జాతీయం

గాంధీ అంటే .. కదల్లేని విగ్రహం కాదు

– కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ – రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాది వద్ద నివాళులర్పించిన సోనియా, రాహుల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌2(జ‌నంసాక్షిఎ) : గాంధీజీ అంటే …

జాతిని సమైక్యపర్చిన..  మ¬న్నత వ్యక్తి గాంధీజీ

– గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు – విజయవాడను దేశంలోనే బెస్ట్‌ సిటీగా చేశాం – దుమ్ము, కాలుష్యాన్ని అరికట్టేందుకు రూ. 20 …

నీరవ్‌ ఆస్తులను జప్త్‌ 

– రూ.637కోట్ల జప్తు చేసిన ఈడీ న్యూఢిల్లీ, అక్టోబర్‌1(జ‌నంసాక్షి) : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి …

ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది

– సీఎం యోగిని కలిసిన టెకీ వివేక్‌ తివారీ కుటుంబ సభ్యులు లక్నో, అక్టోబర్‌1(జ‌నంసాక్షి) : పోలీస్‌ కానిస్టేబుల్‌ చేతిలో హతమైన యాపిల్‌ ఎగ్జిక్యూటివ్‌ వివేక్‌ తివారీ …

పిట్స్‌బర్గ్‌లో వైభవంగా శ్రీనివాస కల్యాణం

రెండ్రోజులపాటు వైభవంగా ఆగమ సదస్సు తిరుపతి,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): టిటిడి ఆధ్వర్యంలో అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో గల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. ఈ …

భారత్‌ గగనతలంపై పాక్‌ హెలికాప్టర్‌

అందులో ఉన్నది పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ ప్రధాని వెల్లడించిన పాక్‌ విూడియా సంస్థ న్యూఢిల్లీ,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): దాయాది దేశం పాకిస్థాన్‌ మరోసారి గగనతలంలో అతిక్రమణకు దిగింది. ఆ దేశానికి …

రాజ్‌కపూర్‌కు సతీవియోగం

– కృష్ణారాజ్‌కపూర్‌ కన్నుమూత – అనారోగ్యంతో బాధపడుతూ మృతి న్యూఢిల్లీ, అక్టోబర్‌1(జ‌నంసాక్షి) : అలనాటి బాలీవుడ్‌ దిగ్గజ నటుడు, నిర్మాత, దర్శకుడు రాజ్‌కపూర్‌ సతీమణి కృష్ణా రాజ్‌కపూర్‌ …

వచ్చే ఎన్నికల్లో విపాట్‌ యంత్రాలు: ఇసి

న్యూఢిల్లీ,అక్టోబర్‌1(జ‌నంసాక్షి): వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాలలో ఓటు రసీదు యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించనున్నట్లు ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరా …

పోలీసుల కాల్పుల్లో..  ఐటీ ఉద్యోగి మృతి

– యూపీలోని గోమతినగర్‌ ప్రాంతంలో అర్ధరాత్రి తర్వాత సంఘటన – ఆత్మరక్షణార్థమే కాల్పులు జరిపామంటున్న పోలీసులు – ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని మృతుని భార్య డిమాండ్‌ లక్నో, …

హిమాచల్‌ ప్రదేశ్‌లో..  16మంది పర్వతారోహకులు గల్లంతు

– వారిలో 10మంది విదేశీయులు – గల్లంతైనవారిని గుర్తించేందుకు సహాయచర్యలు చంబా, సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి) : హిమాచల్‌ ప్రదేశ్‌లో 16మంది పర్వతారోహకులు గల్లంతయ్యారు. వీరిలో పది మంది విదేశీయులు …