జాతీయం

తెలంగాణ ఆకాంక్షల కోసమే జట్టుకట్టాం

ఉమ్మడి కార్యాచరణ వేగవంతం చేయాలని కోరాం పొత్తులో భాగంగా 17 సీట్లు కోరాం రాహుల్‌తో భేటీ అనంతరం కోదండరామ్‌ వెల్లడి న్యూఢిల్లీ,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలన్న లక్ష్యంతోనే …

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ గుండా రోడ్డు

భారత్‌ అభ్యంతరాలను తోసిపుచ్చిన పాక్‌, చైనా న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): చైనా, పాకిస్థాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌లో భాగంగా రెండు దేశాల మధ్య బస్సు సర్వీస్‌ను ప్రారంభించడంపై ఇండియా తీవ్ర అభ్యంతరం …

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగురేస్తాం

160 స్థానాల్లో గెలవబోతున్నాం కేంద్ర మాజీ మంత్రి రాజీవ్‌ శుక్లా ఆశాభావం జయపుర,నవంబర్‌2(జ‌నంసాక్షి): రాజస్థాన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపు ఖాయమని, 160 స్థానాలు తమకే దక్కుతాయని …

రాజకీయ విలువలకు తిలోదకాలు

బాబు, రాహుల్‌ కలయికపై దత్తాత్రేయ న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ విలువలకు తిలోదకాలు ఇచ్చి కాంగ్రెస్‌ పార్టీతో కలిశారని కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ …

సోహ్రబుద్దీన్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో షాకు ఊరట

ట్రయల్‌ కోర్టు తీర్పుపై దాఖలైన పిల్‌ కొట్టివేత ముంబై,నవంబర్‌2(జ‌నంసాక్షి): సొహ్రాబుద్దీన్‌ షేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు భారీ ఊరట లభించింది. ఈ కేసు …

విూటూలో మరో జర్నలిస్ట్‌

అక్బర్‌ రేప్‌ చేశాడంటూ పల్లవి గొగోయ్‌ సంచలన ఆరోపణలు పరస్పర అంగీకారమే అన్న అక్బర్‌ న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): మాజీ కేంద్ర మంత్రి,జర్నలిస్ట్‌ ఎంజే అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు …

నష్టాల నుంచి గట్టెక్కని పిఎన్‌బి

న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): వేల కోట్ల రూపాయల కుంభకోణంలో చిక్కుకున్న పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌కు నష్టాల మోత కొనసాగుతోంది. నీరవ్‌ మోడీ పుణ్యమా అని పూర్తిగా మునిగిన పిఎన్‌బి ఇప్పట్లో …

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, నవంబర్‌2(జ‌నంసాక్షి) : శుక్రవారం దలాల్‌ స్టీట్ర్‌లో బుల్‌ జోరు కొనసాగింది.. దీంతో దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు చివరి …

సుప్రీం న్యాయమూర్తిగా సుభాష్‌ రెడ్డి ప్రమాణం

మరో ముగ్గురితో ప్రమాణం చేయించిన చీఫ్‌ జస్టిస్‌ న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ రామయ్యగారి సుభాష్‌ రెడ్డి శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు …

సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని సందర్శించిన యూపి సిఎం యోగి

గాంధీనగర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): నర్మద నదిపై నిర్మించిన సర్దార్‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సందర్శించారు. పటేల్‌ విగ్రహం విశిష్టతను గురించి అడిగి తెలుసుకున్నారు. …