జాతీయం

ఆర్థిక బలోపేతానికి సంస్కరణలు తప్పనిసరి

ప్రధాని పునరుద్ఘాటన మనకిది పరీక్షా సమయం స్వదేశీ పరిజ్ఞానంతో వృద్ధి సాధ్యం కాదు – ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 22 : ప్రపంచ దేశాలతో …

రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో భేటీ కానున్న ప్రధాని మన్మోహన్‌ సింగ్‌

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ కాసేపట్లో సమావేశం కానున్నారు. కేంద్రంలోని యూపీఏకే తృణమూల్‌ మద్దతు ఉపసంహరించంతో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమాదం లేదని ఆయన రాష్ట్రపతికి …

ప్రధానికి వ్యతిరేకంగా నిరసన

న్యూఢిల్లీ: విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ వ్యతిరేకంగా ఓ వ్యక్తి నిరసనకు దిగాడు. ప్రధాని ప్రసంగిస్తున్న సమయంలో బల్ల ఎక్కి వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. …

సాయంత్రం ప్రధానితో భేటీ కానున్న సోనియా

న్యూఢిల్లీ: ఇవాళ సాయంత్రం ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ భేటీ కానున్నారు. భేటీలో కేంద్ర కేబినేట్‌ పునర్‌వ్యవస్థీకరణపై చర్చించనున్నట్లు సమాచారం. కేంద్ర  కేబినేట్‌లో ఎనిమిది కొత్త …

ప్రజలపై భారం మోపాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది శ్రీఅందుకే సంస్కరణలు చేపట్టాం సాహసోపేత నిర్ణయాలు తీసుకోకపోతే విదేశీ పెట్టుబడులు రావు ఎఫ్‌డీఐ, డీజిల్‌ ధర పెంపును సమర్ధించుకున్న ప్రధాని జాతినుద్దేశించి …

ఆరుగురు తృణమూల్‌ మంత్రులు రాజీనామా

ఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌కి చెందిన ఆరుగురు కేంద్ర మంత్రులు ఈరోజు సాయంత్రం ప్రధానికి తమ రాజీనామా పత్రాలు సమర్పించారు. కాసేపటి క్రితమే ప్రధానితో భేటీ అయిన వారు …

తెలంగాణ పై కచ్చితమైన అభిప్రాయం చెబుతాం: దేవేందర్‌ గౌడ్‌

ఢిల్లీ: కేంద్రం తెలంగాణ సమస్య పరిష్కారానికి చర్యలు ,చేపడితే తమ పార్టీ తరపున కచ్చితమైన అభిప్రాయం చెబుతామని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు దేవేందర్‌గౌడ్‌ అన్నారు. పార్టీలోని …

యూపీఏకు మద్దతు కొనసాగిస్తాం: ములాయంసింగ్‌

న్యూఢిల్లీ: తృణమూల్‌ కాంగ్రెస్‌ మద్దతును కోల్పోయిన యూపీఏ-2 ప్రభుత్వానికి వూరట లభించిందింది. మన్మోహన్‌ సర్మారుకు మద్దతు  కొనసాగిస్తామని సమాజ్‌వాదీ పార్టీ ఈ రోజు ప్రకటించింది. యూపీఏ ప్రభుత్వానికి …

‘మార్చ్‌ వ్యవహిరంలో ప్రభుత్వానిదే బాధ్యత’

న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్‌ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని గవర్నర్‌ నరసింహన్‌ స్పష్టం చేశారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో భేటీ ముగిసిన అనంతరం ఆయన …

హోంమంత్రి షిండేతో గవర్నర్‌ భేటీ

న్యూఢిల్లీ: గవర్నర్‌ నరసింహన్‌ రెండో రోజు హస్తినలో బిజీబిజీగా గడుపుతున్నారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండేతో గవర్నర్‌ భేటీ అయ్యారు. భేటీలో శాంతిభద్రతలపై చర్చిస్తున్నట్లు సమాచారం గురువారం …