అంతర్జాతీయం
బస్సును ఢీకొన్న ట్రక్కు: 13మంది మృతి
ఉత్తరప్రదేశ్: బస్తీ జిల్లా సాంసరిపూర్ ప్రధాన రహదారిపై బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి.
కేదర్నాథ్ వద్ద కూలిన హెలికాప్టర్
డెహ్రాడూన్,(జనంసాక్షి): వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెళ్లిన ఓ ప్రైవేటు హెలికాప్టర్ ప్రమాదవశాస్తు కూలిపోయింది, పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కేదర్నాథ్ వద్ద చోటు చేసుకుంది.
సైనా నెహ్వాల్ ఓటమి
సింగపూర్,(జనంసాక్షి): సింగపూర్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో సైనా నెహ్వాల్ ఓటమిపాలైంది. ఇండోనేషియా క్రీడాకారిణి ఫనేత్రి చేతిలో 17-21,21-13,21-13 తేడాతో సైనా ఓడిపోయింది.
తాజావార్తలు
- అక్టోబర్ 2 నుంచి కొత్త రేషన్కార్డులు
- హైడ్రాకు ఫుల్పవర్స్
- సింగరేణి కార్మికులకు తీపికబురు
- ఓటుకు నోటు కేసులో రేవంత్రెడ్డికి ఊరట
- వరద బాధితులకు నోట్ బుక్స్ పంపిణీ చేసిన తుమ్మల యుగంధర్
- ప్రజాపాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు తప్పని తిప్పలు
- కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోసం కాడెడ్లుగా మారిన రైతులు
- ప్రజలకోసం ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తా
- పాలన లేని రాష్ట్రంలో.. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినం అట: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణ తల్లి విగ్రహనికి కేటీఆర్ పాలాభిషేకం
- మరిన్ని వార్తలు