జాతీయం

తొమ్మిదో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ముంబయి: రెండో రోజు బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత జట్టు తొమ్మిదో వికెట్‌ కోల్పోయింది. జట్టు స్కోరు 316 పరుగుల వద్ద పుజారా తన 135 పరుగుల వ్యక్తి …

ఏడో వికెట్‌ కోల్పోయిన భారత్‌

ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 284 పరుగుల వద్ద ఏడో వికెట్‌ను కోల్పోయింది. పనేసర్‌ బౌలింగ్‌ అశ్విన్‌ (68) ఎబ్బీగా వెనుదిరిగాడు. …

క్లియర్‌ : ఎర్రంనాయుడు తనయుడి అరంగేట్రం

శ్రీకాకుళం : తన రాజకీయ రంగ ప్రవేశంపై చెలరేగుతున్న ఊహగానాలకు తెలుగుదేశం దివంగత నేత ఎర్రంనాయుడి కుమారుడు రామ మనోహర్‌ నాయుడు తెర దించారు. తాను రాజకీయాల్లోకి …

ఎమ్మెల్యేగానే పోటీచేస్తా, ఎంపిగా కాదు : బాలకృష్ణ

హైదరాబాద్‌ : తాను లోక్‌సభకు పోటీ చేయనున్నట్లువచ్చిన మీడియా వార్తలను నందమూరిహీరో తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ కోట్టిపారేశారు. తాను శాసనసభకే పోటీ చేస్తానని స్ఫష్టం చేశారు. …

మెట్ల వద్ద మూత్రం వద్దన్నందుకు కాల్సిచంపాడు

న్యూఢీల్లీ : దక్షిణ ఢిల్లీలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది, ఇంటి మెట్లపై మూత్ర విసర్జన చేయవద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి ఇంటివారిపై కాల్పులు జరిపాడు. ఈ …

తెలంగాణ దళిత సంఘాల గోడపత్రిక అవిష్కరణ

సైదాపూర్‌ : బాజపా రాష్ట్ర అధ్యక్షుడు అంబర్‌పేట శాసనసభ్యడు జి. కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లోని గాందీనగర్‌లో శుక్రవారం తెలంగాణ దళిత సంఘాల గోడపత్రికను అవిష్కరించారు. ఈ నెల 29న …

హంద్రీనీవాకు ఏ జలాలు కేటాయిస్తారు: బైరెడ్ది

కర్నూలు: హంద్రీనీవాకు ఏ జలాలు కేటాయిస్తారో ప్రకటించి రఘువీర పాదయాత్ర చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్ధాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సీమ ఎడారి కావడానికి, …

రేపు విద్యుత్‌ ఉద్యోగుల డిస్కం ముట్టడి

సైదాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు ఉద్యోగుల సంఘం ఏపీఈఈయూ-1104 ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఏపీసీపీడీసీఎల్‌ డిస్కం కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నారు. సైదాబాద్‌లోని ఆస్మాన్‌ఘడ్‌ విద్యుత్తు డివిజనల్‌ సిటీ-8 …

11 మంది మంత్రులున్నా రైతులకు న్యాయం చేయలేదు : నామా

ఢిల్లీ : నీలం తుపాను వల్ల నష్టపోయిన రైతులను అదుకోవటంలో కేంద్రం విఫలమైందని ఎంపీ నామా పేర్కోన్నారు. రాష్ట్రం నుంచి 11 మంది కేంద్రమంత్రులు ఉన్నా రైతులకు …

రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలు ప్రారంభం

మహబుబాబాద్‌ : వరంగల్‌ జిల్లా మహబూబాబాద్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న సీఎన్‌ఏ రాష్ట్ర స్థాయిక్రీడోత్సవాలను ఎమ్మెల్యే కవిత ప్రారంబించారు. ఈ క్రిడా పోటీల్లో రాష్ట్రంలోని 20 పాఠశాలలకు …