బిజినెస్

ఓవైపు అవమానపరుస్తూ మరోవైపు వేడుకలా!?

– బీహార్‌ సీఎం నితీష్‌ పాట్నా,ఏప్రిల్‌ 14(జనంసాక్షి):రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నవారు, అంబేడ్కర్‌ సిద్ధాంతాల పట్ల ఏమాత్రం విశ్వాసం లేని వారు ఆయన జయంతులు చేస్తున్నారని  బిహార్‌ ముఖ్యమంత్రి …

తాగునీటి ప్రాజెక్టులన్నీ మా హయంలో ప్రారంభించినవే

కాంగ్రెస్‌ నేత జానారెడ్డి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 14(జనంసాక్షి): సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్‌లో చెప్పినవన్నీ కాంగ్రెస్‌ హయాంలో ప్రారంభమైనవేనని కాంగ్రెస్‌ నేత జానారెడ్డి అన్నారు. 112 …

బౌద్ధం స్వీకరించిన రోహిత్‌ కుటుంబం

ముంబై,ఏప్రిల్‌ 14(జనంసాక్షి): వేముల రోహిత్‌ కుటుంబ సభ్యులు బౌద్ద మతాన్ని స్వీకరించారు. ముంబైలోని దాదర్‌లో ఉన్న అంబేద్కర్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బౌద్ద భిక్షువుల సమక్షంలో రోహిత్‌ …

మార్కెట్లోకి మరో ‘స్మార్ట్‌’బ్రాండ్‌

న్యూదిల్లీ: భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ వచ్చేసింది. మీడియా స్ట్రీమింగ్‌ స్టిక్‌ ఉత్పత్తుల సంస్థ క్రియో ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. క్రియో …

మెరిసిన మార్కెట్లు

ముంబై, ఏప్రిల్ 13: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ భారీగా లాభపడ్డాయి. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ స్థాయి కంటే మెరుగ్గా ఉంటాయన్న వాతావరణ శాఖ …

ఆర్‌డీఎస్‌పై చర్చిద్దాం రండి

– కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రికి హరీశ్‌ లేఖ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): మహబూబ్‌ నగర్‌ జిల్లాలోని రాజోలి బండ డైవర్షన్‌ స్కీమ్‌ (ఆర్‌.డి.ఎస్‌) సమస్యపై కర్ణాటకతో తెలంగాణ …

టీఆర్‌ఎస్‌లో చేరిన మక్తల్‌ ఎమ్మెల్యే

– అభివృద్ధి కోసమే పార్టీమారా – చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హైదరాబాద్‌,ఏప్రిల్‌ 13(జనంసాక్షి): పాలమూరు జిల్లా మక్తల్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. గతకొంతకాలంగా ఆయన …

ప్రతి పల్లెకు వైద్యసేవలు

– సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,ఏప్రిల్‌ 12(జనంసాక్షి): రాష్ట్రంలోని గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు మెరుగుపర్చాలని అధికారులను ఆదేశించారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ పనిచేస్తున్న …

నగర అభివృద్ధిలో భాగస్వామ్యంకండి

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌ 12(జనంసాక్షి):పార్టీలకు అతీతంగా ప్రతీ ఒక్కరిని హైదరాబాద్‌ నగరాభివృద్ధిలో భాగస్వాములను చేయాలని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌ శివార్లలోని ప్రగతి రిసార్ట్స్‌ లో …

బడాచోర్‌లను పక్కనపెట్టి రైతులవెంట పడతారా!

– ఆర్‌బీఐపై వైఖరిపై సుప్రీం గుస్సా న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 12(జనంసాక్షి):రుణ ఎగవేతదారుల విషయంలో ఆర్‌బీఐ చర్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తి చేసింది. ఆర్‌బీఐ వాచ్‌డాగ్‌లా పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. …

తాజావార్తలు