జాతీయం

ఈడీ ఎదుట హాజరయిన విజయసాయి

న్యూఢిల్లీ : నవంబర్‌ 5, (జనంసాక్షి): వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో జగతి పబ్లికేషన్‌ వైఎస్‌ చైర్మన్‌ విజయసాయిరెడ్డి సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ …

ఈడీ ఎదుట విజయసాయిరెడ్డి హాజరు

ఢిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి సోమవారం ఈడీ ఎదుట హాజరయ్యారు.

రేపు ఛత్తీస్‌గఢ్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

న్యూఢిల్లీ: రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మంగళవారం ఛత్తీస్‌గఢ్‌ వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా స్వామి వివేకానంద ఎయిర్‌పోర్టు నూతన టెర్మినల్‌ భవనాన్ని రాష్ట్రపతి …

ఎఫ్‌ డి ఐపై ప్రాధాని వాదన తప్పు :అన్నా

పనాజి: ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవనం కోసమే విధేశీ కంపెనిలను ఆహ్వానిస్తున్నామని ప్రధాని మన్మోహాన్‌సింగ్‌ చేస్తున్న వాదనను సామాజిక కార్యకర్త అన్నా సహజారే తప్పుబట్టారు. గోవాలోని పనాజిలో జరిగిన …

సోనియాతో రాష్ట్ర నేతల భేటీ

న్యూఢిల్లీ : యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీతో రాష్ట్ర నేతలు భేటీ అయ్యారు. కేంద్రమంత్రి బలరాంనాయక్‌, మంత్రి గీతారెడ్డి, గల్లా అరుణతోపాటు పలువురు నేతలు బేటీ అయ్యారు. తెలంగాణ …

సోనియాతో మర్రరి శశిధర్‌రెడ్డి సమావేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో విపత్తుల నిర్వహణ కమిటీ వైస్‌ ఛైర్మన్‌ మర్రి శశిధర్‌రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో నీలం తుపాను కారణంగా జరిగిన నష్టాన్ని వివరించేందుకు సోనియాను …

హిమాచల్‌లో భారీ పోలింగ్‌

75 శాతం పోలింగ్‌ నమోదు డిసెంబర్‌ 20న ఫలితాలు సిమ్లా, నవంబర్‌ 4 (జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌లో పోలింగ్‌ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభ మైంది. ఉదయం …

నీతిలేని మీరు మాపై అవినీతి ఆరోపణలా ?

బాజాపాపై సోనీయా ధ్వజం ఎఫ్‌డీఐలు ప్రజాహితం కోసమే : ప్రధాని మాది చేతల ప్రభుత్వం : రాహుల్‌ న్యూఢిల్లీ, నవంబర్‌ 4 (జనంసాక్షి): పీకలలోతు అవినీతిలో కూరుకుపోయిన …

విద్యుత్‌ వైర్లు తెగి పశువుల మృతి

కు వెళ్లిన రెండు గేదెలు మృతిచెందాయిని స్థానికులు తెలిపారు.

మావోయిస్టుల దాడిలో ఇద్దరు జవాన్ల మృతి

దంతేవాడ: చత్తీస్‌గడ్లోని జిల్లా అక్షానగర్‌ చెక్‌పోస్టుపై మావోయిస్టులు జరిపిన దాడిలో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి చెందారు. చెక్‌పోస్టుపై దాడి చేసిన తర్వాత మావోయిస్టులు ఆయుధాలు అపహరించుకుపోయారు. …