జాతీయం

బాబ్రీ విధ్వంసంపై స్తంభించిన లోక్‌సభ

నింధితులను శిక్షించాలని బీఎస్పీ, ఎంఐఎంల డిమాండ్‌ సభలో గందరగోళం .. పలుమార్లు వాయిదా న్యూఢిల్లీ, డిసెంబర్‌ 6 (జనంసాక్షి) : లోక్‌సభ గురువారం దద్దరిల్లింది. బాబ్రీ విధ్వంసం …

ఎఫ్‌డీఐలతో ఉపాధి కోల్పోతాం : అరుణ్‌జెట్లీ

న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలను దేశంలోకి అనుమతిస్తే మన లక్షల ఉద్యోగాలు కోల్పోతాం దీంతో లక్షల మంది నిరుద్యోగులుగా రోడ్లపై పడతారు’ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు అరుణ్‌జెట్లీ అన్నారు. …

ఆమ్‌ ఆద్మీ పార్టీకి నేను ఓటు వేయను : అన్నా

న్యూఢిల్లీ: అరవింద్‌ కేజ్రీవాల్‌ స్థాపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి తాను ఓటు వేయనని అన్నా హజారే అన్నారు. ఇప్పటవరకూ వేయాలనే అనుకున్నానని, కానీ ఆ పార్టీ కూడా …

ఎఫ్‌డీఐలపై యూపీఏకు బీఎస్పీ మద్దతు

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో ఎఫ్‌డీఐలపై యూపీఏ ప్రభుత్వానికి బీఎస్పీ బాసటగా నిలువనుంది. రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై జరిగే ఓటింగ్‌లో పాల్గొంటామని, ప్రభుత్వానికి మద్దతునిస్తామని ఆపార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. నిన్న …

ఎఫ్‌డీఐలు దేశ ప్రజలకు భారం :ఏచూరి సీతారాం

న్యూఢిల్లీ: రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐల వల్ల దేశప్రజలకు నష్టమని సీపీఎం ఎంపీ ఏచూరి సీతారాం అన్నారు. చిల్లర వర్తకంలో విదేశి పెట్టుబడుల ఆహ్వానంపై రాజ్యసభలో జరిగిన చర్చలో …

చిన్నారులను వేధిస్తే జైలే : నార్వే చైల్డ్‌ వెల్ఫేర్‌ సర్వీస్‌

నార్వే : చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఓ చైల్డ్‌ వెల్ఫేర్‌ సర్వీసెస్‌ను ఏర్పాటు చేసిన తొలిదేశం నార్వే. అంతేకాదు పిల్లల కోసం ప్రత్యేకంగా అంబుడ్స్‌మెన్‌ను నియమించిన మొట్టమొదటి …

కేంద్ర హోంశాఖ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశం : సుశీల్‌కుమార్‌ షిండే

న్యూఢిల్లీ: ఈనెల 28న కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యాలయంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే ప్రకటించారు. ఈసమావేశంలో రాష్ట్రంలోని పార్టీల అభిప్రాయాన్ని …

కుక్‌ సెంచరీ – ఇంగ్లాండ్‌ 165/1

కోల్‌కత : ఈడెన్‌ గార్డెన్‌లో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ భారీ స్కోరు దిశగా అడుగులు వేస్తోంది. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ అలెస్టెర్‌ కుక్‌ మరోసారి …

మ్యాజిక్‌ నెంబర్‌ 110

న్యూఢిల్లీ: లోక్‌సభలో ఎస్పీ, బీఎస్పీల వాకౌట్‌తో ఎఫ్‌డీఐలపై గట్టేక్కిన యూపీఏ సర్కారుకు రాజ్యసభలో అసలు సినలు పరీక్ష ఎదురుకనుంది. ఈ సభలో ఎఫ్‌డీఐలపై తీర్మానాన్ని అన్నాడీఎంకేకు చెందిన …

రాజ్యసభలోనూ విజయం : ప్రధాని

ఢిల్లీ : ఎఫ్‌డీఐల విషయంలో రాజ్యసభలో కూడా ఆమోదం లభిస్తుందని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ ధీమా వ్యక్తం చేశారు. గురువారం పార్లమెంటు భవనం బయట మీడియాతో మాట్లాడుతూ ఆయన …