బిజినెస్

మమత నమ్మించి నట్టేటముంచేసింది!

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ కోల్‌కతా,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం నిప్పులు చెరిగారు. ఆమె పశ్చిమబెంగాల్‌ …

మసూద్‌పై నిషేధం విధించండి

– చైనాతో సుష్మా చర్చలు మాస్కో,ఏప్రిల్‌ 18(జనంసాక్షి): జైషే చీఫ్‌ మసూద్‌పై నిషేధం విధించాలన్న అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకున్న విషయంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ …

కోహినూరు వజ్రాన్ని రప్పించలేం!

– నిస్సాహయత వ్యక్తం చేసిన కేంద్రం న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 18(జనంసాక్షి):కోహినూర్‌ వజ్రాన్ని తిరిగి తీసుకుని రావడంలో కేంద్రం చేతులెత్తేసింది. దీనిని తీసుకుని రావడం కష్టమని కూడా తేల్చేసింది.  బ్రిటిష్‌ …

లాభాల్లోప్రాంభమైన స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్‌,ఏప్రిల్‌18 : స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం నుంచి లాభాలతో  ప్రారంభమయ్యాయి.  70 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌, 20 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. ప్రారంభ …

మళ్లీ పటేళ్ల ఆగడాలు

– 24 గంటల పాటు మొబైల్‌, ఇంటర్‌నెట్‌ సేవల నిలిపివేత అహ్మదాబాద్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి):రిజర్వేషన్ల సాధనం కోసం గుజరాత్‌లో పటేల్‌ సామాజికవర్గం చేస్తున్న ఉద్యమం మరోసారి ఉద్రిక్తంగా మారింది. …

బెంగాల్‌లో మమత పార్టీలపై కాదు.. ఈసీపై పోటీ చేస్తుంది

– ప్రధాని నరేంద్ర మోదీ కోల్‌ కతా,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పార్టీలపై కాకుండా ఏకంగా ఈసీపైనే పోటీచేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ …

ప్రశాంతంగా ఎస్సై రాత పరీక్ష

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి):రాష్ట్ర వ్యాప్తంగా సివిల్‌ ఎస్‌ఐ రాత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 321 కేంద్రాల్లో ఉదయం 10 గంట నుంచి మధ్యాహ్నం ఒంటి గంట …

సీటు మార్చమన్నందుకు ముస్లిం మహిళను విమానం నుంచి దించేశారు

చికాగో,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): సీటు మార్చమని అడిగినందుకు ఓ ముస్లిం మహిళను విమానం నుంచి దింపేశారు ఆ సిబ్బంది. అమెరికాలోని చికాగోలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి …

నగరంలో కురిసింది వాన!

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 17(జనంసాక్షి): గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల ధాటికి ఒక్కరోజులోనే తెలంగాణలో 50 మంది, ఏపీలో 29 మంది …

మళ్లీ మావోయిస్టుల కదలికలు

– వరంగల్‌ జిల్లాలో గ్రీన్‌హంట్‌ నిలిపివేయాలని వాహనానికి నిప్పు వరంగల్‌,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):  ప్రశాంతంగా ఉందనుకుంటున్న తెలంగాణా జిల్లాల్లోని కీలక మైన ప్రాంతంగా పేరున్న వరంగల్‌ జిల్లా అటవీ …

తాజావార్తలు