జాతీయం

తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలను..  హతమార్చుతాం

– మావోయిస్టు పోస్టర్ల కలకలం కోల్‌కతా, నవంబర్‌15(జ‌నంసాక్షి) : మురాకత్‌ అటవీ ప్రాంతంలో మావోల పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలను హతమార్చుతామంటూ పశ్చిమ్‌ బంగాలోని …

మిజోరం సీఈవోగా ఆశిష్‌ కుంద్రా

  – శశాంక్‌పై వేటు వేసిన ఈసీ న్యూఢిల్లీ, నవంబర్‌15(జ‌నంసాక్షి) : మిజోరం సీఈవోగా ఆశిష్‌ కుంద్రాను నియమిస్తూ గురువారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. మరికొద్ది …

మరాఠాలకు 16శాతం రిజర్వేషన్లు

  స్టడీ చేసి నివేదిక రూపొందించిన బిసి కమిషన్‌ ప్రభుత్వానికి చేరిన నివేదిక ముంబై,నవంబర్‌15(జ‌నంసాక్షి): మరాఠాల ఆందోళనలకు ప్రభుత్వం తలొగ్గింది. వారికి రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించింది. …

అసెంబ్లీకి పింక్‌ కలర్‌ బ్యాలెట్‌ వాడుతున్నాం

ఎప్పుడో తీసుకున్న నిర్ణయం ఇది స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీ,నవంబర్‌15(జ‌నంసాక్షి): అసెంబ్లీలో పింక్‌ కలర్‌ బ్యాలట్‌ వాడడం ఆనవాయితీగా వస్తోందని, దీనికి ఎలాంటి ప్రత్యేకత …

అఫ్రిది నిజమే చెప్పాడు

– కేంద్ర శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌15(జ‌నంసాక్షి) : దేశంలో ఉన్న నాలుగు ప్రావిన్స్‌లనే సరిగా చూసుకోలేకపోతున్నాం.. ఇక పాకిస్థాన్‌కు కశ్మీర్‌ ఎందుకు అని …

ఢిల్లీలో జంట హత్యల కలకలం

జీతం కోసమే హత్య చేసినట్లుగా గుర్తింపు న్యూఢిల్లీ,నవంబర్‌15(జ‌నంసాక్షి): దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటుచేసుకుంది. జంట హత్యలు కలకలం రేపాయి. వసంత్‌ కుంజ్‌లో ఒకే ఇంట్లో ఇద్దరిని …

మహిళా బిల్లు కోల్డ్‌ స్టోరేజీ దాటేనా

ఈ శీతాకాల సమవేశాల్లో అయినా చర్చించేనా బిల్లుపై మౌనమే సమాధానంగా ప్రధాని మోడీ తీరు న్యూఢిల్లీ,నవంబర్‌15(జ‌నంసాక్షి): మోడీ హయాంలో బిజెపి ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలనాకి చేరువగా ఉంది. …

పెళ్లితో ఒక్కటైన బాలీవుడ్‌ జంట

హిందూ సంప్రదాయం మేరకు ఘనంగా పెళ్లి వేడుకలు ముంబై,నవంబర్‌14(జ‌నంసాక్షి): బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్‌ పెళ్లితో ఒకటయ్యారు. ఇటలీలోని లేక్‌ కోమో రిసార్ట్స్‌లో కొంకణీ స్టెల్‌ వెడ్డింగ్‌తో దీపికా …

ఆర్థిక నిర్ణయాలు భేషుగ్గా ఉన్నాయ్‌

ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి బెంగళూరు,నవంబర్‌14(జ‌నంసాక్షి): ప్రధాని నరేంద్రమోదీ రెండో సారి అధికారంలోకి రావడం దేశానికి మంచిదని ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అన్నారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన …

మా రాష్ట్రాన్ని బంగ్లాగా మార్చండి

తీర్మానాన్ని పక్కన పెట్టడంపై మమత మండిపాటు కోల్‌కతా,నవంబర్‌14(జ‌నంసాక్షి): రోజుకో చారిత్రక ప్రదేశం, సంస్థల పేర్లను ఏకపక్షంగా తమ స్వలాభం కోసం మారుస్తున్న బీజేపీ.. వెస్ట్‌ బెంగాల్‌ పేరును …