బిజినెస్

బెంగాల్‌లో మమత పార్టీలపై కాదు.. ఈసీపై పోటీ చేస్తుంది

– ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌ కతా,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పార్టీలపై కాకుండా ఏకంగా ఈసీపైనే పోటీచేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ …

ప్రశాంతంగా ఎస్సై రాత పరీక్ష

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి):రాష్ట్ర వ్యాప్తంగా సివిల్‌ ఎస్‌ఐ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 321 కేంద్రాల్లో ఉదయం 10 గంట నుంచి మధ్యాహ్నం ఒంటి గంట …

సీటు మార్చమన్నందుకు ముస్లిం మహిళను విమానం నుంచి దించేశారు

చికాగో,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): సీటు మార్చమని అడిగినందుకు ఓ ముస్లిం మహిళను విమానం నుంచి దింపేశారు ఆ సిబ్బంది. అమెరికాలోని చికాగోలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి …

నగరంలో కురిసింది వాన!

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి ఒక్కరోజులోనే తెలంగాణలో 50 మంది, ఏపీలో 29 మంది …

మళ్లీ మావోయిస్టుల కదలికలు

– వరంగల్‌ జిల్లాలో గ్రీన్‌హంట్‌ నిలిపివేయాలని వాహనానికి నిప్పు వరంగల్‌,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):  ప్రశాంతంగా ఉందనుకుంటున్న తెలంగాణా జిల్లాల్లోని కీలక మైన ప్రాంతంగా పేరున్న వరంగల్‌ జిల్లా అటవీ …

కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

-మొబైల్‌,ఇంటర్‌నెట్‌ సేవల నిలిపివేత శ్రీనగర్‌,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి ఇంకాకుదుట పడలేదు. శ్రీనగర్‌లో పలుచోట్ల, దక్షిణ కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో శనివారం కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. పరిస్థితులను సైన్యం …

సంఘ్‌ ముక్త్‌ భారత్‌ కావాలి

– ప్రమాదంలో ప్రజాస్వామ్యం – బీహార్‌ ముఖ్యమంత్రి నీతీష్‌ కుమార్‌ పట్నా,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):’అటల్‌ బిహారీ వాజపేయి, ఎల్‌ కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ లాంటి సమర్థులను …

బెంగాల్‌లో మూడో విడత పోలింగ్‌

కోల్‌కతా,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):పశ్చిమ్‌బంగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 56 నియోజకవర్గాలకు నేడు మూడో విడత పోలింగ్‌ జరగనుంది. 383 మంది అభ్యర్థులు రేపు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. …

కేసీఆర్‌కు అస్వస్థత

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు శనివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన ఫామ్‌ …

ఆంధ్రాకు అన్ని విధాలుగా సహకరిస్తాం

– సీఎం కేసీఆర్‌ – ఇచ్చిపుచ్చుకునే ధోరణి కొనసాగుతుంది – భద్రాద్రి అభివృద్ధికి రూ. 100 కోట్లు భద్రాచలం,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): యాదాద్రి, వేములవాడ తరహాలో భద్రాద్రి అభివృద్దికి …