బిజినెస్

ఆర్‌డీఎస్‌పై చర్చిద్దాం రండి

– కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రికి హరీశ్‌ లేఖ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని రాజోలి బండ డైవర్షన్‌ స్కీమ్‌ (ఆర్‌.డి.ఎస్‌) సమస్యపై కర్ణాటకతో తెలంగాణ …

టీఆర్‌ఎస్‌లో చేరిన మక్తల్‌ ఎమ్మెల్యే

– అభివృద్ధి కోసమే పార్టీమారా – చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): పాలమూరు జిల్లా మక్తల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. గతకొంతకాలంగా ఆయన …

ప్రతి పల్లెకు వైద్యసేవలు

– సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఏప్రిల్‌ 12(జనంసాక్షి): రాష్ట్రంలోని గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ పనిచేస్తున్న …

నగర అభివృద్ధిలో భాగస్వామ్యంకండి

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 12(జనంసాక్షి):పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరిని హైదరాబాద్‌ నగరాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ శివార్లలోని ప్రగతి రిసార్ట్స్‌ లో …

బడాచోర్‌లను పక్కనపెట్టి రైతులవెంట పడతారా!

– ఆర్‌బీఐపై వైఖరిపై సుప్రీం గుస్సా న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 12(జనంసాక్షి):రుణ ఎగవేతదారుల విషయంలో ఆర్‌బీఐ చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తి చేసింది. ఆర్‌బీఐ వాచ్‌డాగ్‌లా పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. …

స్వచ్ఛభారత్‌ ఓ నినాదం

– ఆచరణలో శూన్యం – ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ ముంబై,ఏప్రిల్‌ 12(జనంసాక్షి): స్వచ్ఛభారత్‌ నినాదంగా మారిందని, ఎక్కడా స్వచ్ఛ కార్యక్రమాలు జరుగుతున్న దాఖలాలు లేవని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు …

నీతిఅయోగ్‌ సమీక్షలో తెలంగాణకు ప్రశంసలు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 12(జనంసాక్షి): మిషన్‌కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలపై నీతి ఆయోగ్‌ సభ్యులు పీజేఝా, ఏకే జైన్‌లు సవిూక్ష చేసి,. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ రెండు ప్రాజెక్టులను …

తెలంగాణ వచ్చి ఏంలాభమని రైతులంటున్నారు!

– నిజాం షుగర్‌ఫ్యాక్టరీ కోసం మరో ఉద్యమం – ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలి – ఎండ్లబండిపై కోదండరాం పర్యటన బోధన్‌, ఏప్రిల్‌ 11 (జనరసాక్షి): …

సిద్ధిపేటపై గులాబీ జెండా

– ప్రజల విశ్వాసాన్ని నిలబడతాం – మంత్రి హరీశ్‌ రావు సిద్ధిపేట,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):ఎన్నికలేవైనా గెలిచేది మాత్రం టీఆర్‌ఎస్‌ అని మరోసారి స్పష్టమైంది. ఇటీవల జరిగిన అన్ని ఎలక్షన్స్‌ …

ఆర్‌ఎస్‌ఎస్‌, మనువాదులకు తలొగ్గను

-ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ నాగపూర్‌,ఏప్రిల్‌ 11(జనంసాక్షి):మనువాదం ముందు కానీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ముందు కానీ తాను తలొగ్గేది లేదని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. తాను ఎవరికీ …