జాతీయం

కరుణానిధి ఆశయసాధనకోసం..

ప్రతీ కార్యకర్త కృషి చేయాలి – మెరీనా బీచ్‌లో సమాధి ఏర్పాటు చేయాలన్నది కరుణ చివరి కోరిక – పళనిస్వామి చేతులు పట్టి వేడుకున్నా.. అయినా కణికరించలేదు …

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ బలరామ్‌జీ కన్నుమూత

– దిగ్భాంతి వ్యక్తం చేసిన సీఎం రమణ్‌సింగ్‌ రాయపూర్‌, ఆగస్టు14(జ‌నం సాక్షి): చత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ బలరామ్‌జీ దాస్‌ టాండన్‌ ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన …

‘ఆయుష్మాన్‌ భారత్‌’కు రంగంసిద్ధం

– నేడు ఎర్రకోట సాక్షిగా ప్రకటించనున్న ప్రధాని నరేంద్ర మోడీ? – దేశంలో 10కోట్ల మందికి పైగా లబ్ధి న్యూఢిల్లీ, ఆగస్టు14(జ‌నం సాక్షి) : ఆయుస్మాన్‌ భారత్‌కు …

జమిలి ఎన్నికలు అంత సులువు కాదు

– నిర్వహణకు ఈసీ సిద్ధంగా లేదు – అవసరమైన సదుపాయాలు మా వద్ద లేవు – రెండుమూడు నెలల్లో తుది నిర్ణయం తీసుకుంటాం – జమిలి ఎన్నికల …

సైన్యంపై కేసులపై సవాల్‌

విచారణకు స్వీకరించిన సుప్రీం న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): తమపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లను సవాలు చేస్తూ దాదాపు 300 మంది సైనికులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్మీ బలగాల ప్రత్యేక హక్కుల …

దాడి కేసులో 11మంది అరెస్ట్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): కన్వరియా యాత్రలో భాగంగా ఆగస్టు 7న మోతీనగర్‌లోని ఒక వాహనంపైఒక బృందం విధ్వంసాన్ని సృష్టించగా, ఈ ఘటనతో సంబంధం ఉన్న తొమ్మిది మందిని మంగళవారం …

జమిలి ఎన్నికల నిర్వహణ అసాధ్యం

చట్ట సవరణ చేస్తే తప్ప కుదరదు ఇప్పటికిప్పుడు అయితే అసలే సాధ్యం కాదు స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): జమిలి ఎన్నికల ప్రతిపాదనలను …

భారత కరెన్సీ ముద్రణపై కేంద్రం క్లారిటీ

చైనాలో ముద్రణ వార్తలను ఖండించిన ఆర్థిక శాఖ న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): చైనాలో భారత కరెన్సీ ముద్రిస్తున్నారని వచ్చిన వార్తలను కేంద్రం ఖండించింది. ఇండియాతో పాటు పలు ఇతర …

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ టాండన్‌ కన్నుమూత

రాయ్‌పూర్‌,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర గవర్నర్‌ బలరామ్‌జీ దాస్‌ టాండన్‌(90) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన టాండన్‌ను చికిత్స నిమిత్తం మంగలవారం ఉదయం రాయ్‌పూర్‌లోని డాక్టర్‌ బీఆర్‌ …

వాఘా బార్డర్‌లో స్వీట్ల పంపిణీ

న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): వాఘా బార్డర్‌లో పాకిస్థాన్‌ స్వాతంత్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పాక్‌ ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా ఇరు దేశాల సైనికులు స్వీట్లు ఇచ్చి పుచ్చుకున్నారు. …