అంతర్జాతీయం

భారతీయ ఉన్నతాధికారికి బెయిల్‌

న్యూయార్క్‌: ఆమెరికాలో ఒక మహిళను వేధించిన ఆరోపణలపై అరెస్టైయిన సీనియర్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి సురేంద్ర మహాపాత్రకు బెయిల్‌ లభించింది. 35,000డాలర్ల పూచీకత్తుతో బెయిల్‌ ఇవ్వటానికి కోర్టు సమ్మతించింది. …

మెజార్టీ భారతవిద్యార్థులు బోగస్‌?

లండన్‌: బ్రిటన్‌లోకి ప్రవేశించిన భారత విద్యార్థుల్లో సగానికి పైగా బోగస్‌ అని నివేదికను తెలియజేసింది. 2011లో దాదాపు 63 వేల మంది బోగస్‌ విద్యార్థులు భారతదేశం నుంచి …

పెళ్ళిచేసుకున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌జాంగ్‌

ప్యాంగ్‌యాంగ్‌, జూలై 26 : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌, రి సోల్‌ జు అనే యువతిని వివాహం చేసుకున్నారు. భార్యాభర్తలిద్దరూ ప్యాంగ్‌యాంగ్‌ థీమ్‌ …

నైజీరియా టెర్రరిస్టు దాడిలో ఇద్దరు భారతీయుల మృతి

న్యూఢిలీ ): నైజీరియాలోని సమస్యాత్మక మైడుగురి నగరంలో ఒక ప్యాక్టరీపై ఇస్లామిక్‌ మిలిటెంట్లు దాడి చేయటంతో ఇద్దరు భారతీయులు మరణించారు. సైనిక ప్రతినిధి లెప్టినెంట్‌ కల్నల్‌ సాగరి …

వన్డే టీమ్‌ నుంచి కల్లిస్‌ రెస్ట్‌ కొత్తగా ఆల్‌రౌండర్‌ డీన్‌ ఎల్గర్‌కు చోటు

జోహనస్‌ బర్గ్‌: ఇంగ్లాడ్‌తో జరగనున్న ఐదు వన్డేల సిరిస్‌ కోసం దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్‌ జాక్‌ కల్లిస్‌కు విశ్రాంతినిచ్చారు. సెప్టెంబర్‌లో ట్వంటీ ట్వంటీ వరల్డ్‌ కప్‌ను దృష్టిలో పెట్టుకొని …

నీటి కాలుష్య నివారణ మార్గాలపై పీఏసీ దృష్టి

న్యూడిల్లీ: పార్లమెంటు ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) నీటి కాలుష్యాన్ని జాతీయ సంక్షోభంగా అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టే మార్గాలను గుర్తించటంపై అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టే మార్గాలను …

అర్జున ఆవార్డు గ్రహితలకు రైల్వేశాఖ వారాలు

న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా అర్జున అవార్డు పొందిన క్రీడకారులకు రైల్వేశాఖ వారాలు ప్రకటించింది. క్రీడకారులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తూ రైల్వేబోర్డు నిర్ణయం తీసుకుంది. అర్జున ఆవార్డు గ్రహితలకు …

నైజీరియాలో తీవ్రవాదుల దాడిలో ఇద్దరు భారతీయుల మృతి

ఆబూజా : నైజీరియాలో ఇస్లామిక్‌ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు మరణించారు. మరోకరు గాయడ్డారు. మైదుగురి పట్టణంలోని గమ్‌ అరబిక్‌ ప్యాక్టరీపై బుధవారం అనుమానిత బోకో …

సొలొమాన్‌ దీవుల్లో భూకంపం

సిడ్నీ: పసిఫిక్‌ మహాసముద్రంలోని సొలొమాన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.5గా నమోదైంది. సముద్రతీరానికి 22కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు ఆమెరికా …

మక్కాలో సీసీ కెమెరాలు!

హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) :మక్కా మసీదులో సిసి కెమెరాలు, డోర్‌ఫ్రేం మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాదు జిల్లా కలెక్టర్‌ నటరాజన్‌ గుల్జార్‌ అన్నారు. మంగళవారం …