జాతీయం

బోఫోర్స్‌ కేసులో..  సీబీఐకి సుప్రీంలో షాక్‌!

– సీబీఐ విజ్ఞప్తిని తిరస్కరించిన న్యాయస్థానం – సీబీఐ అపీల్‌ చేయడంలో ఆలస్యమైందని వెల్లడి న్యూఢిల్లీ, నవంబర్‌2(జ‌నంసాక్షి) : బోఫోర్స్‌ కేసులో సీబీఐకి సుప్రింకోర్టు షాకిచ్చింది. హిందుజా …

సుప్రిం వ్యాఖ్యలు..  హిందువుల మనోభావాలను దెబ్బతీశాయి

– అయోధ్య అంశంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి – లేదంటే ఆర్డినెన్స్‌తో భూమిని స్వాధీనం చేసుకోవాలి – ఆర్‌ఎస్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ నేత భయ్యాజీ జోషి న్యూఢిల్లీ, …

ఓటుకు నోటు కేసుపై..  సుప్రీంలో విచారణ వాయిదా

– ఫిబ్రవరిలో విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం న్యూఢిల్లీ, నవంబర్‌2(జ‌నంసాక్షి) : తెలుగు రాష్ట్రాల్లో ఓటుకునోటు వ్యవహారం సంచనం సృష్టించిన విషయం విధితమే. ఈకేసుపై విచారణలు కొనసాగుతూనే …

ఒడిషాలో దారుణ ఘటన

  9ఏళ్ల చిన్నారిపై దొంగల సామూహిక అత్యాచారం భువనేశ్వర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): ఒడిషాలో దారుణం జరిగింది. ఓ తొమ్మదేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం చేశారు. దొంగతనానికి వచ్చి దొరికిన సొత్తు …

ఉల్ఫా చేతిలో ఐదుగురు హత్య

  గౌహతి,నవంబర్‌2(జ‌నంసాక్షి): అస్సాంలో ఐదుగురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు. అనుమానిత యునైటెడ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం (యుఎల్‌ఎఫ్‌ఎ-ఉల్పా) ఉగ్రవాదులు వారిని హత్య చేసినట్లు పోలీసు …

రఫేల్‌ ఒప్పందంలో కుంభకోణం ముమ్మాటికి నిజం

డసో పెట్టుబడులతో భూములు కొన్న అంబానీ హెచ్‌ఎఎల్‌ను పక్కన పెట్టడంలోనే మతలబు దాగివుంది ప్రధాని మోడీ నిద్రపట్టని రాత్రులు గడుపుతున్నారు విచారణ జరిగితే అడ్డంగా దొరికిపోతారు మరోమారు …

ప్రజల ఆశలను వమ్ము చేసిన బిజెపి పాలకులు

  ఇచ్చిన హావిూల మేరకు సాగని పాలన దినదినగండంగా నాలుగున్నరేళ్ల కాలం మళ్లీ ప్రత్యామ్నాయం వైపు ప్రజల చూపు న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): ప్రజలు ఎన్నో ఆశలతో బిజెపిని అందలం …

గుజరాత్‌ కేడర్‌కే ప్రాధాన్యం

గుజరాత్‌ చుట్టూ అభివృద్ది ప్రణాళికలు మోడీ తీరుపై సర్వత్రా విమర్శలు న్యూఢిల్లీ,నవంబర్‌2(జ‌నంసాక్షి): నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ నాలుగున్నరేళ్లలో గుజరాత్‌కు మినహా మిగతా రాష్ట్రాలకు పెద్దగా …

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

దేశంలో రాజకీయ అనివార్యతలు ఎప్పుడూ అవసరమే. సందర్భమే అందరినీ ఒక్కటి చేస్తుంది. ప్రజాస్వామ్యంలో నిరంకుశానికి తావులేదు. ప్రజల మేలుకోరి చేసే పనులు సజావుగా సాగుతుంటే పాలకులు కొంత …

ఢిల్లీలో గ్రీన్‌ ఫైర్‌ క్రాకర్స్‌

న్యూఢిల్లీ,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు గ్రీన్‌ ఫైర్‌ క్రాకర్స్‌ ను ప్రవేశ పెట్టినట్లు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్‌ చెప్పారు. వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు …