాబాద్‌, జులై 4 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ …

పోలవరం డిజైన్‌ మార్చాల్సిందే

ధరల అదుపులో భాజపా సర్కారు విఫలం సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్‌ కారత్‌ విజయవాడ, జులై 4 (జనంసాక్షి) : గిరిజన గ్రామాలను పూర్తిగా ముంచే ప్రస్తుత …

ఐఏఎఫ్‌ మాజీ చీఫ్‌ త్యాగిపై మనీ ల్యాండరింగ్‌ కేసు

న్యూఢిల్లీ, జులై 4 (జనంసాక్షి) : భారత వైమానికదళ మాజీ అధిపతి ఎస్‌పీ త్యాగిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మనీ ల్యాండరింగ్‌ కేసు నమోదు చేసింది. వీవీఐపీల కోసం …

త్వరలో గ్యాస్‌ బాదుడు?

కిరోసిన్‌పై సబ్సిడీ ఎత్తివేసే అవకాశం న్యూఢిల్లీ, జులై 4 (జనంసాక్షి) : రైల్వే చార్జీలను భారీగా బాదేసిన మోడీ సర్కారు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచిన రెండు …

‘ఆంధ్రా’ ఎన్‌జీవోలకు టీ సర్కారు షాక్‌

189 ఎకరాలు వెనక్కి స్థల స్వాధీనానికి సీఎం కేసీఆర్‌ హుకుం స్వాధీన పర్చుకున్న శేరిలింగంపల్లి తహశీల్దార్‌ హైదరాబాద్‌, జూలై 3 (జనంసాక్షి) : ‘ఆంధ్రా’ ఎన్‌జీవోలకు తెలంగాణ …

కవ్విస్తూ శాంతి చర్చలా?

ముందు తెలంగాణ టీడీపీ నేతలతో ఏకాభిప్రాయానికి రా గురుకుల్‌ కబ్జాలు కూలిస్తే నీకెందుకు ఉలుకు? పీపీఏలు, పోలవరం ముంపు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టతకు రా పక్క రాష్ట్రాల …

కేసీఆర్‌ను కలిసిన సింగపూర్‌ విదేశాంగ మంత్రి

పెట్టుబడులకు ఆసక్తి హైదరాబాద్‌, జులై 3 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును సింగపూర్‌ విదేశాంగ, న్యాయ శాఖల మంత్రి కె. షణ్ముగం గురువారం సచివాలయంలోని సీ …

మధ్యవర్తిత్వం వహిస్తా

ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చిస్తా కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ న్యూఢిల్లీ, జులై 3 (జనంసాక్షి) : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారానికి తాను …

మెదక్‌, కరీంనగర్‌ ఇక ఉక్కు నగరాలు

ఐరన్‌ ఓర్‌ పెల్లెట్స్‌ యూనిట్ల ఏర్పాటు ఆస్ట్రేలియాకు చెందిన ఎన్‌ఎస్‌ఎల్‌ కస్సారిడేటెడ్‌ కంపెనీ ముందుకు ప్రతినిధులతో చర్చించిన కేసీఆర్‌ హైదరాబాద్‌, జులై 2 (జనంసాక్షి) : మెదక్‌, …

స్టటస్‌కోకు హైకోర్టు నో!

నోటిసులివ్వండి.. చట్టపర చర్యలు తీసుకోండి ఎన్‌ కన్వెన్షన్‌పై హైకోర్టు స్పష్టీకరణ హైదరాబాద్‌, జులై 2 (జనంసాక్షి) : సినీ హీరో నాగార్జునకు హైదరాబాద్‌ హైకోర్టులో చుక్కెదురైంది. చెరువు …