అంతర్జాతీయం

నీటి కాలుష్య నివారణ మార్గాలపై పీఏసీ దృష్టి

న్యూడిల్లీ: పార్లమెంటు ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) నీటి కాలుష్యాన్ని జాతీయ సంక్షోభంగా అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టే మార్గాలను గుర్తించటంపై అభివర్ణించింది. ఈ సమస్యను అరికట్టే మార్గాలను …

అర్జున ఆవార్డు గ్రహితలకు రైల్వేశాఖ వారాలు

న్యూడిల్లీ : దేశవ్యాప్తంగా అర్జున అవార్డు పొందిన క్రీడకారులకు రైల్వేశాఖ వారాలు ప్రకటించింది. క్రీడకారులకు మరిన్ని సదుపాయాలు కల్పిస్తూ రైల్వేబోర్డు నిర్ణయం తీసుకుంది. అర్జున ఆవార్డు గ్రహితలకు …

నైజీరియాలో తీవ్రవాదుల దాడిలో ఇద్దరు భారతీయుల మృతి

ఆబూజా : నైజీరియాలో ఇస్లామిక్‌ తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారతీయులు మరణించారు. మరోకరు గాయడ్డారు. మైదుగురి పట్టణంలోని గమ్‌ అరబిక్‌ ప్యాక్టరీపై బుధవారం అనుమానిత బోకో …

సొలొమాన్‌ దీవుల్లో భూకంపం

సిడ్నీ: పసిఫిక్‌ మహాసముద్రంలోని సొలొమాన్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 6.5గా నమోదైంది. సముద్రతీరానికి 22కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఏర్పడినట్లు ఆమెరికా …

మక్కాలో సీసీ కెమెరాలు!

హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) :మక్కా మసీదులో సిసి కెమెరాలు, డోర్‌ఫ్రేం మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాదు జిల్లా కలెక్టర్‌ నటరాజన్‌ గుల్జార్‌ అన్నారు. మంగళవారం …

తొలి వన్డే లో భరత్‌ విజయం

హంబన్‌టోట: విరాట్‌ కోహ్లీ విజృంబించడంతో శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్‌ విజయం సాధించింది. హంబన్‌టోటలో జరిగిన తొలివన్డేలో శ్రీలంకపై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. …

థియేటర్‌లో అగంతకుల కాల్పులు

14మంది దుర్మరణం.. మరో 40మందికి గాయాలు అమెరికా : కొలరాడోలోని ఒక థియేటర్‌లో ప్రేక్షకులపై గుర్తు తెలీని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సుమారు 14మంది …

సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్ష ప్రయాణం

బైకొనూర్‌ : రికార్డు సృష్టించిన ఇండో- అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తన ఇద్దరు సహచరులతో కలిసి రష్యన్‌ సోయూజ్‌ రాకెట్‌పై తన రెండో అంతరిక్ష యాత్రను …

భారత్‌ కఠిన సంస్కరణలు చేపట్టాలి

రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించాలి ఒబామా అధిక ప్రసంగంపై మండిపడ్డ దేశీయ పారిశ్రామిక వేత్తలు వాషింగ్టన్‌(సీటీ): చిల్లర రంగంలాంటి అనేక రంగాల్లో విదేశీ పెట్టుబడులను భారత్‌ నిషేధించడంపై …

నేపాల్‌లో కాల్వలో పడ్డ బస్సు

39 మంది మృతి.. 34 మంది భారతీయులే ఖాట్మండు : నేపాల్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవిం చింది. ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు …