జాతీయం

జిఎస్‌టి ప్రకటనల ఖర్చు.. 

రూ. 132.38 కోట్లు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): ఒకే దేశం ఒకే పన్ను అంటూ గతేడాది జులై 1న ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను(జిఎస్‌టి)ను …

రాఫెల్‌ డీల్‌తో రూ.41,000 కోట్ల నష్టం

– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైపాల్‌ రెడ్డి పాండిచ్చేరి, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి) : రాఫెల్‌ విమానాల కొనుగోలు ఒప్పందంలో మోదీ సర్కార్‌ పనితీరుని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, …

మహారాష్ట్ర పోలీసులకు.. 

బాంబే హైకోర్టు షాక్‌ – పౌరహక్కుల నేతల అరెస్టులను తప్పుబట్టిన కోర్టు ముంబయి, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి) : అయిదుగురు పౌరహక్కుల నేతల అరెస్టుల కేసులో మహారాష్ట్ర పోలీసుల …

కర్ణాటకలో హస్తం హవా

– బీజేపీకి షాక్‌ ఇచ్చిన పట్టణ ప్రజలు బెంగళూరు, సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి) : కర్ణాటక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. నగర ప్రాంతాల్లో వెల్లడైన …

సొంత ఆవుతో వెళుతున్న వ్యక్తిపై దాడి

ఫిర్యాదుతో నలుగురు అరెస్ట్‌ లక్నో,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): 70 ఏళ్ల వృద్ధుడు తన ఆవును చికిత్స నిమిత్తం తీసుకెళ్తుండగా.. దాన్ని దొంగిలించాడనే నెపంతో.. గో రక్షకులు ఆ పెద్దమనిషిని …

కర్నాటక పంచాయితీలో కొనసాగుతున్న కౌంటింగ్‌

వరదల కారణంగా కొడగులో ఎన్నికల వాయిదా బెంగళూరు,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): కర్నాటకలోని గతవారం 102 పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించిన ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం …

శివరాజ్‌ సింగ్‌ కాన్వాయ్‌పై రాళ్ల దాడి

బస్సుయాత్రలో దుండగుల వీరంగం సిఎం చౌహాన్‌కు తప్పిన ముప్పు భోపాల్‌,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ బస్సు యాత్రలో ఆయన ప్రయాణిస్తున్న వాహనంపై కొందరు దుండగులు …

ప్రభుత్వ ఆదాయం పెరగడమే ప్రగతా?

పన్ను రిటర్న్స్‌ పెరిగితే పురోగతా? పెట్రో ధరల పెరుగుదల ఏ పురోగతికి సూచనలు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌3(జ‌నం సాక్షి): పెద్దనోట్ల రద్దు వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగిందనీ, ఆదాయపు పన్ను …

బీజేపీకి షాకిచ్చిన జేడీయూ!

– వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఒంటిరిగానే బరిలోకి – వెల్లడించిన జేడీయూ వర్గాలు పాట్నా, సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ) : వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న …

ఎన్డీఏ తప్పుడు విధానాల వల్లే..

రూపాయి విలువ పడిపోతోంది! – జీడీపీ వృద్ధిరేటు విషయంలో అసత్యాలు చెబుతోంది – పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదలకు కేంద్రం విధానాలే కారణం – కాంగ్రెస్‌ నేత …