జాతీయం

సెల్‌ సేవలు బ్లాక్‌ చేసినా ఆగేదిలేదు :తాలిబన్లు

ఇస్లామాబాద్‌ తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న పలు ప్రాంతాలలో ఉంగ్రవాద కర్యకలాపాలను అడ్డుకునే చర్యల్లో భాగంగా సెల్‌ఫోన్‌ సెవలను బాక్ల్‌ చేయాలనుకుంటున్న పాకిస్థాన్‌ ప్రభుత్వ ఆలోచనల్ని తాలిబన్లు …

కేజ్రీవాల్‌ కొత్తపార్టీ పేరు ఆమ్‌ఆద్మీ

రాజకీయాలతో సంబంధం లేదు అన్ని పార్టీలు ప్రజలను మోసం చేశాయి మా పార్టీ అవినీతికి వ్యతిరేఖంగా పోరాడుతుంది ఢిల్లీ: నవంబర్‌ 24, (జనంసాక్షి): కొత్తపార్టీ ప్రకటించిన అనంతరం …

ఇంగ్లండ్‌ స్కోర్‌ 178/2

ముంబయి: ముంబయి టెస్టులె రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 178 పరుగులు చేసింది. కుక్‌ 87, సీటర్సస్‌ 62 పరుగులు చేశారు. వీరిద్దరూ  క్రీజులో …

జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా నగదు బదిలీ

డిల్లీ: రాబోయే ఎన్నికలకొసం యూపీఏ.2 తురుపుముక్కగా పరిగనిస్తున్న నగదు బదిలి పథకం నూతన సంవత్సరం రోజునుండి ప్రారంభం కాబోతుంది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాలలోని జిల్లాలలో జనవరి 1న …

షర్మిలకు తెలంగాణ సెగ : వైయస్సార్సీపి దాఢి; ఉద్రిక్తత

మహబుబ్‌నగర్‌: వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సోదరి షర్మిల పాదయాత్రను శనివారం మహబుబ్‌నగర్‌ జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది.మహబుబ్‌నగర్‌ జిల్లాలోని శాంతినగర్‌ వద్ద షర్మిల …

ఏదైనా ఒకటి ఇవ్వండి: సోనియాతో డిఎస్‌ భేటీ

న్యూఢిల్లీ: తనకు ఏదైనా ఒక పదవి ఇవ్యాలని పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలపై చర్చించడానికి …

షర్మిలకు తెలంగాణ సెగ : వైయస్సార్సీపి దాఢి; ఉద్రిక్తత

మహబుబ్‌నగర్‌: వైయస్సార్‌ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ సోదరి షర్మిల పాదయాత్రను శనివారం మహబుబ్‌నగర్‌ జిల్లాలో తెలంగాణ సెగ తగిలింది.మహబుబ్‌నగర్‌ జిల్లాలోని శాంతినగర్‌ వద్ద షర్మిల …

కేజ్రీవాల్‌ పార్టీపేరు ‘ఆమ్‌ ఆద్మీ’ఔ

న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు అరవింద్‌ కేజ్రీవాల్‌ తన నూతన రాజకీయ పక్షానికి ‘ఆమ్‌ అద్మీ’ అని పేరు పెట్టారు .సామాన్యుడిని గుర్తుకు తెచ్చే రీతిలో పార్టీ పేరును …

2002 ముంబై పేలుళ్లు : హైదరాబాద్‌లో టెక్కి అరెస్టు

ముంబై ముంబైలో 2002లో జరిగిన పేలుళ్లతో సంబందం ఉందనే అరోపణపై నగరం నేర పరిశోదన విభాగం పోలీసులు హైదరాబాద్‌లో ఓ టిక్కీని అరెస్టు చేశారు. ముంంబైలోని ఘట్కోపార్‌ …

రఘువీరా రెడ్డి పాదయాత్రపై ధ్వజమెత్తిన బైరెడ్డి

కర్నూలు : మేఘమథనం స్కామ్‌లో కోట్లు దండుకున్న మంత్రి రఘువీరారెడ్డి హంద్రీనీవా ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలమైనట్టు ప్రచారం చేయడం హస్యాస్పదంగా ఉందని. రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు …