జాతీయం

హంద్రీనీవాకు ఏ జలాలు కేటాయిస్తారు: బైరెడ్ది

కర్నూలు: హంద్రీనీవాకు ఏ జలాలు కేటాయిస్తారో ప్రకటించి రఘువీర పాదయాత్ర చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సీమ ఎడారి కావడానికి, …

రేపు విద్యుత్‌ ఉద్యోగుల డిస్కం ముట్టడి

సైదాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు ఉద్యోగుల సంఘం ఏపీఈఈయూ-1104 ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఏపీసీపీడీసీఎల్‌ డిస్కం కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నారు. సైదాబాద్‌లోని ఆస్మాన్‌ఘడ్‌ విద్యుత్తు డివిజనల్‌ సిటీ-8 …

11 మంది మంత్రులున్నా రైతులకు న్యాయం చేయలేదు : నామా

ఢిల్లీ : నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులను అదుకోవటంలో కేంద్రం విఫలమైందని ఎంపీ నామా పేర్కోన్నారు. రాష్ట్రం నుంచి 11 మంది కేంద్రమంత్రులు ఉన్నా రైతులకు …

రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం

మహబుబాబాద్‌ : వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న సీఎన్‌ఏ రాష్ట్ర స్థాయిక్రీడోత్సవాలను ఎమ్మెల్యే కవిత ప్రారంబించారు. ఈ క్రిడా పోటీల్లో రాష్ట్రంలోని 20 పాఠశాలలకు …

తిరుమలలో ఉరుములతో కూడిన జల్లులు

తిరుపతి : తిరుమలలో రాత్రి నుంచి ఉరుములతో కూడిన జలుల్లు పడుతున్నాయి. వర్షం కారణంగా కోండపైన జలదారలు కిందకు ప్రవహించడంతో కపిలతీర్థంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. …

అస్ట్రేలియా రచయిత బ్రైన్‌ కోర్జనీ మృతి

సిడ్నీ : ప్రముఖ అస్ట్రేలియ రచయిత బ్రైన్‌ కోర్టనీ (79) అనారోగ్యంతో కన్నుమూశారు. అయన రచనలు 20 మిలియన్‌ కాఫీలకుపైగా అమ్ముడుపోయాయి. మార్కెటింగ్‌ రంగం నుంచి సాహిత్య …

2012లో 119 మంది జర్నలిస్టుల మృతి

వియన్నా : 2012 సంవత్సరంలో ఇంతవరకూ 119 మంది జర్నలిస్టుల విధినిర్వహణలో మృతి చెందారని వియాన్నాకు చెందిన అంతర్జాతీయ ప్రెస్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్లడించింది. ఒక్క సిరియాలో జరిగిన …

సీపీఎం సీనియర్‌ నేత గోవింద పిళై కన్నుమూత

తిరువనంతపురం : సీపీఎం సీనియర్‌ నేత పి. గోవింద పిళై (66) కన్నుమూశారు. గత కోంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న అయన తిరువనంతపురంలో ఓ అసుపత్రిలో తుది శ్వాస …

సత్యసాయి కార్యక్రమాలు యథావిధిగా కోనసాగుతాయి

అనంతరం సత్యసాయి చేపట్టిన కార్యక్రమాలన్నీ యధావిధిగా కోనసాగుతున్నాయని సత్యసాయి ట్రస్టు సభ్యులు వెల్లడించారు. సత్యసాయి జయంతి ఉత్సవాల సందర్బంగా ట్రస్టు వార్షిక నెవేదికను మీడియాకు వెల్లడించారు.ట్రస్టు కార్యక్రమాలు, …

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాలు అందోళన కోనసాగిస్తున్నాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం మద్యాహ్నం 12 గంటలకు లోక్‌సభ తిరిగి …