జాతీయం
స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం
ఢిల్లీ: ఆగస్ట్తోపోలిస్తే సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్ 9.73శాతంగా ద్రవ్యోల్బణం నమోదుకాగా ఆగస్ట్లో ఇది 10.03శాతంగా ఉంది. ఆగస్ట్ పారిశ్రామికోత్పత్తి 3.4శాతంగా నమోదైంది.
ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన ముగ్గురు తీవ్రవాదులు అరెస్టు
ఢిల్లీ: తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
- 41 దేశాలపై ట్రావెల్ బ్యాన్ ?
- తెలంగాణ రైజింగ్కు సహకరించండి
- డీలిమిటేషన్పై ఢల్లీిని కదలిద్దాం రండి
- మారిషస్ భారత్కు కీలక భాగస్వామి: ` ప్రధాని మోదీ
- పాక్లో రైలు హైజాక్ ..
- ఫిర్యాదుల వెల్లువ
- పెండిరగ్ రైల్వే ప్రాజెక్టులకు నిధులు ఇవ్వండి
- ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు అన్ని ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలు నిలిపివేయాలి
- సాధారణ మహిళా ప్రయాణికులను యజమానులను చేస్తాం
- ఏటీఎంలో చోరీ యత్నం..
- మరిన్ని వార్తలు