జాతీయం

9న రాష్ట్రపతిని కలవనున్న వైకాపా నేతలు

న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీలతో కూడిన బృందం ఈ నెల 9న రాష్ట్రపతి భవన్‌లో కలవనుంది. ఈ మేరకు …

ఉర్జిత్‌ పటేల్‌ను సాగనంపే ప్రయత్నంలో మోడీ

ట్వీట్‌ ద్వారా విమర్శలు చేసిన చిదంబరం న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ను తొలగించాలని ప్రభుత్వం ప్రయత్ని స్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆర్థిక శాఖ మాజీ …

చంద్రబాబు ముందు తన ఇల్లు చక్కబెట్టుకుంటే మంచిది

ప్రజల దృష్టి మరల్చడానికే కూటమి నాటకం మండిపడ్డ బిజెపి నేత రాం మాధవ్‌ న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలో ప్రతిపక్ష పార్టీలతో జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు …

సిబిఐ డైరెక్టర్‌ పదవీకాలాన్ని కుదించలేరు

సుప్రీంలో ఖర్గే పిటిషన్‌ న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌ పదవీ కాలాన్ని కుదించే అధికారం ఎవరికీ లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే …

శశిథరూర్‌ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు

విచారణ 16వ తేదీకి వాయిదా న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీని శివలింగంపై కూర్చున్న తేలుతో పోల్చిన కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌పై నేరపూరిత పరువునష్టం కేసు దాఖలైంది. పాటియాలా …

మధ్యప్రదేశ్‌లో బిజెపికి ఎదురుదెబ్బ

  సిఎం బావమరిది కాంగ్రెస్‌లోకి జంప్‌ భోపాల్‌,నవంబర్‌3(జ‌నంసాక్షి): మధ్యప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల వేళ అధికార బీజేపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ …

హత్యలకు నిరసనగా బెంగాలీల ఆందోళన

గౌహతి,నవంబర్‌3(జ‌నంసాక్షి): అసోంలో ఐదుగురు యువకుల హత్యతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్యలకు నిరసనగా బెంగాలీ సంఘాల పిలుపు మేరకు రాష్ట్రంలో బంద్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టిన్సుకియా …

నేడు ప్రారంభం కానున్న కేబుల్‌ బ్రిడ్జి

న్యూఢిల్లీ,నవంబర్‌3(జ‌నంసాక్షి): భారత్‌లో మొట్టమొదటి అసిమ్మెట్రికల్‌ కేబుల్‌ స్టేయిడ్‌ బ్రిడ్జిగా గుర్తింపు పొందిన బ్రిడ్జీని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ ఆదివారం ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. 14 ఏళ్ల కిత్రం …

5న తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం

– శబరిమలలో భారీ భద్రత – 5000మంది పోలీసుల మోహరింపు..! పంబా, నవంబర్‌3(జ‌నంసాక్షి) : శబరిమల అయ్యప్ప ఆలయం ఈనెల 5వ తేదీన మళ్లీ తెరుచుకోనుంది. ‘చితిర …

‘అవని’ని అంతమొందించారు!

– బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్న స్థానికులు ముంబయి, నవంబర్‌3(జ‌నంసాక్షి) : ఇప్పటి వరకు 13మందిని పొట్టపెట్టుకున్న ‘అవని’ అనే ఆడపులిని ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు ఎట్టకేలకు …