బిజినెస్

కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తత

-మొబైల్‌,ఇంటర్‌నెట్‌ సేవల నిలిపివేత శ్రీనగర్‌,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌లో పరిస్థితి ఇంకాకుదుట పడలేదు. శ్రీనగర్‌లో పలుచోట్ల, దక్షిణ కశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో శనివారం కూడా కర్ఫ్యూ కొనసాగుతోంది. పరిస్థితులను సైన్యం …

సంఘ్‌ ముక్త్‌ భారత్‌ కావాలి

– ప్రమాదంలో ప్రజాస్వామ్యం – బీహార్‌ ముఖ్యమంత్రి నీతీష్‌ కుమార్‌ పట్నా,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):’అటల్‌ బిహారీ వాజపేయి, ఎల్‌ కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషీ లాంటి సమర్థులను …

బెంగాల్‌లో మూడో విడత పోలింగ్‌

కోల్‌కతా,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):పశ్చిమ్‌బంగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోని 56 నియోజకవర్గాలకు నేడు మూడో విడత పోలింగ్‌ జరగనుంది. 383 మంది అభ్యర్థులు రేపు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. …

కేసీఆర్‌కు అస్వస్థత

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 16(జనంసాక్షి):తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు శనివారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. ఆయన జ్వరంతో బాధ పడుతున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ ఎర్రవల్లిలోని తన ఫామ్‌ …

ఆంధ్రాకు అన్ని విధాలుగా సహకరిస్తాం

– సీఎం కేసీఆర్‌ – ఇచ్చిపుచ్చుకునే ధోరణి కొనసాగుతుంది – భద్రాద్రి అభివృద్ధికి రూ. 100 కోట్లు భద్రాచలం,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): యాదాద్రి, వేములవాడ తరహాలో భద్రాద్రి అభివృద్దికి …

తెలంగాణలో చైనా పరిశ్రమ

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):ప్రముఖ చైనా  ఏలక్ట్రానిక్స్‌ తయరీ సంస్ద కెడియక్స్‌ తో తెలంగాణ ప్రభుత్వం ఓక యంవోయుని కుదుర్చుకున్నది. ఐఆచీ సంస్ధ చైనా దేశంలో …

పేద పిల్లలకు ఆంగ్ల విద్య

– నూతనంగా 250 గురుకులాలు – డిప్యూటీ సీఎం కడియం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):తెలంగాణలోని ప్రతీ పేదింటి బిడ్డకు కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్‌ విూడియంలో విద్యను …

విజయ్‌ మల్యా పాస్‌పోర్టు సస్పెన్షన్‌

– ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): బ్యాంకులకు రుణాలను ఎగవేసి తప్పించుకుని పోయిన  విజయ్‌ మాల్యా పాస్‌పోర్టును విదేశాంగ శాఖ రద్దు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ …

ఢిల్లీలో గుట్కా, పాన్‌మసాలా నిషేధం

– మళ్లీ సరిబేసి విధానం – ఢిల్లీలో తగ్గిన ట్రాఫిక్‌ ఢిల్లీ,ఏప్రిల్‌ 15(జనంసాక్షి):పొగాకు వాడకాన్ని తగ్గించేందుకు ఢిల్లీ రాష్ట్ర సర్కారు మందడుగు వేసింది. పాన్‌ మసాలా, గుట్కా, …

అంబేడ్కర్‌ మహత్తర శక్తి

– బాబా సాహెబ్‌ స్వగ్రామంలో గ్రామ్‌ ఉదయ్‌సే భారత్‌ ప్రారంభించిన మోదీ భోపాల్‌,ఏప్రిల్‌ 14(జనంసాక్షి): అంబేద్కర్‌ మ¬న్నత వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని ప్రధాని మోడీ అని …

తాజావార్తలు