జాతీయం

అటు అసెంబ్లీ ఫలితాలు..ఇటు పార్లమెంట్‌ సమావేశాలు

  న్యూఢిల్లీ,నవంబర్‌14(జ‌నంసాక్షి): డిసెంబర్‌ 11 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలోని పార్లమెంట్‌ వ్యవహారాల కమిటీ (సీసీపీఏ) సమావేశమై..పార్లమెంట్‌ సమావేశాల …

సెల్‌ఫోన్‌ లాక్కున్నందుకు ఆత్మహత్య

నాగ్‌పూర్‌లో బాలుడి విషాదాంతం నాగ్‌పూర్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఇటీవలి కాలంలో చిన్నచిన్న విషయాలకే చిన్నారులతో పాటు యువత ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కువ సమయం ఫోన్‌తో …

తగ్గుబాటలో పసిడి

న్యూఢిల్లీ,నవంబర్‌14(జ‌నంసాక్షి): పండగ సీజన్‌లో ఆరేళ్ల గరిష్ఠానికి చేరువగా వెళ్లిన పసిడి ధర ఇప్పుడు దిగివస్తోంది. వరుసగా రెండో రోజు పసిడి ధర తగ్గింది. అంతర్జాతీయం పరిస్థితుల కారణంగా …

విజయవంతంగా జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 డీ2 ప్రయోగం

శ్రీహరికోట,నవంబర్‌14(జ‌నంసాక్షి): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి బుధవారం సాయంత్రం జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3 డీ2ను ప్రయోగించారు. ముందస్తుగా నిర్ణయించిన సమయం …

అన్నా డిఎంకె కార్యాలయంలో జయ కొత్త విగ్రహం

ఆవిష్కరించిన సిఎం పళనిస్వామి చెన్నై,నవంబర్‌14(జ‌నంసాక్షి): తమిళనాడు మాజీ సీఎం జయలలిత కొత్త కాంస్య విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. చెన్నైలోని అన్నాడీఎంకే కార్యాలయంలో సీఎం పళనిస్వామి ఈ కొత్త …

పెట్టుబడులకు భారత్‌ అనుకూలం

ఫిన్‌టెక్‌ సదస్సులో ప్రధాని మోడీ సింగపూర్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): పెట్టుబడులకు భారతదేశం అనుకూలమైన గమ్యస్థానమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. తమ దేశంలో అన్ని అనుకూలతలు ఉన్నాయని అన్నారు. …

17న శబరిమల వస్తా

తృప్తి దేశాయ్‌ ప్రకటనతో మరోమారు ఉద్రిక్తత తిరువనంతపురం,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఈ నెల 17న కేరళలోని శబరిమల ఆలయాన్ని దర్శించుకోనున్నట్టు మహిళా హక్కుల కార్యకర్త, భూమాత బ్రిగేడ్‌ వ్యవస్థాపకురాలు తృప్తి …

ఐక్యతా విగ్రహం లిఫ్ట్‌లో సాంకేతిక లోపం

  ఇరుక్కుపోయిన బీహార్‌ ఉప ముఖ్యమంత్రి గాంధీనగర్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి): ఇటీవల ఆవిష్కరించిన ఉక్కుమనిషి సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ విగ్రహం లిఫ్టులో బీహార్‌కు చెందిన ఇద్దరు మంత్రులు ఇరుక్కుపోయారు. ఐక్యతా …

కాంగ్రెస్‌లో చల్లారని టిక్కెట్ల గొడవ

ఢిల్లీ,హైదరాబాద్‌లలో నిరసనలు జనగామ నుంచే పోటీ అన్న పొన్నాల రెబల్స్‌గా బరిలోకి దిగిన కొంతమంది కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్‌ కోవర్టులు ఉన్నారన్న గజ్జెల కాంతం బిసిలను పాలెగాళ్లుగా చూస్తున్నారన్న …

దేశవ్యాప్తంగా ఘనంగా ఛట్‌ పూజలు

న్యూఢిల్లీ,నవంబర్‌14(జ‌నంసాక్షి):దేశ వ్యాప్తంగా చట్‌ పూజలు ఘనంగా జరుగుతున్నాయి. మహారాష్ట్ర, ఒడిశా, బీహార్‌, జార్ఘండ్‌, యూపీ, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు. …