అంతర్జాతీయం

యానాం వరద పరిస్థితిపై అసెంబ్లీలో ప్రస్తావన

యానాం: గత మూడు రోజులుగా యానాం నియోజకవర్గంలోని పల్లపు ప్రాంతాలు వరద నీటిలలో ముంపునకు గురైనా పుదుచ్చేరి ప్రభుత్వం పట్టించుకోని పరిస్థితిపై యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు …

టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

లండన్‌,(జనంసాక్షి): లార్డ్స్‌ వేదికగా యూషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌-ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో టెస్టులో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. 5 టెస్టుల సిరాస్‌లో ఇంగ్లండ్‌ 1-0 …

నెల్సన్‌ మండేలాకు శుభాకాంక్షలు తెలిపిన ఒబామా

వాషింగ్టన్‌,(జనంసాక్షి): నెల్సన్‌ మండేలా పుట్టినరోజు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఒబామా ఆకాంక్షించారు. మండేలా జీవితాన్ని …

పాక్‌లో హిందువులపై పెరుగుతున్న దాడులు

వాషింగ్టన్‌,(జనంసాక్షి): పాకిస్థాన్‌లో అసలే దారుణంగా ఉన్న హిందువులు, షియాలు, క్రిస్టియన్ల పరిస్థితి ఇటీవలీ కాలంలో మరింత దిగజారింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన యూఎస్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ …

నేటి నుంచి ప్రారంభమైన యాషెన్‌ రెండో టెస్టు

లండన్‌: లార్డ్స్‌లో యాషెన్‌ రెండో టెస్టు గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌1-0 అధిక్యం సాధించిన ఇంగ్లాండ్‌ తన అధిక్యాన్ని 2-0కు పెంచుకోవాలనంకుంటుండగా, సిరీస్‌ను …

ఆమెరికాలోనూ ఆదరణ పొందుతున్న ‘భాగ్‌ మిల్కా భాగ్‌’

వాషింగ్టన్‌: ఫ్లైయింగ్‌ సిఖ్‌గా పేరొందిన అథ్లెట్‌ మిల్కా సింగ్‌ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన హిందీ చిత్రం భాగ్‌ మిల్కా భాగ్‌ అమెరికాలోనూ విశేష ఆదరణ పొందుతోంది. …

ఛాప్రాలో బంద్‌ హింసాత్మకం

బీహార్‌: ఛాప్రాలో భాజపా, అర్జేడీ నేతలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజనం వికటించి 20 మంది విద్యార్థులు మృతి చెందిన ఘటనకు నిరసనగా వీరు బంద్‌కు …

బుద్ధగయ కేసు విచారణకు పాట్నాలో ప్రత్యేక న్యాయస్థానం

పాట్నా: మహాబోధి ఆలయంలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనపై విచారణకు పాట్నాలో ఒక ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేశారు. పాట్నా సివిల్‌ కోర్టు అవరణలోనే దీన్ని ఏర్పాటు …

అగ్ని ప్రమాదం వల్ల ఇద్దరు మహిళ మృతి

మధ్యప్రదేశ్‌ం మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్‌లో ఓ ఎలక్ట్రికల్‌ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు …

ఉత్తరాఖండ్‌లో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు సీఎం విజయ్‌ బహుగుణ

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ వరదల్లో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ తెలిపారు. వరదల ధాటికి  దెబ్బతిన్న రహదారుల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నామని …