జాతీయం

ముంబయి మృతులకు నివాళి

ముంబయి : నవంబర్‌ 26, 2008లో ముంబయిలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు నివాళులు అర్పించారు. ఆనాటి దాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం …

తెలంగాణలో అభివృద్థి తెదేపా హయాంలోనే జరిగింది: నామా నాగేశ్వరరావు

ఢిల్లీ: తెలంగాణలో వైద్యం, విద్య సహా అన్ని రంగాలు తెదేపా హయాంలోనే అభివృద్థి  చెందాయని ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే …

ముంబయి దాడులు మృతులకు పార్లమెంట్‌ నివాళి

న్యూఢిల్లీ: ముంబయి నగరంపై ఉగ్రవాదుల దాడులు జరిగి నేటితో నాలుగు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో మృతులకు పార్లమెంట్‌ ఉభయసభలు ఘన నివాళి అర్పించాయి. ఈ ఉదయం సమావేశాలు  …

పార్లమెంట్‌ ఉభయసభలు 12 గంటలకు వాయిదా

ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల అంశంపై పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. ఉదయం లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే సభ్యులు ఎఫ్‌డీఐలపై చర్చకు …

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఆరంభంలో 67 పాయింట్లకుపైగా లాభపడగా.. నిఫ్టీ 22 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

నేడు ఎఫ్‌ఢీఐలపై అఖిలపక్ష సమావేశం

ఢిల్లీ: చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐల అంశంపై నేడు కేంద్ర అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటింపజేస్తున్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీల నేతలతో …

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌  తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. 131 పరుగుల వద్ద జహీర్‌ ఖాన్‌ (1) పనేసర్‌ బౌలింగ్‌లో ప్రయర్‌కు …

బీఎస్‌ఈదే ప్రపంచంలో ప్రథమస్థానం

ముంబయి: ప్రపంచ స్టాక్‌ ఎక్సేంజిల్లో టాప్‌ ఎక్సేంజ్‌గా నిలిచింది బోంబే స్టాక్‌ ఎక్చ్సేంజ్‌. లిస్టెడ్‌ కంపెనీల సంఖ్య అత్యధికంగా కలిగిన బీఎస్‌ఈ న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్సేంజిని,నాన్‌డాక్‌ని, లండన్‌ …

413 పరుగులకు ఇంగ్లాండ్‌ ఆటౌట్‌

ముంబయి: ముంబయి టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ జట్టు 413 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓజా 5, హర్బజన్‌ 2,అశ్విస్‌ 2 వికెట్లు తీశారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు 86 …

గుజ్రాల్‌ పరిస్థితి విషమం

గుర్‌గావ్‌ : మాజీ ప్రధాని ఇందర్‌ కుమార్‌ గుజ్రాల్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన గుర్‌గావ్‌లోని మెడిసిటీ మెడంటా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 92 ఏళ్ల …