జాతీయం

తిరుమలలో ఉరుములతో కూడిన జల్లులు

తిరుపతి : తిరుమలలో రాత్రి నుంచి ఉరుములతో కూడిన జలుల్లు పడుతున్నాయి. వర్షం కారణంగా కోండపైన జలదారలు కిందకు ప్రవహించడంతో కపిలతీర్థంలోకి భారీగా నీరు వచ్చి చేరుతోంది. …

అస్ట్రేలియా రచయిత బ్రైన్‌ కోర్జనీ మృతి

సిడ్నీ : ప్రముఖ అస్ట్రేలియ రచయిత బ్రైన్‌ కోర్టనీ (79) అనారోగ్యంతో కన్నుమూశారు. అయన రచనలు 20 మిలియన్‌ కాఫీలకుపైగా అమ్ముడుపోయాయి. మార్కెటింగ్‌ రంగం నుంచి సాహిత్య …

2012లో 119 మంది జర్నలిస్టుల మృతి

వియన్నా : 2012 సంవత్సరంలో ఇంతవరకూ 119 మంది జర్నలిస్టుల విధినిర్వహణలో మృతి చెందారని వియాన్నాకు చెందిన అంతర్జాతీయ ప్రెస్‌ ఇనిస్టిట్యూట్‌ వెల్లడించింది. ఒక్క సిరియాలో జరిగిన …

సీపీఎం సీనియర్‌ నేత గోవింద పిళై కన్నుమూత

తిరువనంతపురం : సీపీఎం సీనియర్‌ నేత పి. గోవింద పిళై (66) కన్నుమూశారు. గత కోంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న అయన తిరువనంతపురంలో ఓ అసుపత్రిలో తుది శ్వాస …

సత్యసాయి కార్యక్రమాలు యథావిధిగా కోనసాగుతాయి

అనంతరం సత్యసాయి చేపట్టిన కార్యక్రమాలన్నీ యధావిధిగా కోనసాగుతున్నాయని సత్యసాయి ట్రస్టు సభ్యులు వెల్లడించారు. సత్యసాయి జయంతి ఉత్సవాల సందర్బంగా ట్రస్టు వార్షిక నెవేదికను మీడియాకు వెల్లడించారు.ట్రస్టు కార్యక్రమాలు, …

లోక్‌సభ సోమవారానికి వాయిదా

న్యూఢిల్లీ : చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐలపై పార్లమెంట్‌ ఉభయసభల్లో విపక్షాలు అందోళన కోనసాగిస్తున్నాయి. ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం మద్యాహ్నం 12 గంటలకు లోక్‌సభ తిరిగి …

పార్లమెంట్‌ ఉభయసభలు మధ్యాహ్నానికి వాయిదా

న్యూఢిల్లీ: లోకసభ సమావేశాల రెండో రోజు కూడా విపక్షాలు ఎఫ్‌డీఐలపై ఆందోళన కొనసాగించాయి. సమావేశాలు ప్రారంభించారు.అయితే విపక్ష సభ్యులు ఎఫ్‌డీఐలపై చర్చకు పట్టుబట్టి ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. సభ్యులు …

పార్లమెంట్‌ ఎదుట టీడీపీ ధర్నా

ఢిల్లీ: రిటైల్‌ రంగంలో ఎఫ్‌ఢీఐలకు అనుమతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌ ఒకటో నంబర్‌ గేటు వద్ద టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో నీలం తుపానును జాతీయ …

పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద ఆందోళన

న్యూఢిల్లీ: చిల్లవర్తకంలో ఎఫ్‌ఢీఐలకు అనుమతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్‌ ప్రధాన ద్వారం వద్ద తెదేపా ఆందోళనకు దిగింది. ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో నేతలు మన్మోహన్‌ సర్కార్‌కు …

మొదటి వికెట్‌ కోల్పోయిన భారత్‌

ముంబయి: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌ ఆరంభంలోనే భారత్‌ మొదటి వికెట్‌ కోల్పోయింది. గంభీర్‌ నాలుగు పరుగులు చేసి ఔటయ్యాడు. మొదటి ఓవర్‌ రెండో …