అంతర్జాతీయం

మియామి ఎయిర్‌పోర్ట్‌ పేల్చేస్తానంటూ కాల్స్‌

యువకుడిని అరెస్ట్‌ చేసిన యూపి పోలీసులు లక్నో,నవంబర్‌3(జ‌నంసాక్షి): ఓ యువకుడిని ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రర్‌ స్కాడ్‌ అదుపులోకి తీసుకుంది. అమెరికాలోని మియామి ఎయిర్‌పోర్టును పేల్చేస్తానని పలుసార్లు ఫోన్‌ …

వాళ్లు రాళ్లు రువ్వితే కాల్చి పారేయండి

  ట్రాంప్‌ సంచలన వ్యాఖ్యలు వాషింగ్టన్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): మెక్సికో వలసదారులు సైన్యంపై రాల్లు రువ్వితే కాల్చి పారేయండంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మెక్సికో …

చైనా పర్యటనలో ఇమ్రాన్‌ ఖాన్‌

  బీజింగ్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): నాలుగు రోజుల పర్యటన నిమిత్తం పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ శుక్రవారం చైనా చేరుకున్నారు. తన పర్యటనలో భాగంగా ఇమ్రాన్‌ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌, …

చమురు దిగుమతికి తొలగిన అడ్డంకులు

ఆంక్షలను పక్కకు పెట్టిన అమెరికా వాషింగ్టన్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఇరాన్‌ నుంచి ముడి చమురు కొనేందుకు ఇండియా, సౌత్‌ కొరియా, జపాన్‌ సహా 8 దేశాలకు అమెరికా అనుమతిచ్చింది. వచ్చే …

శ్రీలంక పార్లమెంట్‌ సస్పెన్షన్‌ ఎత్తివేత

5న భేటీ కానున్న పార్లమెంట్‌ కొలంబో,నవంబర్‌1(జ‌నంసాక్షి): శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన దేశ పార్లమెంటుపై విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేశారు. రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేలా చర్యలకు దిగారు. పార్లమెంటు …

జకార్తా విమానం బ్లాక్‌ బాక్స్‌ లభ్యం

ప్రమాదానికి కారణాలు తెలుసుకునే ఛాన్స్‌ జకార్తా,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఇండోనేషియాలోని జావా సముద్రంలో ఇటీవల కుప్పకూలిన లయన్‌ ఎయిర్‌ విమానం బ్లాక్‌బాక్స్‌ను అధికారులు గుర్తించారు. విమానం బ్లాక్‌బాక్సుల్లో ఒకదాన్ని తాము …

ట్రంప్‌ ఆలోచనలను తప్పు పడుతున్న ఎంపిలు

ఇది రాజ్యాంగ విరుద్దమని ప్రకటన జన్మతః వచ్చే హక్కులను కాలరాయలేరని ఆక్షేపణ వాషింగ్టన్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): అమెరికా భూభాగంపై జన్మించిన పిల్లలకు పుట్టుకతోనే పౌరసత్వం లభించే హక్కును కాలరాసేందుకు అధ్యక్షుడు …

కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్‌..

– 25మంది మృతి – తామే హెలికాప్టర్‌ను పేల్చామని ప్రకటించుకున్న తాలిబన్లు అబుదాబి, అక్టోబర్‌31(జ‌నంసాక్షి) : ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. సైనిక హెలికాప్టర్‌ కుప్పకూలడంతో 25మంది …

చైనాతో వాణిజ్య డీల్‌ కోసం యత్నం

ఆశాభావం వ్యక్తం చేసిన ట్రంప్‌ వాషింగ్టన్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): వాణిజ్యం విషయంలో చైనాతో అమెరికా పెద్ద డీల్‌ కుదుర్చుకుంటుందని భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. అయితే ఇరు …

అమెరికాలో భారత జంట మృతి

లోయలో పడి దుర్మరణంపై దర్యాప్తు న్యూయార్క్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): అమెరికాలో జరిగిన ఓ విషాద సంఘటనలో భారత దంపతులు మృతిచెందారు. భారత్‌కు చెందిన దంపతులు విష్ణు విశ్వనాథ్‌(29), విూనాక్షి మూర్తీ(30) …