జాతీయం

మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు కాల్పులు ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

ఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో ఘోరం చోటుచేసుకుంది. ఇంటి బయట మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తిని ప్రశ్నించినందుకు దుండగుడు ఆ ఇంటివారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఓ …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఆరంభంలో 15 పాయింట్లుకు పైగా లాభపడగా, నిఫ్టీ 4 పాయింట్లకు లాభంతో కొనసాగుతోంది.

బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌

ముంబయి : భారత్‌ -ఇంగ్లంగ్‌ మధ్య ముంబయిలో రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఇందులో టాస్‌ గెలిచిన టీం ఇండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది.

నేడు ఇంగ్లండ్‌తో భారత్‌ రెండో టెస్టు

ముంబయి: ఇంగ్లండ్‌తో భారత్‌ రెండో టెస్టు నేడు ముంబయిలో ప్రారంభం కానుంది. అహ్మదాబాద్‌ విజయంతో జోరు మీదున్న టీమ్‌ ఇండియా  మరో ఘన  విజయంపై కన్నేసింది. ఇంగ్లండ్‌ను …

57 పాయింట్ల లాభంతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: భారతీయస్టాక్‌మార్కెట్‌ గురువారం లాభాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 56.96 పాయింట్ల లాభంతో 18517.34 వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 12.95 పాయింట్ల ఆధిక్యంతో 5627.75 వద్ద స్థిరపడ్డాయి.ఐటీసీ, …

క్రీడాశాఖపై భారత ఒలింపిక్‌ సంఘం విమర్శలు

తమ వ్యవహారాలలో జోక్యం చేసుకోవద్దని సూచన న్యూఢిల్లీ ,నవంబర్‌ 22 :కేంద్ర క్రీడాశాఖ , భారత ఒలింపిక్‌ సంఘం మధ్య మరోసారి వివాదం ముదురుతోంది. తమ వ్యవహారాలు …

రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తుల మృతి

బళ్లారి, నవంబర్‌ 22 :కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. బళ్లారి జిల్లా …

పార్లమెంట్‌లో టీ-ఎంపీల ధర్నా తొలిరోజే సభకు గైర్హాజరు

తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలి అప్పటి వరకు సభకు హాజరు కాబోమన్న ఎంపీలు న్యూఢిల్లీ, నవంబర్‌ 22 :ఢిల్లీలో మరోమారు తెలంగాణ నినాదం మార్మోగింది. పార్లమెంట్‌ సమావేశాల …

విపక్షాలు సహకరించాలి అన్ని అంశాలపై చర్చకు సిద్ధం: ప్రధాని

న్యూఢిల్లీ, నవంబర్‌ 22 :పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ విజ్ఞప్తి చేశారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను సమష్టిగా ఎదుర్కొనేందుకు సహచర …

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హా

ఢిల్లీ: సీబీఐ కొత్త డైరెక్టర్‌గా రంజిత్‌ సిన్హాను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రంజిత్‌ సిన్హా బీహార్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి.