జాతీయం
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఈ రోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ ఆరంభంలో 15 పాయింట్లుకు పైగా లాభపడగా, నిఫ్టీ 4 పాయింట్లకు లాభంతో కొనసాగుతోంది.
బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ముంబయి : భారత్ -ఇంగ్లంగ్ మధ్య ముంబయిలో రెండో టెస్టు ప్రారంభంకానుంది. ఇందులో టాస్ గెలిచిన టీం ఇండియా బ్యాటింగ్ ఎంచుకుంది.
సీబీఐ కొత్త డైరెక్టర్గా రంజిత్ సిన్హా
ఢిల్లీ: సీబీఐ కొత్త డైరెక్టర్గా రంజిత్ సిన్హాను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రంజిత్ సిన్హా బీహార్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి.
తాజావార్తలు
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- రాహుల్ బాటలోకి మోదీని తీసుకొచ్చాం
- భారత్ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం
- ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు
- పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్
- మరిన్ని వార్తలు