జాతీయం

మరో రికార్డు నమోదు చేసిన బంగారం ధర

ఢిల్లీ: బంగారం ధర మరోసారి రికార్డు తిరగరాసింది. సోమవారం వంద రూపాయలు పెరిగి 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,950 పలికింది. గత …

ఎఫ్‌డీఐలపై ముగిసిన అఖిలపక్ష సమావేశం

ఓటింగ్‌ లేకుండా చర్చ మెజార్టీ అభిప్రాయం : మంత్రి ఓటింగ్‌తో కూడిన చర్చ విషయమై వెనక్కి తగ్గేది లేదు: సుష్మ యూపీఏ సమావేశం రేపు ఢిల్లీ: చిల్లర …

కావేరీ జల వివాదం ఇద్దరు ముఖ్యమంత్రులూ కలిసి నిర్ణయం తీసుకోవాలి

సుప్రీంకోర్టు ఢిల్లీ: కావేరి జల వివాదంపై తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చలు జరిపి పరస్పరం ఒక అంగీకారానికి రావాలని సుప్రీంకోర్టు నేడు సూచించింది. ఈ …

చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలపై కేంద్రం అఖిలపక్షం

ఢిల్లీ: చిల్లర వర్తకంలో విదేశీ ప్రత్యేక్ష పెట్టుబడులపై కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఈ అంశంపై ఓటింగ్‌తో కూడిన చర్చకు భాజపా, జేడీయూ, వామపక్షాలు పట్టుబట్టాయి. …

‘2జి ‘పై లోతైన చర్చకు డిఎంకె నోటీస్‌

న్యూఢిల్లీ: ‘2జీ ‘ స్పెక్ట్రమ్‌ వ్యవహారంలో తీవ్ర విమర్శల పాలైన డిఎంకె ఈ అంశంపై ప్రత్యేక చర్చను కోరుతూ సోమవారం లోక్‌సభలో నోటీస్‌ ఇచ్చింది, కాగ్‌ మాజీ …

‘ ఆమ్‌ఆద్మీ ‘ కన్వీనర్‌గా కేజ్రీవాల్‌

ఢిల్లీ : అరవింద్‌ కేజ్రీవాల్‌ బృందం స్థాపించిన కొత్తపార్టీ ఆమ్‌ఆద్మీకి కేజ్రీవాల్‌ను కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. శనివారం ప్రారంభమైన ఈ పార్టీ మొదటి జాతీయ కార్యవర్గ సమావేశం ఆదివారం …

సోనియాను కలిసిన తెలంగాణ ఎంపీలు

న్యూఢిల్లీ : తెలంగాణ విషయంలో టీ ఎంపీలు అధిష్టానం ముందు తన గోడును వినిపించారు. తెలంగాణపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే మనం వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో …

రాజ్యసభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ : ఎఫ్‌డీఐల విషయం లోక్‌సభ, రాజ్యసభలను కుదిపేసింది. సభ నిర్వహణకు సహకరించాలని ఇటీవల ప్రధానమంత్రి విపక్షాలకు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఎఫ్‌డీఐలను వ్యతిరేకిస్తూ ద్విసభలు …

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ : ఎఫ్‌డీఐల విషయంలో ప్రతిపక్షాలు సర్కారును ఇరుకునపెట్టాయి. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా ఉదయం సభ ప్రారంభం కాగానే సభ్యులంతా ఒక్కసారిగా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే ప్రతిపక్షాలు ఎఫ్‌డీఐల …

డబుల్‌ కంటే ఇదే కిక్‌ ఇచ్చిందన్న పుజారా

ముంబాయి: ముంబాయి లో జరుగుతున్న రెండో టెస్టులో యువ బ్యాట్స్‌ మెన్‌ ఛటేశ్వర్‌ పుజారా సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అంతకు ముం దు అహ్మదాబాద్‌ లో …