జాతీయం

కౌగిలి అన్ననేతకు కరోనా పాజిటివ్‌

కోల్‌కతా,అక్టోబరు 2(జనంసాక్షి):తనకు కొవిడ్‌ సోకితే పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రికి ‘కరోనా కౌగిలి’ ఇస్తానని ప్రకటించిన భాజపా నేత అనుపమ్‌ హజ్రాకు.. ఇప్పుడు కరోనా పాజిటివ్‌ అని తేలింది. …

ఆక్స్‌ఫర్డ్‌ టీకాపై ఆశలు

దిల్లీ,అక్టోబరు 2(జనంసాక్షి): భారత్‌లో ఆక్స్‌ఫర్డ్‌ ఆస్ట్రాజెనెకా కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఆశాజనక ఫలితాలనిస్తున్నాయి. గతంలో కొందరు వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్‌ను ఇవ్వగా కొందరికి అస్వస్థత లక్షణాలు కనిపించాయి. …

యూపీలో ఆటవికపాలన1.యూపీలో ఆటవికపాలన

– దేశవ్యాప్తంగా నిరసనలు – దద్ధరిల్లిన జంతర్‌మంతర్‌ దిల్లీ,అక్టోబరు 2(జనంసాక్షి): హాథ్రస్‌ అత్యాచార ఘటనను నిరసిస్తూ దేశ రాజధాని దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమం …

సూపర్‌ స్ప్రేడర్ల వల్లే 60 శాతం మందికి కరోనా

దిల్లీ,అక్టోబరు 1(జనంసాక్షి): భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ, వ్యాధి వ్యాప్తి తీరు, ప్రభావంపై పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా భారత్‌కు చెందిన సెంటర్‌ …

అహ్మద్‌ పటేల్‌కు కరోనా పాజిటివ్‌

దిల్లీ,అక్టోబరు 1(జనంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు అహ్మద్‌ పటేల్‌ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా వైరస్‌ సోకినట్టు ఆయన స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. దిల్లీలోని …

అంగి పట్టి రాహుల్‌ను ఈడ్చిపడేశారు..

– యూపీలో ఆటవిక రాజ్యం – దేశంలో నడిచే అవకాశం కూడా లేదా?: రాహుల్‌ – ప్రభుత్వం మొద్దునిద్ర వీడే దాకా పోరాటం: ప్రియాంక లఖ్‌నవూ,అక్టోబరు 1(జనంసాక్షి): …

ప్రజాప్రతినిధుల కేసులు సత్వరం పరిష్కరించండి

సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు దిల్లీ,సెప్టెంబరు 17(జనంసాక్షి):దేశంలోని ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధుల కేసుల సత్వర విచారణపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కేసుల విచారణకు కార్యాచరణ ప్రణాళిక …

చైనా మళ్లీ దురాక్రమణ

– రాజ్‌నాథ్‌ సింగ్‌ దిల్లీ,సెప్టెంబరు 17(జనంసాక్షి):భారత్‌-చైనా సరిహద్దుల్లో తాజా పరిస్థితులపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ రాజ్యసభలో ప్రకటన చేశారు. ‘సరిహద్దు దేశాలతో సామరస్యంగా ఉండటాన్నే భారత్‌ …

జీఎస్టీ బకాయిలు చెల్లించండి

– పార్లమెంట్‌ ఆవరణలో టీఆర్‌ఎస్‌ ఎంపీల ధర్నా న్యూఢిల్లీ,సెప్టెంబరు 17(జనంసాక్షి):పార్లమెంట్‌ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం దగ్గర ప్రాంతీయ పార్టీలతో కలిసి టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఆందోళనకు దిగారు. …

ఎన్‌డీఏలో వ్యవసాయ బిల్లు చిచ్చు

– కేంద్రమంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా దిల్లీ,సెప్టెంబరు 17(జనంసాక్షి):కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సంబంధ బిల్లులు ఎన్డీయే కూటమిలో చిచ్చు పెట్టేలా కనిపిస్తోంది. ఈ బిల్లులను …