జాతీయం

కాలుష్యంపై పోరాటమే అగర్వాల్‌కు నివాళి

ఆయన స్ఫూర్తిని కొనసాగించేందుకు ముందుకు సాగాలి న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): గంగా కాలుష్య విముక్తి కోసం పోరాడిన యోధుడు ప్రొఫెసర్‌ అగర్వాల్‌ మృతి నిజంగా మనకు తీరని లోటు. ఆయన …

కార్తీ ఆస్తులు జప్తు 

– రూ.54కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేసిన ఈడీ న్యూఢిల్లీ, అక్టోబర్‌11(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి చెందిన పలు ఆస్తులను …

దుర్గామతకు కందిపప్పుతో అలంకరణ

విశేషంగా ఆకట్టుకుంటున్న అమ్మవారు లక్నో,అక్టోబర్‌11(జ‌నంసాక్షి):  దేశవ్యాప్తంగా శారదా నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపధ్యంలో పలువురు కళాకారులు తమ సృజనతో తీర్చిదిద్దిన అమ్మవారి విగ్రహాలు పూజలందుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని …

బెంగాల్లో దుర్గాపూజల నిర్వహణకు నిధులు

ఇందులో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు కోల్‌కతా,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీకి భారీ ఊరట లభించింది. దుర్గా పూజ కమిటీలకు 10 వేలు ఇవ్వడాన్ని నిరసిస్తూ …

ఐటీ దాడులు భాజపా కుట్రే

– ఢిల్లీ ప్రజలకు క్షమాపణ చెప్పండి – ఢిల్లీ సీఎం కేజీవ్రాల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : ఆదాయ పన్ను ఎగవేశారన్న ఆరోపణలపై ఢిల్లీ మంత్రి కైలాశ్‌ గెహ్లట్‌ …

మూడు రాష్ట్రాల ఫలితాలతో పెరగనున్న కాంగ్రెస్‌ గ్రాఫ్‌

రాహుల్‌ నాయకత్వంపైనా కలగనున్న భరోసా న్యూఢిల్లీ,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌తో జతకట్టి ఎన్నికల్లో ముందుకు సాగాలన్న ఆశలేదని మాయావతి ప్రకటించారు. అలాగే సిపిఎం కూడా కాంగ్రెస్‌తో దోస్తీ కట్టేది లేదని …

కేరళలో కొనసాగుతున్న ఆందోళనలు

అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిరసనలు త్రివేండ్రం,అక్టోబర్‌10(జ‌నంసాక్షి):  శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. …

కుదిరితే ఒకేరోజు.. కేసులన్నీ పరిశీలిద్దాం

– సీజేఐ రంజన్‌ గొగొయ్‌ – న్యాయవాదులతో సమావేశమైన సీజేఐ న్యూఢిల్లీ, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : వీలైతే మనం ఒకేరోజు కేసులన్నీ విచారణ చేపడదామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి …

పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌ రైలు

– ఏడుగురి మృతి, 30మందికి గాయాలు – యూపీలో ఘటన లక్నో, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : యూపీలో రైలు ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు తప్పడంతో ఏడుగురు మృతిచెందగా, …

దడపుట్టిస్తున్న తిత్లీ తుఫాన్‌

– పెను తుఫానుగా మారిన ‘తిత్లీ’ – ఓడిశాలోని తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు – తీరప్రాంతాల్లో రెడ్‌అలర్ట్‌ ప్రకటించిన ఒడిశా ప్రభుత్వం – గంటకు 100 …